బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం…ఆపరేషన్ జరగడం వల్ల కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంలో జాప్యం జరిగింది. గురువారం మధ్యాహ్నం 12గంటలకు అసెంబ్లీకి చేరుకుని 12.45గంటలకు శాసన సభాపతి కార్యాలయలో ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు.బడ్జెట్ ప్రసంగం లైవ్ లింక్ ఇదే..!! Source link
Author: Telanganapress
నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్గా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించిన. February 1, 2024 / 09:24 AM IST ముందస్తు హెచ్చరిక (డిస్క్లెయిమర్): ఈ వ్యాసం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిల సంయుక్త దర్శకత్వంలోని కుటిల నాటకం గురించే తప్ప, ప్రొఫెసర్ కోదండరాం గురించి కాదు. నేను రెండున్నరేండ్ల కిందటి వరకు తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్న. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా, ఆ తర్వాత పార్టీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్గా, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా సేవలందించిన. అయితే, 32 ఏండ్ల కిందటి నుంచే కోదండరాంతో కలిసి పౌర హక్కుల సంఘం…
Speaking to mediapersons, he said that speculations were rife in the media that Israel would end the war in Gaza but added that it was “untrue” and “Israel’s plan of elimination of Hamas” and “making Gaza a place which will not be a threat to Israel would continue”. Updated On – 1 February 2024, 08:41 AM File photo of Israel’s Prime Minister Benjamin Netanyahu. Tel Aviv: Israel’s Prime Minister Benjamin Netanyahu has said that Israel will not end the ongoing war with Hamas and that the Israel Defense Forces (IDF) would stay in Gaza. Netanyahu on…
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో విషాదం నెలకొంది. పోలీసు ఉద్యోగం రాలేదన్న మనస్తాపతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక నీరుకుళ్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి సారంగంకు ముగ్గురు కుమారులు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నకొడుకు శ్రీకాంత్ డిగ్రీ పూర్తి చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. మొదటిసారిఫైనల్ పరీక్షల్లో విఫలమయ్యాడు. రెండోసారి ఫైనల్ పరీక్ష రాయగా ఒక్క మార్కుతో ఉద్యోగం చేజారిపోయింది. వయోపరిమితి ద్రుష్ట్యా మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉండదని భావించిన శ్రీకాంత్ తీవ్ర మనస్తాపం చెందాడు. జనవరి 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: నేడు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!!…
నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. February 1, 2024 / 08:34 AM IST హైదరాబాద్: నిత్యం ట్రాఫిక్ జామ్తో (Traffic) హైదరాబాద్ నగరవాసులు అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విజిబుల్ పోలీసింగ్ లేకపోవడంతోనే ఈ సమస్య తీవ్రమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగం ట్రాఫిక్ సమస్యపై మల్లగుల్లాలు పడాల్సి వస్తున్నది. గత నెల రోజుల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి రెండు సార్లు నగర ట్రాఫిక్ సమస్యపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చింది. కానీ సమస్య మాత్రం కొంతమేర కూడా పరిష్కారం కాలేదు. ప్రధాన కారణాలు.. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడంతో పాటు పరిష్కారం కాకపోవడానికి పలు ప్రధాన కారణాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా విజిబుల్ పోలీసింగ్ అనేది చాలా…
Riding on Dhairya Tiwari’s impressive four-wicket haul and Pulla Ashwin’s 65-run knock, host Emerging Cricketers Development Group registered a comfortable 89-run win over HotSpot Cricket Academy in the final of 6th Edition of Republic Day Trophy Jr Cricket Championship Published Date – 31 January 2024, 11:05 PM Victorious ECDG team with the winners trophy on Wednesday. Hyderabad: Riding on Dhairya Tiwari’s impressive four-wicket haul and Pulla Ashwin’s 65-run knock, host Emerging Cricketers Development Group (ECDG) registered a comfortable 89-run win over HotSpot Cricket Academy in the final of 6th Edition of Republic Day Trophy Jr Cricket…
బడ్జెట్ కు ముందే ప్రజలకు షాకిచ్చింది కేంద్రం. LPG సిలిండర్ ధరలు దేశంలోని అన్ని నగరాల్లో పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు చమురు కంపెనీలు పెంచాయి. అయితే గృహ సిలిండర్ల రేట్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. అందులో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.14 పెంచాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇది కూడా చదవండి: విషాదం..పోలీస్ జాబ్ రాలేదని యువకుడి సూసైడ్..!! Source link
పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. February 1, 2024 / 07:35 AM IST 5న పార్లమెంట్లో బిల్లు Competitive Exams | న్యూఢిల్లీ, జనవరి 31: పోటీ పరీక్షల్లో అక్రమాలను నిరోధించడానికి కేంద్రం ఒక చట్టాన్ని తీసుకు రానుంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి గరిష్ఠంగా 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. సోమవారం ప్రవేశపెట్టే ఈ బిల్లు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని తేవడం లేదని, పరీక్షల పేరుతో అక్రమాలకు పాల్పడే మాఫియా,…
Chaitanya scored twice to lead Care Football Academy to a 2-0 win over Gajwel FC in the Telangana Football Association’s Khelo India Women’s Under-15 Football League Published Date – 31 January 2024, 11:15 PM Chaitanya scored twice to lead Care Football Academy to a 2-0 win over Gajwel FC in the Telangana Football Association’s Khelo India Women’s Under-15 Football League Hyderabad: Chaitanya scored twice to lead Care Football Academy to a 2-0 win over Gajwel FC in the Telangana Football Association’s Khelo India Women’s Under-15 Football League at MJPBCWRSJDC College, Gajwel, Siddipet on Wednesday. In the…
జార్ఖండ్ లో వాతావరణం వేడెక్కింది. భూకుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ కొన్ని గంటలపాటు విచారించిన అనంతరం అరెస్ట్ చేసింది. ఈ తరుణంలో సీఎం పదవిలో ఉండగా అరెస్టు చేసిన తొలి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నిలిచారు. అవినీతికి పాల్పడిన కొందరు మాజీ ముఖ్యమంత్రులపై సీబీఐ చర్యలు తీసుకుంది కానీ..పదవిలో ఉండగా చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. లాలూ యాదవ్ను ఎలా అరెస్టు చేశారు?దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ను అరెస్టు చేసేందుకు 1997లో సీబీఐ ఆర్మీ సహాయం తీసుకోవలసి వచ్చిందనేది ఇందులో అత్యంత చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూనే అరెస్టు చేయలేక, ఆ పదవిని వదలడానికి సిద్ధంగా లేరన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దఎత్తున దుమారం రేగింది. అందుకే, తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత సీబీఐ అతడిని అరెస్ట్…