Author: Telanganapress

The allocation under central assistance to Delhi in the 2024-25 budget estimates was Rs 951 crore like the previous budget for 2023-24. It is provided for financing the schemes of the Delhi government. Published Date – 1 February 2024, 11:31 PM New Delhi; The Union Territory of Delhi was allocated Rs 1,168 crore in the interim budget for 2024-25 on Thursday, the same as in 2023-24, with the AAP government accusing the BJP-led Centre of meting out “step-motherly” treatment to the national capital. The transfer to Delhi from the Union home ministry included Rs 1,168 crore under…

Read More

హైదరాబాద్: ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట్ ధరమ్ ఖరం రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్లక్ష్య డ్రైవింగ్ చేసిన కార్ డ్రైవర్.. ప్రయాణికుల ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. Also Read.. జార్ఖండ్‎లో ప్రభుత్వ మార్పిడికి బీజేపీ ఎత్తులు.. హైదరాబాద్‎కు జార్ఖండ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు The post అమీర్ పేట్‌లో యాక్సిడెంట్. మహిళ, ఇద్దరు పిల్లలకు గాయాలు appeared first on tnewstelugu.com. Source link

Read More

కామారెడ్డి/ ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 1: ఉమ్మడి జిలాల్లో ఇంటర్‌ ప్రాకి క్ట ల్‌ పరీక్షలు గురువార0 నుంచి ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 53, నిజామాబాద్‌లో 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షలకు జనరల్‌ 605 మందికి విద్యార్థులకు 584 మంది, వొకేషనల్‌ 781 మందికి 708 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు జనరల్‌ 379 మందికి 365 మంది, వొకేషనల్‌ 691 మందికి 665 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌ సలాం తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో.. నిజామా బా ద్‌ జిలాల్లో ఉదయం జరిగిన ప్రాకిక్టల్‌ పరీక్షలకు జనరల్‌ మొత్తం 1045 మంది విద్యార్థులకు 1002 మంది , మధ్యాహ్నం 689 మందికి 664 మంది…

Read More

Despite being in the Himalayan region and running through tough terrains, project works are being carried out on a 24×7 basis for their early completion. Published Date – 1 February 2024, 11:36 PM File Photo of Ashwini Vaishnaw New Delhi: Railway Minister Ashwini Vaishnaw said on Thursday that the gross budgetary allocation for railway infrastructure projects in the northeast region for the FY 2024-25 is Rs 10,369 crore. Interacting with mediapersons from the northeast virtually from Delhi, Vaishnaw said that Rs 10,369 crore is 388 per cent higher as compared to the average budget allocation of Rs…

Read More

అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్ లక్ష్మీపార్వతి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆమె పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉండదని, ప్రతి చిన్న అంశానికి ఢిల్లీ పెద్దల సూచనలు సలహాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం ఎన్నికల్లో విమర్శించినంత సులభం కాదన్నారు. Read Also: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. 6 కేసులు కొట్టేసిన నాంపల్లి కోర్టు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని కొనియాడారు. ముఖ్యంగా రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. భూగర్భ జల వనరులు పెరిగేందుకు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడిక తీయించారని పేర్కొన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించిన చరిత్ర…

Read More

కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెందిన రాజునాయక్‌.. February 2, 2024 / 02:04 AM IST పెద్దమందడి, ఫిబ్రవరి 1 : కన్నతల్లిని కొడుకు గొంతుకోసి చంపిన ఘటన వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బండమీదితండాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బండమీదితండాకు చెందిన రాజునాయక్‌.. హైదరాబాద్‌లోని ప్లాట్‌ అమ్మాలని తన భార్యతో తరుచూ గొడవ పడేవాడు. తన భార్యకు అతడి తల్లి చిన్నమ్మ (50) కూడా మద్దతు పలుకుతుందని భావించాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన రాజునాయక్‌ గురువారం ఉదయం ఇంట్లో ఉ న్న ఈలపీటతో చిన్నమ్మ గొంతు కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ రత్నం, ఎస్సై హరిప్రసాద్‌…

Read More

It further alleged that the “innovative” methods to annihilate the peasantry invented by the Modi government are sought to be ‘hidden in the larger framework of the nationalist narrative’. Published Date – 1 February 2024, 11:39 PM Photo: ANI New Delhi: The All India Kisan Sabha (AIKS) has criticised Union Finance Minister Nirmala Sitharaman‘s interim Budget and said that the Budget for 2024-25 has nothing substantial to offer for the rural economy and the agricultural sector. In an official statement, the agricultural body has also called upon all its units to rise up in protest against…

Read More

హైదరాబాద్:  రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన  ప్రజా పాలన కార్యక్రమంలో అయిదు గ్యారంటీలకు 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే రికార్డు టైమ్ లో డేటా ఎంట్రీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. కొందరు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు డేటా బేస్ ద్వారా గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో  2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉన్నవి, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తులపై గురువారం సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. Also Read.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. 6 కేసులు కొట్టేసిన నాంపల్లి కోర్టు Source link

Read More

ఇండస్ట్రియల్‌ కారిడార్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. February 2, 2024 / 12:57 AM IST హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఇండస్ట్రియల్‌ కారిడార్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మధ్యంతర బడ్జెట్‌లో కారిడార్ల ఊసేలేదు. రాష్ర్టానికి బహుళ ప్రయోజనాలు ఉండటంతో ఎలాగైనా ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటు చేయాలని గత కేసీఆర్‌ సర్కారు ఎప్పుడో ప్రతిపాదించింది. ఇందులో నాగపూర్‌-హైదరాబాద్‌, హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్లున్నాయి. నాగపూర్‌-హైదరాబాద్‌కు గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపినప్పటికీ తుది అనుమతులు రావాల్సి ఉన్నది. కాగా, హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ కారిడార్లకు ఇంతవరకు కేంద్రం నుంచి ఎటుంటి అనుమతి రాలేదు. నిజానికి అనేకసార్లు అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్రానికి…

Read More

The real problems, unemployment, dwindling rural incomes however, found no mention in the Finance Minister’s speech Published Date – 1 February 2024, 11:45 PM Those hoping for big bang populist announcements from the interim Budget 2024-25 were left disappointed as the union Finance Minister Nirmala Sitharaman’s brief speech read more like a report card of the NDA government’s performance in the last ten years, with a sprinkle of measured policy intentions. To be fair, interim Budgets offer limited scope for manoeuvrability for governments to unveil their development vision. This was the last Budget of the NDA…

Read More