కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. February 2, 2024 / 09:21 PM IST హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారుతున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చవద్దని బీఆర్ఎస్ నేతలు నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. మన ప్రాజెక్టులను బోర్డులో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి అసలు మన ప్రాజెక్టుల అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి…
Author: Telanganapress
Stating that Adilabad district was a backward district, MLA Bojju charged that no Chief Minister focused on it and ignored its growth Published Date – 2 February 2024, 08:27 PM Stating that Adilabad district was a backward district, MLA Bojju charged that no Chief Minister focused on it and ignored its growth Indervelli: Khanapur MLA Vedma Bojju has urged the Chief Minister to establish a tribal university, a nursing college, a horticulture institute for Adilabad district and funds for realising Sadharmat project. He was speaking at a public meeting titled ‘Telangana Punarnirmana Sabha’ in Indervelli mandal…
హైదరాబాదులో పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ దాడులు చేపట్టింది. నగరంలోని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ ప్లాస్మా అమ్మకాలు చేపడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్నట్లు తమ విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా భారీగా ప్లాస్మా యూనిట్స్ స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. Also Read.. రేవంత్ను కాంగ్రెస్ నాయకులే బొందపెడతారు Source link
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ ఏదోఒక పనిలో మునిగిపోతూ ఉంటాం. పని ఒత్తిడి హడావిడిలో జీవనశైలినే మర్చిపోతాం. ఆహారపు అలవాట్లు సైతం మారడంతో ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అయితే గుండెజబ్బులు రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. February 2, 2024 / 08:13 PM IST నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడూ ఏదోఒక పనిలో మునిగిపోతూ ఉంటాం. పని ఒత్తిడి హడావిడిలో జీవనశైలినే మర్చిపోతాం. ఆహారపు అలవాట్లు సైతం మారడంతో ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. అయితే గుండెజబ్బులు రాకుండా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే ఏంచేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. Source link
Speaking at Indervelli public meeting, Chief Minister A Revanth Reddy said that LPG cylinders would be given for Rs 500 soon Published Date – 2 February 2024, 07:14 PM Photo: Screen-grabbed from X Indervelli: Telangana Chief Minister A Revanth Reddy said that the intention of the government was helping women to live with self-respect. He interacted with members of self-help groups at a programme held at Keslapur village in Indervelli mandal on Friday. Speaking on the occasion, Reddy said that LPG cylinders would be given for Rs 500 soon. He assured that the job of sewing…
వాహనాలకు ఉపయోగించే ఫాస్టాగ్ కేవైసీ గడువును పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. జవనరి 31 చివరి తేదీగా ఉన్న గడువును ఫిబ్రవరి 29 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫాస్టాగ్ల ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్లను నిలిపేసేందుకు సిద్ధమైంది. కేవైసీ చేయని ఖాతాలను ఫిబ్రవరి 29, 2024 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. వాహనదారులు ఒకే ఫాస్టాగ్ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్లను లింక్ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇటువంటి వాటిని అరికట్టేందుకు ‘ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్’ విధానానికి ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంటోంది. Read Also: తల్లిదండ్రులు చూస్తుండగానే బావిలో పడి చిన్నారి మృతి వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. అందులో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన…
Chandu Champion | కార్తీక్ ఆర్యన్.. బాలీవుడ్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. పుష్కర కాలం కిందట ‘ప్యార్ కా పంచునామా’ అనే సినిమాతో హిందీనాట తెరంగ్రేటం చేసి, తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’, ‘సత్యప్రేమ్ కి కథ’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల బొమ్మలతో ఏకంగా స్టార్ హీరో రేంజ్కు వెళ్లాడు. February 2, 2024 / 07:20 PM IST Chandu Champion | కార్తీక్ ఆర్యన్(Karthik Aryan).. బాలీవుడ్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. పుష్కర కాలం కిందట ‘ప్యార్ కా పంచునామా’ అనే సినిమాతో హిందీనాట తెరంగ్రేటం చేసి, తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘లుకా చుప్పి’, ‘పతి ఔర్ పత్నీ వో’, ‘సత్యప్రేమ్ కి కథ’ వంటి సినిమాలతో బ్యాక్…
The maker of the film DVV Entertainments took to their X (formerly known as Twitter) handle to announce the official re-release date. Published Date – 2 February 2024, 06:23 PM Hyderabad: Power Star Pawan Kalyan’s blockbuster movie ‘Cameraman Gangatho Rambabu’ will be released worldwide on February 7. The advance bookings of the film will be up for grabs on ticket booking platfroms – BookMyShow and Paytm – from February 3 at 6 pm onwards. The maker of the film DVV Entertainments took to their X (formerly known as Twitter) handle to announce the official re-release date.…
కృష్ణా నదిపై ఉన్న రెండు కీలక ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఎంపీల బృందం కలిసింది. తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తూ లేఖను అందజేశారు. ఈ నిర్ణయంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని.. వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు రెండు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్కు విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: భారత షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం The post ప్రాజెక్ట్ లు అప్పగింతపై బీఆర్ఎస్ ఎంపీలు నిరసన appeared first on tnewstelugu.com. Source link
Tiger | యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri )జిల్లా రామన్నపేట పట్టణ(Ramannapeta) కేంద్రంలో పులి(Tiger )సంచారం కలకలం సృష్టిస్తున్నది. February 2, 2024 / 06:19 PM IST యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri )జిల్లా రామన్నపేట పట్టణ(Ramannapeta) కేంద్రంలో పులి(Tiger )సంచారం కలకలం సృష్టిస్తున్నది. రామన్నపేట పట్టణ కేంద్రంలోని మైలురాయి 45 వద్ద పులి రైలు పట్టాలు దాటుండగా రైల్వే గార్డు గమనించి స్థానిక రైల్వే స్టేషన్లో సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అటవీ అధికారులు కూడా సమాచారం అందించారు. పులి సంచరిస్తున్నదనే సమాచారంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. Source link