Author: Telanganapress

Child marriage is a crime and anyone indulging in it needs to be prosecuted Published Date – 2 February 2024, 11:45 PM By Bhuwan Ribhu Child marriage is child rape, and there is no euphemism that can cloak this crime as a mere social injustice. While the entire nation fares poorly on the issue of child marriage, with one out of every three child brides in the world living in India, there is a huge disparity among the Indian States as well. Andhra Pradesh, along with a few other States, has a much higher incidence of…

Read More

ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ములుగు మండలం మల్లంపల్లి శివారులో ఆస్తి తగాదాలతో అన్నను తమ్ముడు, అతని భార్య  విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజుపల్లె గ్రామానికి చెందిన అన్న కావటి బిక్షపతి, తమ్ముడు సుధాకర్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా  భూవివాదం ఉంది. ఈ క్రమంలో అన్నను తమ్ముడి అతని భార్య కలిసి హత్య చేశారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. Also Read.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా క‌ష్ట‌మే The post దారుణం.. విద్యుత్ షాక్‌తో అన్నను చంపిన తమ్ముడు, మరదలు appeared first on tnewstelugu.com. Source link

Read More

నిషేధిత గుడుంబా తయారు, రవాణా, విక్రయాలు, బెల్లం సరఫరా చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ పవన్‌, అక్కన్నపేట ఎస్సై వివేక్‌ వేర్వేరుగా హెచ్చరించారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గుప్పుమంటున్న గుడుంబా’ పేరిట కథనం ప్రచురితమైంది. February 3, 2024 / 03:33 AM IST అక్కన్నపేట, ఫిబ్రవరి 2: నిషేధిత గుడుంబా తయారు, రవాణా, విక్రయాలు, బెల్లం సరఫరా చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ సీఐ పవన్‌, అక్కన్నపేట ఎస్సై వివేక్‌ వేర్వేరుగా హెచ్చరించారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘గుప్పుమంటున్న గుడుంబా’ పేరిట కథనం ప్రచురితమైంది. దీంతో హుస్నాబాద్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ సీఐ పవన్‌, జిల్లా టా స్క్‌ ఫోర్స్‌, అక్కన్నపేట ఎస్సై వివేక్‌ ఆధ్వర్యంలో పోలీసులు గుడుంబా వి క్రయ కేంద్రాలు, గిరిజన తండాల్లో విస్తృతంగా దాడులు చేసి తనిఖీలు చే పట్టారు. అక్కన్నపేట ఎస్సై వివేక్‌ మండల కేంద్రంలో…

Read More

The filmmaker attributed it to the fact that 90% of Indians have never travelled by airplane. Updated On – 2 February 2024, 11:51 PM Hyderabad: The film ‘Fighter,’ featuring Hrithik Roshan and released on January 25, failed to captivate audiences of various types, eliciting a mixed response. When questioned about the reasons behind the lukewarm reception of ‘Fighter’ in an interview, film’s director Siddharth Anand passed some funny comments, which is now going viral on social media. The filmmaker attributed it to the fact that 90% of Indians have never travelled by airplane. Following his remarks,…

Read More

సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దీనికి సంబంధించి ఇవాళ( శుక్రవారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని… మీ పేరుతో ఫెడెక్స్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు.నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్‌ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు ఎండీ సజ్జనార్. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ఇది కూడా చదవండి: జీవో 55ను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం    Source link

Read More

విజయ్‌ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు-శిరీష్‌ నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో విజయ్‌ దేవరకొండ లుంగీ కట్టుకొని భుజాల మీద గన్నీ బ్యాగ్‌తో పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ పాత్ర సరికొత్త పంథాలో ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేయూ మోహనన్‌, సంగీతం: గోపీసుందర్‌, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: వాసు వర్మ, రచన-దర్శకత్వం: పరశురామ్‌ పెట్ల. Source link

Read More

Imran Khan’s meteoric rise and drastic fall illustrate a predictable political trend in Pakistan where the army alone is in the driver’s seat Published Date – 2 February 2024, 11:59 PM It is often said that every country has an army but in Pakistan the army has a country. There is a ring of truth to this saying. Even a cursory look at the political dynamics being played out in the country would confirm this. Come national elections, the army’s overarching influence becomes too glaring to ignore. As Pakistan, steeped in multiple crises impacting political, social…

Read More

బ్రిటిష్ సామ్రాజ్య మహారాణి ఎలిజబెత్-2 వినియోగించుకున్న ‘లోరీ బ్లూ రేంజ్ రోవర్’ కారును బ్రేమ్ లీ సంస్థ వేలానికి పెట్టింది. దీని ధర 2,24,850 పౌండ్లు (రూ.2 కోట్ల పైచిలుకు)గా నిర్ణయించింది. 2016, 2017ల్లో రాజ కుటుంబ సభ్యుల కోసం ఈ కారు వినియోగించారు. రాజ కుటుంబ సభ్యుల కోసమే అని తెలిపేలా ‘ట్రూ లాండ్ యాచ్’ అని పేర్కొన్నారు. కన్వర్ట్ లైటింగ్, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫిక్స్‌డ్ స్టెప్స్, పోలీస్ ఎమర్జెన్సీ లైటింగ్, తేలిగ్గా వాహనం గురించి తెలిసేలా కారుకు పలు మార్పులూ చేర్పులూ చేశారు. బ్లాక్ డైమండ్, బ్లాక్ లెదర్ ఇంటీరియర్, బ్లాక్ బ్యాడ్జి కార్బన్ ఫిబ్రే ట్రిమ్’తో కారు రూపొందించారు. అదనంగా ‘షూటింగ్ స్టార్ హెడ్ లైనర్, ఆర్ఆర్ మోనో గ్రామ్స్ టు హెడ్ రెస్ట్స్’, మసాజ్ సీట్లు, ప్రైవసీ గ్లాస్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్’ వంటి ఆప్షనల్ ఫీచర్లు జత చేశారు. 2024 మార్చి నెలాఖరు…

Read More

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీల బృందం కలిసింది. February 3, 2024 / 01:28 AM IST ఈ తెలంగాణ వ్యతిరేక చర్యను అడ్డుకుంటాం పార్లమెంట్‌లోనూ ఈ సమస్యను లేవనెత్తుతాం ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి బీఆర్‌ఎస్‌ ఎంపీల స్పష్టీకరణ..కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు లేఖ హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు అంగీకరించటంపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీల బృందం…

Read More

Aged 43 years 329 days, he also became the oldest Grand Slam champion. Published Date – 2 February 2024, 11:59 PM New Delhi: The world number one-ranked men’s doubles tennis star Rohan Bopanna on Friday met Prime Minister Narendra Modi following his historic Australian Open title win. Rohan took to X (formerly Twitter) to share some pictures of his meeting with the Prime Minister. Bopana gifted the racquet which helped him become the world’s top ranked men’s doubles player as well as secured him the Australian Open grand slam title. He is the oldest first-time world…

Read More