Author: Telanganapress

Dhas (116, 101 balls) and Saharan (100, 107 balls), who added 215 off 202 balls, lifted India from a tricky 62/3 to a formidable 297/5 after they opted to bat first. Published Date – 2 February 2024, 10:43 PM Bloemfontein: Contrasting hundreds by Sachin Dhas and skipper Uday Saharan were the twin pillars on which India built their commanding 132-run win over Nepal in their final Super Six Group 1 match, which also carried them to the semifinals of the ICC Under-19 World Cup semifinals here on Friday. Dhas (116, 101 balls) and Saharan (100, 107 balls),…

Read More

‘యానిమల్‌’ సీక్వెల్‌ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్‌ మూవీ బజార్‌. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. February 3, 2024 / 07:34 AM IST Animal Park | ‘యానిమల్‌’ సీక్వెల్‌ 2025లోనే రానున్నదా?.. అంటే ఔననే సమాధానమే ఇస్తున్నది బాలీవుడ్‌ మూవీ బజార్‌. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్‌’పై ప్రేక్షకుల నుంచి విభిన్న స్పందన వచ్చింది. సినిమాలోని శృంగారం, క్రూరత్వంపై విమర్శకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ పేరుతో మరో చిత్రం రాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ సీక్వెల్‌ నిర్మాణానికి సంబంధించిన తాజా వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నది. ఈ ఫిబ్రవరిలోనే సీక్వెల్‌.. రచన దశకు వెళ్తుందని సందీప్‌రెడ్డి వంగా సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘యానిమల్‌ పార్క్‌’…

Read More

Participating in the World Wetlands Day celebrations at Neknampur, Minister Konda Surekha also highlighted how Ramsar Convention on Wetlands was adopted on the shores of the Caspian Sea Published Date – 2 February 2024, 10:45 PM Participating in the World Wetlands Day celebrations at Neknampur, Minister Konda Surekha also highlighted how Ramsar Convention on Wetlands was adopted on the shores of the Caspian Sea Hyderabad: Forest Minister Konda Surekha urged students to get enrolled in Wetland Mitra programme and take up the responsibility of protecting the wetlands from dumping of waste, plastics etc. Participating in the…

Read More

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్‌, సిద్దరామేశ్వనగర్‌ గ్రామాలకు చెందిన లబ్ధిదారుల కోసం 44వ జాతీయ రహదారికి ఆనుకొని 50 డబుల్‌ బెడ్రూం ఇండ్లను కేసీఆర్‌ హయాంలో నిర్మించారు. February 3, 2024 / 06:27 AM IST రాత్రి వేళ ప్రవేశించిన గ్రామస్థులు ఖాళీ చేయించిన అధికారులు భిక్కనూరు, ఫిబ్రవరి 2: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్‌, సిద్దరామేశ్వనగర్‌ గ్రామాలకు చెందిన లబ్ధిదారుల కోసం 44వ జాతీయ రహదారికి ఆనుకొని 50 డబుల్‌ బెడ్రూం ఇండ్లను కేసీఆర్‌ హయాంలో నిర్మించారు. లబ్ధిదారులకు కేటాయించే విషయంలో కొద్దిగా ఆలస్యమైంది. ఈ క్రమంలో బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కొందరు…

Read More

A video showing Thackeray questioning the toll booth employees went viral. Published Date – 2 February 2024, 10:49 PM Thane: Maharashtra Navnirman Sena chief Raj Thackeray on Friday took toll booth employees to task amid traffic jam here. A video showing Thackeray questioning the toll booth employees went viral. The MNS chief’s vehicle was stuck in a traffic jam at Mulund toll booth around 7 pm. He was returning to Mumbai from Nashik, sources said. Thackeray had in the past launched agitations against toll recovery on major roads in Maharashtra, alleging irregularities and lack of transparency. Source…

Read More

రైతుకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, రియల్‌ ఎస్టేట్‌తో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ . రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఫొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ లో విద్యార్థులు చేపడుతున్న ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..అనేక దశాబ్దాల క్రితం వ్యవసాయ , అనుబంధ రంగాలకు కేటాయించిన భూములను ఎవరితో చర్చించకుండా హైకోర్టు కు ఇవ్వాలను కోవడం దారుణమన్నారు. జీవో నంబర్‌ 55ను రద్దు చేసేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. వర్సిటీ భూములలో పెరిగిన వన , జీవరాశులను నాశనం చేయడం సరికాదన్నారు. వర్సిటీ భూములను కాపాడుకునేందుకు నాయకులు చేయాల్సిన ఉద్యమాలకు బదులుగా విద్యార్ధులు భవిషత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. శాంతియుతంగా చేపడుతున్న ఉద్యమానికి పోలీసులతో దాడులు చేయించడం దారుణమన్నారు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌.…

Read More

విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్‌లెట్లను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్‌ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్‌ మినిట్స్‌లో ఈ విషయం స్పష్టంగా తేలిపోయింది. February 3, 2024 / 05:28 AM IST మినిట్స్‌ సాక్షిగా దొరికిపోయిన రేవంత్‌ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్ష అంగీకారం విద్యుత్తు ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరమన్న రాష్ట్రం కేఆర్‌ఎంబీ సమావేశం మినిట్స్‌తో మరోసారి తేటతెల్లం దూద్‌ కా దూద్‌.. పానీ కా పానీ..! రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా, ఎంతగా సమర్థించుకున్నా.. నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్‌ సర్కారు ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా.. కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించినదన్నది వాస్తవం. గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన మీటింగ్‌ మినిట్స్‌ను కేఆర్‌ఎంబీ…

Read More

An SP coinage, PDA refers to the ‘Pichchde, Dalit, Alpsankhyak’ – backwards and minority — group that forms a large part of the state’s population. Published Date – 2 February 2024, 11:00 PM File Photo Lucknow: Samajwadi Party chief Akhilesh Yadav on Friday said that the BJP is not going to give tickets to its (Lok Sabha) MPs in the state except one. “I am going to give you some breaking news. The BJP is going to cut the tickets of its MPs, except one. It is heard that he wants to change his seat,” Yadav told…

Read More

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కుటుంబంలో విషాదం జరిగింది. ఇవాళ(శుక్రవారం) ఆయన అత్త గారు పుష్పా మెహ్రోత్రా కన్నుమూశారు. ఈ వార్త తెలిసే సమయానికి గవాస్కర్ టీమిండియా-ఇంగ్లండ్ టెస్టుకు కామెంటరీ చెబుతున్నారు. విశాఖలోని ఏసీఏ స్టేడియం కామెంటరీ బాక్సులో ఉన్న గవాస్కర్ అత్త గారు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే, కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయారు. తన భార్య మార్షనీల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాన్పూర్ వెళ్లారు. ఇది కూడా చదవండి: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య The post అత్తగారి మరణంతో కామెంటరీ మధ్యలోనే వెళ్లిపోయిన గవాస్కర్ appeared first on tnewstelugu.com. Source link

Read More

‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్‌ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా సందర్శకులతో హరిత హోటల్‌ కిటకిటలాడింది. February 3, 2024 / 04:00 AM IST వివిధ వర్గాల నుంచి విశేష స్పందన సందర్శకులతో కిటకిటలాడిన హరిత హోటల్‌ ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్న ప్రముఖ రియల్‌ సంస్థలు, బ్యాంకర్లు నేడు కూడా కొనసాగనున్న కార్యక్రమం అత్యంత అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరం నగర మేయర్‌ గుండు సుధారాణి ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని…

Read More