Author: Telanganapress

President Droupadi Murmu: రామాల‌య నిర్మాణం కోసం కొన్ని శ‌తాబ్ధాలు ఎదురుచూశామ‌ని, ఇప్పుడు ఆ క‌ల నెర‌వేరింద‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఇవాళ పార్ల‌మెంట్‌లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. గ‌త ఏడాది భార‌త్ ఎన్నో విజ‌యాల‌ను సాధించింద‌న్నారు. మేకిన్ ఇండియా, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లాంటి స్కీమ్‌లు ఇండియాను మ‌రింత బ‌లోపేతం చేశాయ‌న్నారు. అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా భార‌త్ చాలా వేగంగా ఎదిగింద‌న్నారు. January 31, 2024 / 12:19 PM IST న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఇవాళ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(President Droupadi Murmu) ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం కొన్ని శ‌తాబ్ధాలు ఎదురుచూశామ‌ని, రామ్‌ల‌ల్లా ఇప్పుడు భ‌వ్య మందిరంలో కొలువుదీరిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. కోట్లాది దేశ ప్ర‌జ‌ల ఆశ‌యం నెర‌వేరింద‌న్నారు. ఆ పండుగ‌ను దేశ ప్ర‌జ‌లు సంబురంగా జ‌రుపుకున్న‌ట్లు ఆమె చెప్పారు. గ‌త…

Read More

Miraculously, the young girl not only survived but also emerged on the roadside from the ambush. Alert passersby noticed her semi-conscious state and promptly notified the police Published Date – 31 January 2024, 11:20 AM Representational Image. Bhopal: In a heart-wrenching incident, a man slit the throat of his eight-year-old daughter and threw her in the bushes assuming she was dead. Fortunately, the minor not only survived, but managed to come out on roadside from the ambush. Some passersby noticed her semi-concious and alerted the police. This inhumane act of the man was reported in Koh-E-Fiza locality…

Read More

దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పుడు మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ టెక్నాలజీ దిగ్గజం అయిన పేపాల్ ప్రపంచవ్యాప్తంగా 9శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో దాదాపు 2500మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. ఈ మేరకు కంపెనీ సిబ్బందికి సీఈవో అలెక్స్ క్రిస్ లేఖ రాశారు. ఇందులో ప్రస్తుత ఉద్యోగులు, భవిష్యత్తులో నియామించుకోవాలని ప్లాన్ చేసిన పోస్టులు ఉన్నాయి. 2024లో దీనిని అమలు చేయనున్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ వారాంతంలో సమాచారం తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. కంపెనీలో డూప్లికేషన్ తగ్గించడం, వనరులను సమర్థంగా వినియోగించడం, ఆటోమేషన్ వినియోగంతో సంక్లిష్టతలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలో లేఖలో పేర్కొంది. ఏఐ వినియోగాన్ని పెంచుతామని గత వారం పేపాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 సెప్టెంబర్ లో క్రిస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పెద్ద ప్రకటన ఇదే. సంస్థ తర్వాత అధ్యాయనంగా దీనిని ఆయన…

Read More

PayPal | ఫైనాన్షియల్‌ టెక్నాలజీ దిగ్గజం పేపాల్‌ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది January 31, 2024 / 11:17 AM IST PayPal | ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో లేఆఫ్స్‌ పర్వం కొనసాగుతోంది. గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter)‌, లింక్డిన్‌ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్‌ కొనసాగిస్తు్న్నాయి. ఆయా సంస్థలు గత ఏడాది కాలంగా విడతల వారీగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ లేఆఫ్స్‌ ప్రకటించి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీ దిగ్గజం పేపాల్‌ (PayPal) ప్రపంచ వ్యాప్తంగా 9 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో సుమారు 2,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు…

Read More

The accused, Nihal a.k.a. Syed Abdul Alim Zafri, a resident of Madiyaon, was arrested from Noida on Monday, Published Date – 31 January 2024, 10:21 AM Lucknow: Lucknow police have arrested a 24-year-old man, who allegedly gang-raped a 21-year-old woman and recorded her objectionable videos with the help of his friends, after spiking her ice-cream and extorting Rs 3 lakh. They even threatened her to post the video on social media. The man is also accused of forcing the girl to change her religion, police said. The accused, Nihal a.k.a. Syed Abdul Alim Zafri, a resident…

Read More

ఎమ్మెల్యే ముందే ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో విషజ్వరాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఆశావర్కర్ తన బాధ్యతను నిర్విర్తించింది. కానీ ఈ మధ్యే విషజ్వరాలు ఎక్కువ అవ్వడంతో గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. విషజ్వరాలపై గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా..ఆశావర్కర్ వెంకటలక్ష్మీ అక్కడికి వచ్చి బ్లేడుతో తన చేతిని కట్ చేసుకుంది. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ భాష మారదా? అదే భాష..అదే తీరు..! ఈ హఠాత్తు పరిణామంతో ఎమ్మెల్యేతోపాటు అక్కడున్న అధికారులు, గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గ్రామానికి చెందిన కొందరు స్థానిక నేతలు తనను వేధిస్తున్నారంటూ ఎమ్మెల్యే ముందు వాపోయింది. స్థానిక కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేకే తనను గాయపర్చుకున్నట్లు చెప్పింది. వెంటనే అక్కడున్న మరో ఇద్దరు ఆశావర్కర్లు ఆమెకు ప్రాథమిక…

Read More

F-16 fighter jet: అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌-16.. ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలింది. ఈ ప్ర‌మాదం నుంచి ఆ విమాన పైలెట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కేవ‌లం నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కొరియా తీరంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూల‌డం ఇది రెండ‌వ ఘ‌ట‌న‌. January 31, 2024 / 10:17 AM IST సియోల్‌: అమెరికా యుద్ధ విమానం ఎఫ్‌-16(F-16 Fighter Jet).. ద‌క్షిణ కొరియా తీరం వ‌ద్ద కూలింది. అయితే ఈ ప్ర‌మాదం నుంచి ఆ విమాన పైలెట్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. కేవ‌లం నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కొరియా తీరంలో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూల‌డం ఇది రెండ‌వ ఘ‌ట‌న‌. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో కూడా ఓ యుద్ధ విమానం ఇక్క‌డే కూలింది. 8వ ఫైట‌ర్ వింగ్‌కు చెందిన ఎఫ్‌-16 ఫైటింగ్ ఫాల్క‌న్ గాలిలో ఉన్న‌ప్పుడు ఎమ‌ర్జెన్సీని లోనైంద‌ని, ఆ త‌ర్వాత ఆ విమానం స‌ముద్రంలో కూలిన‌ట్లు అమెరికా వైమానిక…

Read More

The judge of the fast-track court, Manoj Kumar, delivered his decision, 16 months after the incident that occurred on September 7, 2022. He has also imposed a fine of Rs 50,000 each on the accused, Updated On – 31 January 2024, 09:11 AM Representational Image Gorakhpur: A fast-track court in Gorakhpur has sentenced three youths to 30 years’ imprisonment for the gang-rape of a 25-year-old woman at Dharamshala Bazar, near Gorakhpur railway platform. The judge of the fast-track court, Manoj Kumar, delivered his decision, 16 months after the incident that occurred on September 7, 2022. He…

Read More

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన స్థాయి, హోదాను మరిచి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ను బొందపెడతాం..బొక్కబోర్లాపడ్డా బుద్దిరాలేదంటూ…సీఎం అనే కనీస సోయి లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై తీవ్ర పదజాలంతో పిచ్చి పిచ్చి కూతలు కూసారు. బీఆర్ఎస్ పార్టీపై..పార్టీ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ…తన హోదాను, స్థాయిని మర్చిపోయి అనుచిత భాషను ప్రయోగిస్తూ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పదాజాలం, వ్యాఖ్యలు, మాట్లాడుతున్న భాష, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులను బిల్లా, రంగా అంటూ సంభోదించడం వివాదం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని..రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చిపోయందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు తమ పార్టీ…

Read More

Traffic Restrictions | ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. January 31, 2024 / 07:59 AM IST Traffic Restrictions | సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఎల్బీస్టేడియంలో నర్సు రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా ఎల్బీస్టేడియం పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్‌ నుంచి ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌ వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీహెచ్‌, అబిడ్స్‌, నాంపల్లి స్టేషన్‌ రోడ్డుకు మళ్లించనున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. Source link

Read More