హైదరాబాద్: అనుకున్నదే అయింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేబీఆర్ఎంబీకు అప్పగించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చాలా విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని విపక్షాలు మొత్తుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్వహణను ఏకపక్షంగా అప్పగించేశారు. ప్రాజెక్టుల నిర్వహణపై కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం గురువారం జరిగింది. ఇందులో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేబీఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ, తెలంగాణ ఒప్పుకున్నాయి. Also Read.. కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదు.. రేవంత్పై కీలక వ్యాఖ్యలు..!! నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీ నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చినట్లు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. అయితే, పవర్ స్టేషన్స్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం వైపు ఏపీ చూసుకుంటుందని,…
Author: Telanganapress
Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ చీరకట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. February 1, 2024 / 04:49 PM IST Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఇక పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలే కాదు.. సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ప్రతి ఏటా ఈ ప్రత్యేక సందర్భంలో సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది కూడా అదే తీరును అనుసరించారు. ఈ సారి కూడా నిర్మలమ్మ చీరఎంపికలో తన మార్క్ను చూపించారు (signature sarees…
The frequency in instances of man-animal conflict is on the rise in several parts of the erstwhile Medak district. Published Date – 1 February 2024, 03:56 PM Medak: The frequency in instances of man-animal conflict is on the rise in several parts of the erstwhile Medak district. A spotted deer died when it was hit by an unidentified vehicle at Mambapur village in Gummadidala mandal on January 30. In a similar incident, a black buck was killed in a road mishap in Regode mandal of Medak district on January 12. Several wild animals have been killed…
కేసీఆర్ పాలనలో లోపాలు వెతకడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ఈ రోజు కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. Read Also: పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టిస్కు పాల్పడితే 10 ఏండ్ల జైలు, రూ. కోటి జరిమానా ‘ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. ఇక కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు ఫిబ్రవరి 1.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి.. ఏమైంది రేవంత్ రెడ్డి? ఏమైనా మతిమరుపు వచ్చిందా? చేస్తా అన్నది చేయడం లేదు. మేం చేసినవి రేవంత్ తన…
Nikhil Siddartha | టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha) అభిమానులకు గుడ్ న్యూస్. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన భార్య సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. February 1, 2024 / 03:39 PM IST Nikhil Siddartha | టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddartha) అభిమానులకు గుడ్ న్యూస్. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా తన భార్య సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని నిఖిల్ సోషల్ మీడియాలో రాసుకోచ్చాడు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020 కోవిడ్ టైంలో వీరి పెళ్లి కాగా.. కరోనా నిబంధనలను పాటిస్తూ పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల…
The government is working to make India a developed country by 2047, Finance Minister Nirmala Sitharaman said on Thursday while presenting the interim Budget 2024-25. Published Date – 1 February 2024, 02:36 PM New Delhi: Defence Minister Rajnath Singh at Parliament House complex during the Budget session, in New Delhi, Thursday. Photo: PTI New Delhi: Union minister Rajnath Singh on Thursday said the interim Union Budget outlines the vision for a “confident, strong and self-reliant Viksit Bharat”, and asserted that he was assured that the size of the Indian economy will grow to more than USD…
రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో పేదల నిర్మాణాల కూల్చివేతలో రసాభాస జరిగింది. గగన్ పహాడ్ ఇంద్ర గాంధీ సొసైటీ లో 2వ రోజు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని షేడ్ నిర్మాణాలను తొలగించారు. ఉప కమిషన్ రవి కుమార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలని కూల్చి వేశారు. ఈ నిర్మాణాలు కూల్చి వేసే సమయంలో స్థానిక ప్రజలు అధికారులను అడ్డుకున్నారు. కచ్చితంగా అనుమతులు తీసుకుంటామని ఒక రెండు రోజులు కూల్చివేతలను ఆపాలని స్థానికులు అధికారులను కోరారు. ఇక ఒకవైపేమో మేము పేదల పక్షపాతమని రేవంత్ ప్రభుత్వం అంటుంది. ఫుట్ పాత్ స్టాల్స్ ని అక్రమ నిర్మాణాలుగా చూడమని.. వాళ్ళని ఆదుకుంటామని మొన్న కుమారి ఆంటీ ఇష్యులో సీఎం రేవంత్ రెడీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసిన 24గంటల్లోనే దుర్గం చెరువు, రాజేంద్ర నగర్ లలో పేదల స్టాల్స్ ని అధికారులు కూల్చేశారు. దాంతో మీడియా ముందు…
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను ప్రకటించారు. ఈ బడ్జెట్లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు. February 1, 2024 / 02:48 PM IST Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్నుప్రకటించారు. ఈ బడ్జెట్లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలోపెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు. తొమ్మిది కోట్ల మంది మహిళలతో అనుసంధానమైన 83లక్షల స్వయం సహాయక బృందాలు కోటి మంది మహిళలను లఖ్పతి దీదీగా మార్చడంలోసహాయపడ్డాయన్నారు. లఖ్పతి దీదీ లక్ష్యాన్ని రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంచాలనినిర్ణయించామన్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయనున్నట్లుప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తామన్నారు. పోషకాహారం 2.0 అమలు చేయనున్నట్లుచెప్పారు. టీకాలు బలోపేతం చేస్తామన్నారు. అంగన్వాడీ…
New York: Social media platforms YouTube and Facebook are the most used online platforms among US adults, according to a report on Thursday. The findings, by Pew Research Center, showed that about eight-in-ten US adults (83 per cent) report ever using YouTube. Facebook with 68 per cent user base is also a dominant player in the online landscape, while 47 per cent US adults said they use Instagram. Recent Centre findings also show that YouTube also dominates the social media landscape among US teenagers. “YouTube and Facebook are the only two platforms that majorities of all age groups use. That…
జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45,36 చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్. ఇక అవసరమైన చోట ఫ్లై ఓవర్, గ్రేడ్ సేపెరేటర్లు చేపట్టేందుకు ప్రణాళిక ను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు.సీఎం ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీస్, జి హెచ్ ఎం సి, హెచ్ ఎం డి ఎ అధికారుల సమన్వయంతో ప్రణాళిక సిద్దం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కమిషనర్ వెల్లడి. The post జూబ్లీహిల్స్ లో హైదరాబాద్ సీపీ ఆకస్మిక పర్యటన..! appeared first on tnewstelugu.com. Source link