Author: Telanganapress

Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్‌ స్టేషన్‌-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల ఒడిశా వెళ్లారు. January 31, 2024 / 04:55 AM IST ఖమ్మంలో బస్సు తనిఖీలో పట్టుబడిన మహరాష్ట్ర మహిళలు 8 కిలోల సరుకు, మరో 3 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం Ganja Chocolates | మామిళ్లగూడెం, జనవరి 30: చాక్లెట్ల మాటున గంజాయిని తరలిస్తున్న ఓ ఇద్దరు మహారాష్ట్ర మహిళలను ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం ఎక్సైజ్‌ స్టేషన్‌-2 సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఇద్దరు మహిళలు ఇటీవల ఒడిశా వెళ్లారు. అక్కడి నుంచి ఏపీలోని చింతూరుకు చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పకడ్బందీగా ప్యాక్‌ చేసిన 8 కిలోల…

Read More

The company said last year that it fulfilled a raft of conditions that the Garante demanded to get the ChatGPT ban lifted. Updated On – 30 January 2024, 11:42 PM London: Italian regulators said they told OpenAI that its ChatGPT artificial intelligence chatbot has violated European Union‘s stringent data privacy rules. The country’s data protection authority, known as Garante, said Monday that it notified San Francisco-based OpenAI of breaches of the EU rules, known as General Data Protection Regulation. The watchdog started investigating ChatGPT last year, when it temporarily banned within Italy the chatbot that can…

Read More

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్‌ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్‌ఎంసీ)కమిటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. January 31, 2024 / 04:10 AM IST ఇటీవలే ప్రభుత్వ పాఠశాలలకు రూ.16 కోట్ల గ్రాంట్స్‌ను విడుదల చేసిన ప్రభుత్వం మరో రెండు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ఎస్‌ఎంసీ కమిటీల రద్దుతో నెలకొన్న చెక్‌ పవర్‌ సమస్య ‘మన ఊరు- మన బడి’కి సంబంధించి మరో రూ.3.58 కోట్ల చెల్లింపులపైననూ సందిగ్ధత రంగారెడ్డి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవల రూ.16 కోట్ల గ్రాంట్స్‌ విడుదలయ్యాయి. ఈ నిధులను డ్రా చేయడంలో కీలకంగా ఉన్న పాఠశాల యాజమాన్య(ఎస్‌ఎంసీ)కమిటీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. కొత్త కమిటీలను ఇప్పట్లో ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ఆయా పాఠశాలల అభివృద్ధి, మెయింటనెన్స్‌ నిర్వహణపై సందిగ్ధత…

Read More

A comprehensive set of judicial reforms is the best solution to address the systemic inadequacies Published Date – 30 January 2024, 11:45 PM Representational Image It is often said that justice delayed is justice denied. India mirrors this reality more than any other country. The pendency of cases in courts is a huge legacy issue in the country. A steady rise in arrears regardless of the periodic increase in judicial strength has been a constant phenomenon since Independence. Against this backdrop, Supreme Court Chief Justice Y Chandrachud’s call for fixing the structural issues affecting the judiciary…

Read More

పార్లమెంట్‌లో మోదీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తిచేసింది. January 31, 2024 / 03:09 AM IST ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి రేపు తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి ఫిబ్రవరి 9తో ముగియనున్న పార్లమెంట్‌ సమావేశాలు విభజన హామీలు అమలు చేయాలని కోరిన బీఆర్‌ఎస్‌ న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్‌లో మోదీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తిచేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల…

Read More

Apart from Jammu, election offices were opened for the Udhampur, Srinagar, Baramulla and the Rajouri-Anantnag seats. “More election offices will be opened in February. Updated On – 30 January 2024, 11:51 PM Jammu: The BJP‘s Jammu and Kashmir unit on Tuesday kicked off its Lok Sabha poll campaign by throwing open six election offices in the Union Territory. The BJP’s Jammu and Kashmir unit chief Ravinder Raina said, “We will win more than 400 seats in the Lok Sabha elections and Jammu and Kashmir will contribute to this victory.” Raina inaugurated the election office for the…

Read More

హైదరాబాద్: అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాధన కోసం మేధావులు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలతో కలిసి భారత జాగృతి చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతుంది. పోరాటానికి సంఘీభావంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం బీసీ సంఘాల నాయకులు కలిసి అభినందించారు. తెలంగాణ బీసీ హక్కుల కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బీసీ డిమాండ్ల పరిష్కారం కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్(UPF) పేరిట ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ పూలే ఫ్రంట్ పేరిట ఉద్యమాలు చేపడుతామని పేర్కొన్నారు. బీసీ ఎజెండాపై కదలిక వచ్చింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేసిన మరునాడే సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి బీసీల జనగణన, రిజర్వేషన్లపై చర్చించారని గుర్తు చేశారు. ఇటీవల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమోదించిన 9 తీర్మానాలకు విశేష…

Read More

నార్నూర్‌, జనవరి 30 : కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఉప మార్కెట్‌ కార్యాలయంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. డీఎం ప్రవీణ్‌ మాట్లాడుతూ.. తేమ 12 శాతం మించవద్దని.. పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌ పత్రాలు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొదటి రోజు క్వింటాలుకు రూ.9,772లు పలికింది. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ జాదవ్‌ చంద్రశేఖర్‌, సహకార సంఘం చైర్మన్‌ ఆడే సురేశ్‌, సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌, మేనేజర్‌ సావిత, కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ దస్తగిరి, ఐటీడీఏ డైరెక్టర్‌ మడావి మాన్కు పటేల్‌, సీఈవో ఆడే గణేశ్‌, నాగోరావ్‌ పాల్గొన్నారు. Source link

Read More

Neuralink is one of many groups working on linking the nervous system to computers, efforts aimed at helping treat brain disorders, overcoming brain injuries and other applications. Updated On – 30 January 2024, 11:55 PM New York: According to Elon Musk, the first human received an implant from his computer-brain interface company Neuralink over the weekend. In a Monday post on X, the platform formerly known as Twitter, Musk said that the patient received the implant the day prior and was “recovering well”. He added that “initial results show promising neuron spike detection”. The billionaire, who…

Read More

రంగారెడ్డి జిల్లా: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ సెలూన్ లో పనిచేసే మహిళా సానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన దివ్య (18) ది బాబ్ సెలూన్ లో పనిచేస్తుంది. ఈ క్రమంలో యజమాని మురళి ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్యను తీసుకెళ్లి మానభంగం చేసే ప్రయత్నం చేశాడు మురళి. అతడి నుంచి తప్పించుకున్న దివ్య బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో మురళి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్య చేసుకుంది. మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి దివ్య మృతదేహాన్ని తరలించారు. Also Read.. సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై మావోయిస్టుల దాడి.. 13మంది జవాన్‌లకు…

Read More