విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. January 31, 2024 / 01:06 AM IST మాదన్నపేట, జనవరి 30: విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న ఉద్యోగి రజినీష్ బాబుపై కుర్మాగూడ కార్పొరేటర్ మహాపారా సోదరుడు షరాఫత్, ఓ అడ్వకేట్, మరో నలుగురు కలిసి దాడి చేశారు. కార్పొరేటర్ ఇంటి విద్యుత్ బిల్లు దాదాపు ఏడాది కాలంగా చెల్లించడంలేదు. ఈ బిల్లు వసూలు కోసం బిల్ కలెక్టర్ వెళ్లగా.. దాడి చేశారు. బిల్ కలెక్టర్కు గాయాలు కావడంతో స్థానిక దవాఖానకు తరలించారు. ఈ…
Author: Telanganapress
What is the point of possessing Freedom of Thought as an ‘absolute right’ if one cannot speak what is on one’s mind? Published Date – 30 January 2024, 11:59 PM By PRAMOD K NAYAR Everyone cites Rabindranath Tagore’s famous lines about the ‘mind is without fear’, which is then ‘led forward …into ever-widening thought and action’ — a condition that he terms the ‘heaven of freedom’. Tagore’s prescient lines have been quoted rightly for their remarkable emphasis — dating from the colonial period — on freedoms. And yet various indices about academic freedom and religious freedom,…
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేయడం కలకలం సృష్టించింది. దీంతో అరెస్ట్ తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. సీఎం తన సతీమణి కల్పనా సోరెన్కు పగ్గాలు అప్పజెప్పనున్నారనే వార్తలకు ఇవి బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో 20 ఏండ్ల క్రితం బిహార్లో జరిగిన విధంగా తన భార్యను సీఎం చేసేందుకు పావులు కదుపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్పటి సీఎం లాలూ ప్రసాద్ దాణా కుంభకోణంలో అరెస్ట్ కావడంతో జులై 25, 1997లో బిహార్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా లాలూ సతీమణి రబ్రీదేవి బాధ్యతలు చేపట్టారు. మరోవైపు కల్పనా సోరెన్ ఎమ్మెల్యే అయ్యేందుకు వీలుగా జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ జనవరి 2న తన పదవికి రాజీనామా చేయడం, కల్పనా ఇక్కడినుంచే పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. Also Read.. బస్సు నడుపుతుండగా గుండెపోటు.. 65 మందిని కాపాడి డ్రైవర్ మృతి! The…
: త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు. January 31, 2024 / 12:05 AM IST రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి రామప్పలో ఉపాలయాల పునర్నిర్మాణం కోసం పరిశీలన వెంకటాపూర్, జనవరి 30 : త్వరలో రామప్ప ఉప ఆలయాల పునరుద్ధరణ పనులు చేపడుతామని రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ భారతీ హోలీకేరి అన్నారు. మంగళవారం ఆమె రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూజారులు హరీశ్శర్మ, ఉమాశంకర్ స్వాగతం పలికి రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ మండపంలో శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రామప్ప చెరువు వద్ద త్రికూటాలయం, శివాలయం, కల్యాణ మండపం, భైరవగుడి, హెలిప్యాడ్ వద్ద ఆలయం, జాకారం శివాలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఉప ఆలయాల…
Kharge on Monday chief claimed that PM Modi will declare a dictatorship after this year’s general elections. Published Date – 30 January 2024, 11:07 PM New Delhi: Launching a strong counterattack over Congress Chief Mallikarjun Kharge‘s remarks, BJP MP Mallikarjun Kharge said that the statement of the Congress chief reflected anger towards the people as to why they chose Prime Minister Narendra Modi. Kharge on Monday chief claimed that PM Modi will declare a dictatorship after this year’s general elections. “There are two things in Kharge’s statement. One is an insult to the people and the…
హైదరాబాద్ : జనవరి 31తో రాయితీ పెండింగ్ చలాన్ల గడువు ముగియనుంది. అయితే, ఈ గడువును మరోసారి పొడిగించేది లేదని పోలీసు శాఖ గతంలో స్పష్టం చేసింది. తొలుత గతేడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 15 రోజులు అవకాశం కల్పించారు. అయితే, టెక్నికల్ సమస్యల కారణంగా తుది గడువును జనవరి 31 వరకు పొడిగించారు. పెండింగ్ చలాన్లపై టూ వీలర్లు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో వీటి చెల్లింపులకు ప్రజల మంచి స్పందన వచ్చింది. Also Read.. ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్: భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కంటిన్యూ..!! Source link
Shiva Balakrishna | రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. శివబాలకృష్ణను సస్పెన్షన్పై హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. January 30, 2024 / 09:44 PM IST Shiva Balakrishna | హైదరాబాద్ : రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. శివబాలకృష్ణను సస్పెన్షన్పై హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల శివబాలకృష్ణను అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో మెట్ర్ రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా పని చేశారు శివ బాలకృష్ణ. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6…
The public interest litigation case was filed by Osmania Medical College Alumni Association and three doctors seeking directions to the State for constructing a new multi-storied building for housing the OGH with super-specialty hospital facilities Published Date – 30 January 2024, 10:05 PM Hyderabad: A two-judge bench comprising Chief Justice Alok Aradhe and Justice Anil Kumar Jukanti on Tuesday dealt with a batch of PILs pertaining to demolition of Osmania Government Hospital. The public interest litigation case was filed by Osmania Medical College Alumni Association and three doctors seeking directions to the State for constructing a…
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో భారత కుర్రాళ్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా సూపర్ సిక్స్ పోరులో కివీస్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 295 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను 81 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో 214 పరుగుల భారీ తేడాతో యువ భారత్ ఘన విజయకేతనం ఎగురవేసింది. భారత బ్యాటర్ ముషీర్ ఖాన్ (131) సెంచరీతో చెలరేగగా.. బౌలర్లలో సౌమి పాండే 4 వికెట్లు తీసి భారత విజయంలో కీలక భూమిక వహించారు. కివీస్ జట్టులో నలుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే పరిమితమవగా.. కెప్టెన్ ఆస్కార్ జాక్సన్ 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నలుగురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కివీస్ను నమన్ తివారి (1-19), రాజ్ లింబాని (2-17), ముషీర్ ఖాన్ (2-10) కోలుకోనీయకుండా చేశారు. ఆ తర్వాత స్పిన్నర్ సౌమి పాండే…
రాష్ట్రంలోని డిస్కంలలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లు సంస్థల కార్యలాపాలను నిర్వహిస్తారని రెండు డిస్కంల సీఎండీలు మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. January 30, 2024 / 09:47 PM IST హైదరాబాద్ : రాష్ట్రంలోని డిస్కంలలో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు ప్రస్తుతం నియమించిన తాత్కాలిక డైరెక్టర్లు సంస్థల కార్యలాపాలను నిర్వహిస్తారని రెండు డిస్కంల సీఎండీలు మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో సీజీఎంగా ఉన్న కె.రాములును డైరెక్టర్ కమర్షియల్, ఐపీసీ అండ్ ఆర్ఏసీగా నియమించారు. ప్రాజెక్ట్స్ సీజీఎం కె.నందకుమార్ను డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటీ, ఈఏ, డీపీఈ అండ్ అసెస్మెంట్స్)గా, సీజీఎంగా ఉన్న ఎన్.నర్సింహులును డైరెక్టర్ (ఆపరేషన్స్, పీ అండ్ ఎంఎం)గా, సీజీఎం కె.సుధామాధురిని…