Author: Telanganapress

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ లు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు(కేఆర్ఎంబీ)లో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చవద్దని తాము హెచ్చరిస్తున్నా.. బోర్డులో చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ వారు మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రికి అసలు మన ప్రాజెక్టుల అవగాహన ఉందా?. గత తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులను కేసీఆర్ చేర్చలేదు. కేసీఆర్‌ హయాంలో కేంద్రానికి అనేక షరతులు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం ఒత్తిడికి లొంగిపోయింది. నదీ జలాలపై హక్కులను ప్రభుత్వం కాల రాస్తుంది. మొదట్లో కాంగ్రెస్‌ నేతలు సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రకటించారు. ఆ మాట మీద నిలబడలేదు. ఏపీ,…

Read More

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడికి డబ్బులిచ్చి భర్తను దారుణంగా హత్య చేయించి, పెట్రోల్‌ పోసి కాల్చివేసిన సంఘటనలో జవహర్‌నగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారం తెలిపిన వివరాల ప్రకారం.. February 3, 2024 / 12:25 AM IST వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఈ దారుణం కిరాయికి రమ్మని.. నిజామాబాద్‌ తీసుకెళ్లి.. మద్యం తాగించి.. కత్తులతో పొడిచి చంపిన ప్రియుడి గ్యాంగ్‌ కారు డిక్కీలో మృతదేహం హైదరాబాద్‌కు తరలింపు జవహర్‌నగర్‌లోని నిర్జన ప్రదేశంలో పెట్రోల్‌ పోసి తగలబెట్టిన నిందితులు హత్య ఘటన మొత్తం ఎప్పటికప్పుడు లైవ్‌లో తెలుసుకున్న భార్య కారు టైర్ల అచ్చులతో నిందితులను గుర్తించిన ఎస్‌ఓటీ పోలీసులు నిందితులు అరెస్టు జవహర్‌నగర్‌, ఫిబ్రవరి 2 : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడికి డబ్బులిచ్చి భర్తను దారుణంగా హత్య చేయించి, పెట్రోల్‌ పోసి కాల్చివేసిన సంఘటనలో జవహర్‌నగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సీతారం తెలిపిన వివరాల…

Read More

A meeting of the BJP National Executive and National Council in Delhi will be held regarding polls on February 17 and 18. Published Date – 2 February 2024, 11:05 PM File Photo New Delhi: Prime Minister Narendra Modi will address the Bharatiya Janata Party’s (BJP) National Executive and National Council in Delhi on February 18 during which he will give the mantra of victory to the workers. The brainstorming session of the BJP has started for the Lok Sabha elections. A meeting of the BJP National Executive and National Council in Delhi will be held regarding…

Read More

హైదరాబాద్: రేవంత్ సర్కారుపై మరోసారి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్ అయ్యాడు.  కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో పూర్తయిన స్టాఫ్‌ నర్సింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే వాళ్లు చేసిన పనికి సంబంధించిన క్రెడిట్‌ను కొట్టేయడం ఇదే తొలిసారి కాదన్న కేటీఆర్, ఇది చివరి సారి కూడా కాదని అన్నారు. క్రెడిట్‌ చోర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని కాంగ్రెస్‌ పార్టీని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే 6956 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు, 15,750 పోలీస్‌ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ పూర్తయ్యిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. కానీ, ఎన్నికల కోడ్‌ రావడం వల్ల వాటి ఫలితాలు ప్రకటించలేదని తెలిపారు. వీటిపై కొత్త ముఖ్యమంత్రి రేవంత్ అబద్ధాలు చెప్పడం సిగ్గుమాలిన విషయమని కేటీఆర్ విమర్శించారు. Also Read.. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలి Source link

Read More

Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని బీజేపీ నేత బండి సంజయ్‌ గుర్తు చేశారు. February 2, 2024 / 10:01 PM IST Bandi Sanjay | ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. కానీ రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని బీజేపీ నేత బండి సంజయ్‌ గుర్తు చేశారు. ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రకటించి రేవంత్‌ రెడ్డి మాట తప్పుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం…

Read More

In the 2019 elections, Revanth Reddy emerged victorious from the constituency. Published Date – 2 February 2024, 10:23 PM Hyderabad; The competition for the high-profile Malkajgiri Lok Sabha seat is intensifying within the Telangana BJP, with eight leaders, including Etela Rajender, Muralidhar Rao, Veerender Goud, Chada Suresh Reddy, Pannala Harish Reddy, Kuna Srisailam Goud, Karuna Gopal, and Malka Komaraiah, contending for the nomination. However, there is no clarity on the final candidate for the largest Lok Sabha constituency. In the 2019 elections, Revanth Reddy emerged victorious from the constituency. The 2024 Parliamentary elections are expected to take…

Read More

ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానని అన్నారు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి. ఇవాళ( శుక్రవారం) నర్సాపూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి క్యాంప్‌ కార్యాలయం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటు ప్రజాసమస్యలను పరిష్కరించాలని కేసీఆర్‌ గతంలో క్యాంప్‌ కార్యాలయాలను నిర్మించారని అన్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డిఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: అమ్మకానికి క్వీన్ ఎలిజబెత్ కారు The post ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తా appeared first on tnewstelugu.com. Source link

Read More

Putta Madhu | కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశారు. చచ్చేవరకు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. February 2, 2024 / 10:23 PM IST Putta Madhu | కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ఎస్‌ఎల్‌బీ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంథనిలో ఒకే కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నోట్ల సంచులతో కోట్లు పంచి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని.. కానీ తాను…

Read More

Online and offline registration could be done through Form-18. The draft rolls would be displayed on February 24 and objections would be received till March 14. Published Date – 2 February 2024, 09:02 PM Khammam: All the graduates in the district should register as voters for the Graduate’s MLC constituency election by February 6, said district Collector VP Gautham. Speaking to the media here on Friday, the Collector said that there would be revision of the voters list in the Assembly and Parliament elections; the voter list for the MLC elections would have to be prepared…

Read More

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. ఇవాళ( శుక్రవారం) నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై శేరిలింగంపల్లి, చందానగర్‌ సర్కిళ్లకు చెందిన ఇంజినీరింగ్‌ అధికారులు కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల అమలులో ఆలస్యాన్నిఎట్టి పరిస్థితులలో సహించబోనని స్పష్టం చేశారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసుకున్న పనులన్నింటినీ పూర్తి చేయాల్సిందేనని సూచించారు. రోడ్లు, నాలాల విస్తరణ, పార్కుల సుందరీకరణ , డ్రైనేజీల నిర్మాణాలతో సహా ఇతర మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే గాంధీ. ఇది కూడా చదవండి: పార్సిళ్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త The post బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలి appeared first on tnewstelugu.com. Source link

Read More