Author: Telanganapress

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి మాణిక్కం ఠాగూర్ వ్యవహారంపై మండిపడ్డాడు. కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టుగా ఉంది మాణిక్కం ఠాగూర్ తీరు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు పీసీసీ పదవి కొనుక్కున్నారు అని స్వయంగా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఒక్కసారి కాదు.. అనేకసార్లు ఆరోపించారు. వాళ్లను ఏమీ చేయలేకపోయిన మాణిక్కం ఠాగూర్.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు పంపిస్తున్నారు. పీసీసీ పదవి అమ్ముకున్నది నిజం కాకుంటే ఆనాడే ఎందుకు నోటీసులు పంపలేదు.? మొదట ఆరోపణలు చేసిన మీ పార్టీ నాయకుల మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. వారిని ఏమీ చేయలేక, చేతగాక అన్నీ మూసుకుని ఇన్నాళ్లు కూర్చున్నావు. నిన్ను తిట్టి ఆరోపణలు చేసిన వ్యక్తే ఇప్పుడు కేబినెట్ లో మంత్రి అయ్యాడు. అయినా నీ పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేని నువ్వు.. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

Read More

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత సీనియర్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ముందంజ వేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 22-20, 21-19తో వాంగ్‌ జు వీ(చైనీస్‌ తైపీ)పై అద్భుత విజయం సాధించాడు. 45 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురైనా..వెనుకకు తగ్గకుండా శ్రీకాంత్‌ పోరాడాడు. మిగతా మ్యాచ్‌ల్లో మిథున్‌ మంజునాథ్‌ 21-17, 21-8తో జాసన్‌ గునవాన్‌(కెనడా)పై, ముత్తుస్వామి సుబ్రమణ్యన్‌ 21-14, 21-17తో లియోంగ్‌ జున్‌ హో(మలేషియా)పై గెలిచారు. సమీర్‌వర్మ 14-21, 18-21తో అంగుస్‌ ఎంగ్‌(హాంకాంగ్‌) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్‌ 22-20, 21-8తో లుసియా కాస్టిలోపై గెలిచి ముందంజ వేసింది. Source link

Read More

Rising student suicides in Kota is a cry of hopelessness and guilt, a pointer to a society that does not seem to care Published Date – 31 January 2024, 11:59 PM Representational Image On the day when Prime Minister Narendra Modi, during an annual interaction with students preparing for board exams, was exhorting parents not to treat children’s ‘report card’ as their own ‘visiting card’, yet another tragic news came in from Kota, the country’s coaching hub in Rajasthan. An 18-year-old girl took her life, unable to cope with the academic pressure. Her heart-wrenching suicide note,…

Read More

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ అభ్యర్థులని గవర్నర్ ఎన్నుకోవటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందాల ప్రకారమే గవర్నర్ సహకరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకి గవర్నర్ తమిళిసై అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ జాబితాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాసోజ్ శ్రవణ్ తో పాటు సత్యనారాయణ పేరుని గవర్నర్ కి ప్రతిపాడించారు. అయితే వీరిద్దరి పేర్లని తిరస్కరించి.. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లని ఎన్నుకుంది గవర్నర్. ఈ ఉదంతంపై సత్యనారాయణ స్పందిస్తూ.. రాజకీయ నాయకుడినని నా పేరును తిరస్కరించిన గవర్నర్ ఓ పార్టి అధ్యక్షుడు అయిన కోదండరాంకు ఎలా ఓకే చేస్తారు. మేము గవర్నర్ నిర్ణయం మీద కేసు వేసినపుడు కోదండరాం పేరు ఎమ్మెల్సీకి పంపలేదు. తెలంగాణ జన సమితి కేసీఆర్ ను ఎందుకు తప్పు బడుతోంది ? కేసీఆర్ దిష్టి బొమ్మల దహనానికి…

Read More

కేసీఆర్‌ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారంభించారు. February 1, 2024 / 12:33 AM IST ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రావడం అభినందనీయం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్వగ్రామంలో పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ధరూరు, జనవరి 31 : కేసీఆర్‌ పాలనలోనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమై న బూరెడ్డిపల్లిలో నిర్మించిన పాఠశాలను సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఎమ్మెల్యే బండ్ల ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ప్ర భుత్వం అన్ని విధాలా సహకరించడంతోనే విద్యాభివృద్ధి సాధ్యమైందన్నారు. పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయ న్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ…

Read More

Mamata spoke on how her good relationship with the Congress party deteriorated over time because of the Communist Party of India (Marxist). Published Date – 31 January 2024, 11:23 PM New Delhi: The meeting of the ‘Indian National Developmental Inclusive Alliance (INDIA) was held in the national capital on Wednesday to discuss the seat-sharing agenda for the 2024 Lok Sabha elections. Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, NCP Chief Sharad Pawar, DMK leader TR Baalu, and CPI-M leader Sitaram Yechury left Kharge‘s residence after the meeting. Meanwhile, the rift between the INDIA bloc ally partners continued…

Read More

దుర్గం చెరువు వద్ద తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిపై ప్రతాపం చూపించాడు జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ స్నేహ షబరిష్. ఉదయం దుర్గం చెరువు వద్ద శేరిలింగంపల్లి జోనల్ అధికారులతో శానిటేషన్ మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కమిషనర్ రోనాల్డ్ రోస్. దుర్గం చెరువు వద్ద తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి పోవాలని ఆదేశాలు ఇచ్చారు జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్. మిగిలిన తోపుడు బండ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జోనల్ టాస్క్ ఫోర్స్ తో పూర్తిగా ధ్వంసం చేపించారు కమిషనర్ స్నేహ శబరీష్. Source link

Read More

నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్దుర్తి, జనవరి 31: ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో 38 మందికి కల్యాణలక్ష్మి, 4 షాదీముబారక్‌ చెక్కులను ఆమె అందజేశారు. అనంతరం మండలంలోని పంతులపల్లిలో రూ. 40 లక్షలతో వేసిన సీసీ రోడ్డు, బస్వాపూర్‌లో రూ. 7లక్షలతో నిర్మించిన ముదిరాజ్‌ భవనం, రూ. 12.60 లక్షలతో నిర్మించిన శ్మశాన వాటికను ప్రారంభించారు. ఆరెగూడెంలో రూ. 15 లక్షలతో కురుమ సంఘం భవవ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్‌ సర్కారు అన్నివర్గాల అభివృద్ధికి కృషిచేసిందన్నారు. ఆడపిల్లల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని, ఆడ పిల్లల కుటుంబాలను ఆదుకోవాలనే మంచి లక్ష్యంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను కేసీఆర్‌ అమలు చేశారన్నారు.…

Read More

Prof Gregg L Semenza pioneering work in the field is critical in the treatment of diseases such as cancer, anemia, blinding eye diseases, and cardiovascular disorders. Updated On – 31 January 2024, 10:35 PM Prof Gregg L Semenza pioneering work in the field is critical in the treatment of diseases such as cancer, anemia, blinding eye diseases, and cardiovascular disorders. Hyderabad: The 21st edition of BioAsia, the annual healthcare and life sciences event in Hyderabad, has announced that the Genome Valley Excellence Award-2024 will be conferred upon Noble Prize winning Paediatrician and Professor Gregg L. Semenza…

Read More

గ్రూప్ తగాదాలకు కాంగ్రెస్ కేర్ ఆఫ్ అడ్రెస్. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎలెక్షన్స్ ఉన్నాయన్న ఒకే కారణంతో కాస్త సైలెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. లేదంటే వర్గపోరులతో తెలంగాణలో ఈ పాటికి అల్లర్లు తారస్థాయికి చేరేవి. అయితే తాజాగా ఖమ్మంలో బాహాబాహీకి దిగారు కాంగ్రెస్ నాయకులు. దాంతో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం రసాభాసగా ముగిసింది. గ్రామపంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సన్మాన కార్యక్రమం నిర్వహించగా వివాదం నెలకొంది. ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. పొంగులేటి వర్గీయులు మండల అధ్యక్షుడు వడ్డే నారాయణరావు అనుచరులపై దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గ పోరు బహిర్గతమైంది.…

Read More