Author: Telanganapress

This is for the first time in nearly two decades that a limited number of H-1B nonimmigrants will be able to renew their visas from within the US. Published Date – 30 January 2024, 11:27 PM Washington: The US has formally launched a pilot programme to renew the much sought-after H-1B foreign work visas domestically, a move that is likely to benefit thousands of Indian tech professionals. The H-1B visa is a non-immigrant visa that allows US companies to employ foreign workers in speciality occupations that require theoretical or technical expertise. Technology companies depend on it to…

Read More

ఏడాదిపాటు రెస్ట్ అని చెప్పి…హ్యాపీగా ఎంజాయ్ చేసిన సమంతా మళ్లీ పని మొదలు పెట్టింది. తాజాగా తన పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఖుషి సినిమా ప్రమోషన్ల తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఏడాదిపాటు తాను యాక్టింగ్ కు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం బాగలేకపోవడంతో ట్రీట్మెంట్ పై ఫోకస్ చేయాలని..తన వ్యాపారాలపై కూడా ఫోకస్ పెట్టాలని కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చింది. మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ తనకు నచ్చిన టూర్లకు వెళ్తూ స్నేహితులతో సరదగా గడిపింది. ఏడాదికాలం పాటు సందడి చేసిన సమంత…తాజాగా రీ ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ టు వర్క్ అంటూ పోస్టు చేసింది. 22నెలల తర్వాత ఇలా అంటూ తాజాగా పోస్ట్ చేసింది. అయితే ఈ ఖాళీ సమయంలో సమంత ఓ సినీనిర్మాణ సంస్థ కూడా స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం…

Read More

Hyderabad | నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.. January 31, 2024 / 08:09 AM IST వంకర బుద్ధికి.. షీటీమ్స్‌ కళ్లెం వయస్సుతో సంబంధంలేకుండా వెకిలి చేష్టలు షీ టీమ్స్‌కు పట్టుబడుతున్న పోకిరీలు కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ Hyderabad | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.. రద్దీలో బాధితులు వెనక్కిచూసే లోపు శంకరయ్య.. బిత్తిరి చూపులతో తనకేమి తెలియనట్లు ప్రవర్తిస్తున్నాడు. ఇంతలో అక్కడున్న షీ టీమ్స్‌ అతన్ని పట్టుకొని స్టేషన్‌కు…

Read More

The Minister said setting up the VLF station would aid the development of the region. Published Date – 30 January 2024, 11:30 PM Hyderabad: Defending the State government’s decision to allocate 1,174 hectares of Damagundem Reserve forest lands for establishing the Indian Navy’s VLF station at Pudur village in Vikarabad, Forest Minister Konda Surekha said there would not be any adverse impact on the local environment, people and biodiversity. The Minister said setting up the VLF station would aid the development of the region. The Navy would establish health centres, and schools, lay new roads, and…

Read More

తమిళనాడు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేవాలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశం నిషేధించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖను ఆదేశించింది. దేవాలయాలంటే పిక్నిక్ స్పాట్ కాదంటూ మండిపడింది. ఆలయాల్లోని ‘కోడిమారం’ (ధ్వజస్తంభం) ప్రాంతం దాటి హిందూయేతరులను అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు పెట్టాలని తమిళనాడు ప్రభుత్వ హిందూ మత, ధర్మాదాయ శాఖను మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. హిందువులకు కూడా తమ మతాన్ని విశ్వసించే, అనుసరించే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. డి.సెంథిల్ కుమార్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు మధురై బెంచ్‌లోని జస్టిస్ ఎస్ శ్రీమతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుల్మిగు పళని ధనదాయుతపాణి స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు దిశానిర్దేశం చేయాలని సెంథిల్ కుమార్ కోరారు. అన్ని ఆలయాల ప్రవేశాల వద్ద ఈ విషయమై బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మురుగన్ ఆలయం దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది. ఇది…

Read More

Nallagonda | కాంగ్రెస్‌ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశ వర్కర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్రబలగా.. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. January 31, 2024 / 07:15 AM IST ఆశా వర్కర్‌ ఆత్మహత్యాయత్నం ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి సమక్షంలోనే ఘటన Nallagonda | నిడమనూరు, జనవరి 30: కాంగ్రెస్‌ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశా వర్కర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్రబలగా.. నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆశా వర్కర్‌ సంకూరి వెంకటలక్ష్మి తనను కాంగ్రెస్‌…

Read More

Most of them were suspended for the remainder of the term of the winter session with a few cases sent to the Privileges Committee of the respective Houses. Published Date – 30 January 2024, 11:30 PM New Delhi: Lok Sabha has revoked the suspension of three opposition members, who were suspended during the winter session of Parliament for “violation of rules” and their cases were referred to the Privileges Committee. A circular issued by the Lok Sabha Secretariat said that the suspension of K Jayakumar, Abdul Khaleque, and Vijay Kumar (alias) Vijay Vasanth, MPs, from the…

Read More

టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ నుంచి ఓ కీలక వార్త వెలువడింది. రంజీ ట్రోఫీలో కర్నాటక క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న మయాంక్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. విమానంలో అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా అనారోగ్యం పాలయ్యారు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతునొప్పి, మంటతో బాధపడినట్లు సమాచారం. తీవ్రవాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం టేకాఫ్ అవ్వకముందే ఈ ప్రమాదం జరగడంతో అతడిని హుటాహుటినా అగర్తలలోని ఐఎస్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. విమానంలో మయాంక్ కు ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. కాగా మయాంక్ జనవరి 26 నుండి జనవరి 29 వరకు కర్ణాటక జట్టు త్రిపురతో అగర్తలాలో రంజీ మ్యాచ్ ఆడారు. త్రిపురపై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు : త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలో కర్ణాటక 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో…

Read More

బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్‌లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. January 31, 2024 / 06:06 AM IST బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల హైదరాబాద్‌, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్‌లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులను, రిటైర్డ్‌ ఐఏఎస్‌లను, ఐపీఎస్‌లను, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, వివిధ వర్గాల మేధావులను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. నిపుణుల కమిటీని వేస్తామని, వారు ఇప్పటివరకు కులగణన నిర్వహించిన బీహార్‌, ఏపీలో పర్యటించి సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేస్తారని…

Read More

Speaking at the Martyors’ Day event organised at KPCC office, he said, “For us, peace is everything, but BJP and JDS have joined hands to disturb that peace. They are doing this because they have their own political axe to grind.” Published Date – 30 January 2024, 11:36 PM Karnataka Deputy Chief Minister DK Shivakumar and others in Hyderabad on Monday. Bengaluru: Deputy Chief Minister D K Shivakumar on Tuesday said that BJP and JDS are trying to disturb the peace and tranquility of the State for political gains violating the ‘shanti mantra’ of Mahatma Gandhi.…

Read More