PM Modi : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. February 1, 2024 / 01:31 PM IST PM Modi : కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25 ఆశాజనకంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ కితాబిచ్చారు. కేంద్ర బడ్జెట్ మెరుగ్గా ఉందని స్వాగతిస్తూ ఎన్నో ఉపాధి అవకాశాలకు ఇది ఊతమిస్తుందని స్వాగతించారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ఇక భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ సర్కార్ చిట్ట చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె పార్లమెంట్లో మాట్లాడుతూ.. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని అన్నారు. గడిచిన పదేళ్లలో మహిళల…
Author: Telanganapress
Vijayan said that an environmental impact study report has been prepared and steps were being taken to submit it before the Union Ministry of Forests, Environment and Climate Change for approval. Updated On – 1 February 2024, 12:53 PM File Photo Thiruvananthapuram: The Kerala government on Thursday said in the Assembly that the Central government has granted site and defence clearance for the Sabarimala Greenfield Airport project. Chief Minister Pinarayi Vijayan said that an application for security clearance is under consideration of the Ministry of Home Affairs.The CM was responding to a notice by CPI(M) MLA…
మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో ఈ మూవీ చేయనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు కీలక అప్డేట్ ఇచ్చారు. రామ్ చరణ్ 16వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం కొత్త నటీనటులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందుకోసం ఆడిషన్స్ నిర్వహించనున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో నడిచే విలేజ్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. దాంతో అక్కడి స్థానిక నటుల కోసం వేట మొదలైంది. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లలు ఇలా అన్ని ఏజ్ గ్రూప్స్కి చెందినవారు…
Bharat Rice : దేశంలో బియ్యం ధరలు ఎగబాకడంతో వీటి లభ్యతను పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. February 1, 2024 / 12:45 PM IST Bharat Rice : దేశంలో బియ్యం ధరలు ఎగబాకడంతో వీటి లభ్యతను పెంచి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని రూ. 29కి విక్రయించాలని నిర్ణయించింది. సబ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్) కేంద్రీయ భండార్ అవుట్లెట్ల ద్వారా విక్రయించనున్నట్టు సమాచారం. దీనిపై ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా,…
Forex traders said the rupee was trading in a narrow range as the strength of the American currency in the overseas market and a muted trend in domestic equities weighed on investor sentiments. Published Date – 1 February 2024, 11:40 AM Mumbai: The rupee appreciated 9 paise to 82.95 against the US dollar in early trade on Thursday as market participants remained cautious ahead of the interim Budget. Forex traders said the rupee was trading in a narrow range as the strength of the American currency in the overseas market and a muted trend in domestic…
నేడే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా అడుగుపెడుతున్నారు. కేసీఆర్ కాలుజారి పడిపోవడంతో ఇతర ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయలేకపోయారు. అందుకే నేడు ప్రమాణ స్వీకారం జరుగనుంది. కేసీఆర్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి చేరుకుని, 12:45 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించారు కేసీఆర్. The post నేడే కేసీఆర్ ప్రమాణస్వీకారం.. ఆ వెంటనే కథనరంగంలోకి..! appeared first on tnewstelugu.com. Source link
England : తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్(England)కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధ పడుతున్న లీచ్ రెండో టెస్టులో ఆడడం లేదని గురువారం… February 1, 2024 / 11:43 AM IST England : తొలి టెస్టులో గెలిచి జోరుమీదున్న ఇంగ్లండ్(England)కు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో బాధ పడుతున్న లీచ్ రెండో టెస్టులో ఆడడం లేదని గురువారం కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) వెల్లడించాడు. ‘విశాఖపట్టణం టెస్టు సెలెక్షన్కు లీచ్ అందుబాటులో లేడు. గాయం కారణంగా అతడి మోకాలిలో రక్తం గట్టకట్టింది. లీచ్ను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని స్టోక్స్ తెలిపాడు. ‘లీచ్ గాయం మరింత పెద్దది కాదని భావిస్తున్నా. త్వరలోనే అతడు మళ్లీ జట్టుతో కలుస్తాడు’ అని స్టోక్స్ తెలిపాడు. లీచ్…
The hazardous materials in question include used batteries, antifreeze, paint materials, brake fluids, and more. Published Date – 1 February 2024, 10:50 AM San Francisco: Elon Musk-run Tesla has been sued in the US for its hazardous waste handling. Over two dozen California counties accused the electric car maker of improperly labelling and disposing of hazardous waste in landfills that don’t process that type of material, according to reports. The hazardous materials in question include used batteries, antifreeze, paint materials, brake fluids, and more. A violation of California’s hazardous waste management policies could result in penalties…
కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరో అయిపోయిన నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్నాడు. జనవరి 31న, నిఖిల్ తన భార్య పల్లవి శర్మతో కలిసి ఉన్న సీమంతం ఫోటోను పంచుకున్నాడు. తన భార్య పల్లవి గర్భవతి అని ప్రకటించాడు. ఆమె సాంప్రదాయ బేబీ షవర్ సీమంతం వేడుక ఇటీవల తన ఇంట్లో జరిగింది. ఈ సందర్భంగా మరి కొన్ని వారాల్లో రాబోతున్న వారి బిడ్డను ఆశీర్వదించాలని నిఖిల్ పేర్కొన్నాడు. నిఖిల్ సిద్ధార్థ తన స్నేహితురాలు పల్లవి శర్మను 2020 లో లాక్డౌన్ వివాహంలో వివాహం చేసుకున్నాడు. ఇక హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు.…
The former goalkeeper from Arsenal and Villarreal has signed a temporary contract until the season’s conclusion. He will be filling in for Caglar Soyuncu, who is on loan at Fenerbahce, during Jose Gimenez’s absence due to injury. Published Date – 1 February 2024, 09:40 AM Madrid: Atletico Madrid have signed Valencia’s Brazilian defender Gabriel Paulista, 33, on a free transfer. The former Arsenal and Villarreal stopper has agreed an initial contract until the end of the season and will cover for Caglar Soyuncu, who has joined Fenerbahce on loan, while Jose Gimenez is injured. The Brazilian…