Author: Telanganapress

Vritti, who represented India in the Asian Games last year, is the only swimmer to win five gold medals in this edition of the Khelo India Youth Games Published Date – 31 January 2024, 06:30 PM Vritti Agarwal Hyderabad: Telangana swimmer Vritti Agarwal continued her dream run as she added two more gold medals to make it five overall, in the ongoing Khelo India Youth Games in Chennai, Tamil Nadu on Wednesday. Vritti, who represented India in the Asian Games last year, is the only swimmer to win five gold medals in this edition of the…

Read More

వాహనాల పెండింగ్‌ చలాన్ల గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నేటితో ముగియనున్న గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసింది. దాంతో వాహనదారులకు తమ వాహనాల చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మరోసారి అవకాశం లభిచింది. తొలుత గ‌త డిసెంబ‌ర్ 27 నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు జనవరి 10 వరకు అంటే 15 రోజులు అవ‌కాశం క‌ల్పించారు. అయితే ఆ తర్వాత గడువును జనవరి 31 వ‌ర‌కు పొడిగించారు. టూ వీలర్లు, ఆటోల‌కు 80 శాతం, ఆర్టీసీ బ‌స్సుల‌కు 90 శాతం, ఇత‌ర వాహ‌నాల‌కు 60 శాతం రాయితీ ప్ర‌క‌టించారు. దీంతో వీటి చెల్లింపులకు ప్రజల మంచి స్పంద‌న వ‌చ్చింది. ఖజానాకు కూడా భారీగానే ఆదాయం సమకూరింది. Read Also: కేసీఆర్ అనుకుంటే రాజీవ్ గాంధీ పథకాలకు ఆ పేర్లు ఉండేవా? గత ఏడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా రూ.300 కోట్ల వరకూ…

Read More

Sundaram Master | రవితేజ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). January 31, 2024 / 06:28 PM IST Sundaram Master | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కొత్తదనంతో కూడిన కథలను అందించే పనిలో ఉన్నాడని తెలిసిందే. రవితేజ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం రవితేజ టీమ్‌ వర్క్స్‌, గోల్డెన్‌ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్‌ కుర్రు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). హర్షచెముడు (Harsha chemudu) లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 16న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే సందీప్‌ కిషన్‌ నటిస్తున్న…

Read More

The last date for payments of challans with discounts was already extended once till January 31 earlier on January 10. Published Date – 31 January 2024, 05:23 PM Hyderabad: The State government on Wednesday issued a GO, announcing the extension of the date for clearing pending traffic challans with a discount. The extended last date for the discounts would be February 15. The government announced a waiver of 90 per cent for TSRTC buses, 80 per cent for two and three wheelers and 60 per cent for LMV/HMV vehicles on pending eChallans issued under the Motor…

Read More

తనకి రావాల్సిన ఎమ్మెల్సీ పదవి రాకుండా చేసిన గవర్నర్ పై మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నేను గవర్నర్ భాదితుణ్ణే అంటూ వాపోయాడు. ‘దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నా. నాది తెరచిన పుస్తకం లాంటి జీవితం. ఎలాంటి మచ్చ లేదు. నా కులం ఎరుకల అయినప్పటికీ జనరల్ సీటులో ఎమ్మెల్యే గా గెలిచిన చరిత్ర నాది. ఎరుకల కోసం కేసీఆర్ మంచి స్కీంలు తెచ్చారు. అంతకుముందు ఎరుకల గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. నా సేవలను గుర్తించి కేసీఆర్ గారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. ఎరుకల జాతి నుంచి కనీసం ఎంపీటీసీ కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. రాజ్యాంగ పరిరక్షరాలిగా ఉండాల్సిన గవర్నర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. నా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించిన తీరు భాధ కలిగించింది. కోదండ రామ్ కు ఉన్న అర్హత…

Read More

Bhatti Vikramarka | వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. January 31, 2024 / 05:16 PM IST హైదరాబాద్‌ : వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా బుధవారం స్టాఫ్‌ నర్సులకు నియామక పత్రాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఒకేసారి 7,094 మంది స్టాఫ్‌ నర్సులకు‌(Nursing officers) నియామక పత్రాలు అందించామన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం యువత పోరాడింది. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. Source link

Read More

Taking to his official Instagram handle, Vikas debunked all the rumours floating on the internet regarding their mother’s health. He also asked everyone not to spread such news without any “proper information”. Published Date – 31 January 2024, 04:30 PM New Delhi: Star India batter Virat Kohli’s brother Vikas Kohli on Wednesday opened up on the fake news about their mother Saroj Kohli’s health and said that “she is absolutely fit and fine”. Taking to his official Instagram handle, Vikas debunked all the rumours floating on the internet regarding their mother’s health. He also asked everyone…

Read More

ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఏదో మార్పు జరుగుతుందని ప్రజలు విశ్వసించి కాంగ్రెస్‎కు పట్టంగట్టారని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తెలంగాణ భవన్‎లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారు. ఆయన పోకడ చూసి ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఏ పథకాలు ఉంటాయో, ఏవి వస్తాయో తెలియడం లేదు. రేవంత్ పాలన ప్రజల పాలిట శాపంలా మారింది. కార్మికులకు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మారింది. తాజాగా తెచ్చిన జీవోలు కార్మికుల గొంతు కోసేలా ఉన్నాయి. Read Also: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‎కు ఐదోసారి నోటీసులు కేసీఆర్ హయాంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను ఇప్పుడు తొలగిస్తున్నారు. 73 రకాల కార్మికుల ఎంప్లాయిమెంట్ షెడ్యూళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారి కనీస వేతనాల…

Read More

Kodali Nani | ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ( YS Sharmila) పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (MLA Kodali Nani)మండిపడ్డారు. January 31, 2024 / 04:27 PM IST అమరావతి : ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ( YS Sharmila) పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (MLA Kodali Nani) మండిపడ్డారు. పదవుల కోసమే జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులపై విమర్శలు చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల అక్కడి పరిస్థితులు అనుకూలించక పోవడమే కాక పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏపీ కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. తెలంగాణాలో పాదయాత్ర చేసిన షర్మిల, వైఎస్ ఆశయాలు సాధిస్తానని చెప్పి చేతులెత్తేసిందని అన్నారు. ఏపీలో పుట్టానని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డను అంటూ ఏపీలో కొత్త రాజకీయాలు మొదలు పెట్టారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో…

Read More

‘At present, there is no permanent arrangement for the personnel deployed for the security of Ram temple.’ Published Date – 31 January 2024, 03:20 PM Lucknow: The Uttar Pradesh government has acquired over 18 acres of land of the Education Department in Ayodhya to build residential facilities for the personnel of the state Special Security Force (UPSSF), Provincial Armed Constabulary (PAC) and others deployed for the security of the Ram temple. “Amendments will be made to revenue records and its information will be provided to the government within a week. The available land parcels, which belong…

Read More