Ramagundam Commissioner of Police Rema Rajeshwari has been transferred and posted as DIG (Women’s Safety), Hyderabad Updated On – 1 February 2024, 08:01 PM Ramagundam Commissioner of Police Rema Rajeshwari has been transferred and posted as DIG (Women’s Safety), Hyderabad Peddapalli: Ramagundam Commissioner of Police Rema Rajeshwari has been transferred and posted as DIG (Women’s Safety), Hyderabad. Dr Tarun Joshi, who was IGP Multizone-II and holding full additional charge of Multizone-I, was appointed as Ramagundam Police Commissioner. Source link
Author: Telanganapress
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేండ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపి, రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది కూడా బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన అన్నారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం అనంతరం నంది నగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. Read Also: అనుభవంలేని రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవు ఈ సందర్భంగా.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాల గురించి చర్చించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ…
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు. February 1, 2024 / 07:31 PM IST Mancherial | హైదరాబాద్ : బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. జనవరి 24వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మంచిర్యాలకు చెందిన తిరుమల చారి ముల్కోజు(43) ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం.. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు. కోమాలోకి వెళ్లిన అతనికి ఐదు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించిన ఫలితం లేకుండా పోయింది. జనవరి 31న సాయంత్రం 5:37…
A seven-judge bench headed by Chief Justice D Y Chandrachud heard the arguments put forth by the rival sides over eight days. Updated On – 1 February 2024, 07:00 PM New Delhi: The Supreme Court on Thursday reserved its verdict on the minority status of Aligarh Muslim University (AMU), after days of heated debate. A seven-judge bench headed by Chief Justice D Y Chandrachud heard the arguments put forth by the rival sides over eight days. The bench also comprises justices Sanjiv Khanna, Surya Kant, J B Pardiwala, Dipankar Datta, Manoj Misra and Satish Chandra Sharma.…
హైదరాబాద్: ‘సేమ్ డే డెలివరీ’ పేరుతో ఫ్లిప్కార్ట్ తన కస్టమర్ల కోసం కొత్త సర్వీస్ ప్రారంభిస్తోంది. ఆర్డర్ చేసే వస్తువులను అదే రోజు డెలివరీ చేయనుంది. ముందుగా ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించనున్నారు. హైదరాబాద్, విజయవాడ, అహ్మదాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, చెన్నై, కోల్కతా, లఖ్నవూ, లుథియానా, భువనేశ్వర్, ముంబయి, నాగ్పూర్, పుణె, పట్నా, రాయ్పుర్, దిల్లీ, గువాహటి, ఇందౌర్, జైపుర్, సిలిగురి నగరాల్లో ఈ సేవల్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఫ్లిప్కార్ట్ పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు ఈ సేవలను తీసుకురానున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట లోపు వస్తువులను ఆర్డర్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలలోపు వస్తువులను డెలివరీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినవాటిని మరుసటి రోజు డెలివరీ చేస్తారు. Also Read.. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. సిబ్బంది నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి..!! Source…
Guntur kaaram | మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం (Guntur kaaram)లో వచ్చే ఊరమాస్ సాంగ్ కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti) ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలైన అన్ని ప్లాట్ఫాంలో వ్యూస్ కొల్లగొడుతోంది. February 1, 2024 / 06:46 PM IST Guntur kaaram | త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో వచ్చే ఊరమాస్ సాంగ్ కుర్చీమడతపెట్టి (Kurchi Madathapetti) ఏ స్థాయిలో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి ఈ సాంగ్కు మిలియన్ల సంఖ్యలో రీల్స్ చేస్తూనే ఉన్నారు. విడుదలైన అన్ని ప్లాట్ఫాంలో వ్యూస్ కొల్లగొడుతోంది. తాజాగా కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుర్చీతాత డైలాగ్తో సాగే…
The Indian Coast Guard is enhancing patrols and surveillance to combat piracy incidents, with daily deployments of surface assets and advanced technologies, including AI-enabled patrol vessels, to ensure maritime safety Published Date – 1 February 2024, 05:53 PM The Indian Coast Guard is enhancing patrols and surveillance to combat piracy incidents, with daily deployments of surface assets and advanced technologies, including AI-enabled patrol vessels, to ensure maritime safety. Source link
శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన జాంబియన్ మహిళకు కోర్టు 14 ఏండ్ల జైలు శిక్ష విధించింది. జూన్ 2021లో జాంబియా నుంచి హైదరాబాద్ కు 8 కిలోల హెరాయిన్ సరఫరా చేస్తూ జాంబియన్ దేశస్థురాలు పట్టుబడిది. ఆ హెరాయిన్ విలువ రూ. 52.32 కోట్లుగా కస్టమ్స్ అధికారులు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి, ఎల్బీనగర్ లోని రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి విచారించిన కోర్టు.. నేడు తుది శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. నిందితురాలికి 14 ఏండ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. Read Also: వెళ్లడానికి బస్సులు లేవని మద్యంమత్తులో 108కు ఫోన్ Source link
Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని విరుచుకుపడ్డాయి. February 1, 2024 / 05:48 PM IST Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని విరుచుకుపడ్డాయి. ఇక మధ్యంతర బడ్జెట్పై డీఎంకే ఎంపీ టీ శివ స్పందించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి విజయం సాధిస్తుందని, ఎన్నికల అనంతరం తమ కూటమి మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెడుతుందని శివ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల అనంతరం పూర్తిస్ధాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని కాషాయ పాలకులు కోరుకుంటున్నారని, అయితే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొంది ఆపై…
Lawyers representing the Masjid Committee moved the Supreme Court Registrar requesting for urgent hearing of its application seeking status quo at the mosque site. Published Date – 1 February 2024, 04:59 PM Gyanvapi Mosque New Delhi: The Supreme Court on Thursday asked the Masjid Intezamia Committee of Gyanwapi mosque of Varanasi to approach Allahabad High Court against the Varanasi District Court’s order which allowed Hindus to perform prayers of deities inside the southern celler of Gyanvapi mosque. Lawyers representing the Masjid Committee moved the Supreme Court Registrar requesting for urgent hearing of its application seeking status…