Author: Telanganapress

Buddha Dhamma Parishad representatives who met BRS MLC K Kavitha on Tuesday, extended her the invitation to inaugurate the two-day meet as the chief guest Published Date – 30 January 2024, 09:05 PM File Photo Hyderabad: BRS MLC K Kavitha will take part in the 13th Buddhist Council meet to be held at Kinawat city in Maharastra from February 10. Buddha Dhamma Parishad representatives who met her here on Tuesday, extended her the invitation to inaugurate the two-day meet as the chief guest. Source link

Read More

బస్సు రన్నింగ్‌లో ఉండగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే, తన ప్రాణం కన్నా ప్రయాణికుల గురించిన ఆ డ్రైవర్ బస్సును పక్కకు ఆపి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలోని పటాపూర్ చక్‌లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బస్సులో యాత్రికులు బాలాసోర్‌లోని పంచ లింగేశ్వరాలయం వెళుతుండగా డ్రైవర్‌ షేక్‌ అక్తర్‌ కు గుండెపోటు వచ్చింది. కానీ, డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సును పక్కకు ఆపి స్పృహ కోల్పోయాడు. గుండెపోటు వచ్చినా డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి.. తమ ప్రాణాలు కాపాడాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. Also Read.. కాంగ్రెస్ నాయకులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకుల బృందం Source link

Read More

Nani | ఎప్పుడో ఒకసారి కొత్త దర్శకుడితో పని చేయడానికే హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అనుభవం ఉండదు.. డెబ్యూ డైరెక్టర్ అంటే నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఆంక్షలు పెడుతుంటారు. మార్కెట్ ఉండదు కాబట్టి అన్నింటికీ కాంప్రమైజ్ అవుతుంటారు. అందుకే కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. January 30, 2024 / 09:05 PM IST Nani | ఎప్పుడో ఒకసారి కొత్త దర్శకుడితో పని చేయడానికే హీరోలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అనుభవం ఉండదు.. డెబ్యూ డైరెక్టర్ అంటే నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో చాలా ఆంక్షలు పెడుతుంటారు. మార్కెట్ ఉండదు కాబట్టి అన్నింటికీ కాంప్రమైజ్ అవుతుంటారు. అందుకే కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. ఒకవేళ కథ బాగా నచ్చిన కూడా కండిషన్స్ అప్లై అంటుంటారు. కానీ…

Read More

As many as 718 snow leopards were reported as part of the first-ever scientific exercise that was carried out by the Wildlife Institute of India (WII). Published Date – 30 January 2024, 08:00 PM New Delhi: As many as 718 snow leopards were reported as part of the first-ever scientific exercise that was carried out by the Wildlife Institute of India (WII). Union Minister of Environment, Forest, and Climate Change, Bhupender Yadav, released the report during the National Board for Wildlife meeting held in New Delhi on Tuesday. The Snow Leopard Population Assessment in India (SPAI)…

Read More

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల గురించి ఆ పార్టీ నేతలు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్, మానకొండూర్, భూపాల పల్లి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై చేసిన దాడులను, జరిగిన హత్యలను బీఆర్ఎస్ నాయకుల బృందం డీజీపీ దృష్టికి తెచ్చింది. నిన్న మంత్రి కోమటి రెడ్డి సమక్షంలో భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు జరిపిన దాడిని డీజీపీకి వివరించారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తక్షణమే అడ్డుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకకుండా, నిష్పక్ష పాతంగా వ్యవహరించేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ కోరారు. నిన్న భువనగిరిలో జరిగిన సంఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఎస్సైతోపాటు మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. Read Also: అండర్‌-19 వరల్డ్‌ కప్‌.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్…

Read More

Hyderabad | హైద‌రాబాద్ శివారులోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృత‌దేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కాలిపోయిన స్థితిలో ఉన్న మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. January 30, 2024 / 07:39 PM IST Hyderabad | హైద‌రాబాద్ : హైద‌రాబాద్ శివారులోని హ‌య‌త్‌న‌గ‌ర్‌లో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృత‌దేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కాలిపోయిన స్థితిలో ఉన్న మృత‌దేహాన్ని గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వ‌య‌సు 30 ఏండ్లు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు. గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకే పెట్రోల్ పోసి నిప్పంటించిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ప‌లు ఆధారాల‌ను సేక‌రించారు. అక్క‌డున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీల‌ను ప‌రిశీలించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అత‌న్ని ఎక్క‌డో చంపి, ఇక్క‌డ ప‌డేసి నిప్పంటించిన‌ట్లు పోలీసులు…

Read More

CITU Mancherial secretary D Ranjith Kumar said that the union government was adopting anti-laborer policies and it had abolished 44 laws so far Published Date – 30 January 2024, 07:05 PM CITU Mancherial secretary D Ranjith Kumar said that the union government was adopting anti-laborer policies and it had abolished 44 laws so far Mancherial: Demanding regularisation of Anganwadi workers, members of the Center of Indian Trade Unions (CITU) submitted a notice to officials of Integrated Child Development Scheme (ICDS) informing that a country-wide strike would be launched on February 16, in Chennur on Tuesday. CITU…

Read More

తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఫిబ్రవరి 16న నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమలలో రథసప్తమి వేడుకలను నిర్వహిస్తారు. వేడుకల సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో ఏడు వాహనాలపై శ్రీమలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తారు. మరోవైపు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 5.30 – 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం. ఉదయం 9 -10 గంటల వరకు చిన్నశేష వాహనం. ఉదయం 11 – 12 గంటల వరకు గరుడ వాహనం. మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు హనుమంత వాహనం. మధ్యాహ్నం 2 –  3 గంటల వరకు చక్రస్నానం. సాయంత్రం 4 – 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం. సాయంత్రం 6 – 7 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి…

Read More

SCR | వికారాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్‌టీఎం-భువనేశ్వర్‌ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి.. 2.10గంటలకు బయలుదేరనున్నాయి. January 30, 2024 / 07:03 PM IST SCR | వికారాబాద్‌ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. నాలుగు రైళ్లను తాతాల్కికంగా నిలుపలున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముంబయి సీఎస్‌టీఎం-భువనేశ్వర్‌ (11019) రైలు ఉదయం 2.9గంటలకు వచ్చి.. 2.10గంటలకు బయలుదేరనున్నాయి. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని చెప్పింది. రాజ్‌కోట్‌-సికింద్రాబాద్‌ (22717) రైలు ఉదయం 5.9 గంటలకు బయలుదేరి.. 5.10 గంటలకు బయలుదేరి వెళ్తుంది. ఈ రైలు ఈ నెల 30, 31న, ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో ఆగుతుందని వివరించింది. భువనేశ్వర్‌-సీఎస్‌టీఎం (11020)…

Read More

The AAP-Congress alliance lost the seat despite having maximum councillors Updated On – 30 January 2024, 06:02 PM BJPs Manoj Sonkar being greeted by party councillors after he won the post of Mayor in the Chandigarh municipal corporation polls, in Chandigarh, Tuesday, Jan. 30, 2024. (PTI Photo) Chandigarh: In a major setback to INDIA bloc’s Congress-AAP alliance, the civic body ruling BJP on Tuesday retained the Chandigarh mayoral post for the ninth time in a row by winning the post with just four votes. The AAP-Congress alliance lost the seat despite having maximum councillors. Congress and…

Read More