Author: Telanganapress

Committed suicide | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్‌ట్యాం(Water tank)క్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య Committed suicide ) చేసుకున్నాడు. January 30, 2024 / 02:40 PM IST భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాటర్‌ట్యాం(Water tank)క్‌ పైనుంచి పడి ఓ వ్యక్తి ఆత్మహత్య Committed suicide ) చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు మండలం సారపాక (Sarapaka)లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే మృతుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. విచారణలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపారు.     Source link

Read More

The verdict was announced by special court Judge Abul Hasnat Zulqarnain during the hearing held at Adiala Jail in Rawalpindi. Published Date – 30 January 2024, 01:58 PM Imran Khan 2 Rawalpindi: A Pakistan court has sentenced former prime minister Imran Khan and former Pakistan’s foreign minister Shah Mahmood Qureshi to jail for 10 years each in a case involving leaking of state secrets, local media reported on Tuesday. A special court established under the Official Secrets Act sentenced Pakistan Tehreeke-e-Insaf (PTI) leader Khan and former Pakistan’s foreign minister Shah Mahmood Qureshi handed out the 10-year…

Read More

నార్సింగిలో గంజాయి చాక్లెట్ల కలకలంరేగింది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్‎గా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పక్కా సమాచారంతో పట్టుకొని నిందితుని నుంచి 40 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్ట్‎మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్‎ఫోర్స్‎మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిస్సా నుంచి హైదరాబాద్‎కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. Read Also: కోమటిరెడ్డి.. ఒళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తించు..లేకుంటే ప్రతి చర్య తప్పదు అయితే కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూశాయి. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచారు. లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. లావణ్య మ్యూజిక్ టీచర్‎గా పని చేస్తూ.. పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‎గా నటించింది. షార్ట్ ఫిలింస్‎లోనూ…

Read More

Deep Grace Ekka : ప్యారిస్ ఒలింపిక్స్ ముందు భార‌త హాకీ క్రీడాకారిణి దీప్ గ్రేస్ ఎక్కా(Deep Grace Ekka) సంచ‌న‌ల నిర్ణ‌యంతో అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది. పెనాల్టీ కార్న‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌గా పేరొందిన ఆమె ప‌దేండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు… January 30, 2024 / 01:32 PM IST Deep Grace Ekka : ప్యారిస్ ఒలింపిక్స్ ముందు భార‌త హాకీ క్రీడాకారిణి దీప్ గ్రేస్ ఎక్కా(Deep Grace Ekka) సంచ‌న‌ల నిర్ణ‌యంతో అంద‌ర్నీ షాక్‌కు గురి చేసింది. పెనాల్టీ కార్న‌ర్ ఎక్స్‌ప‌ర్ట్‌గా పేరొందిన ఆమె ప‌దేండ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికింది. దేశం త‌ర‌ఫున అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆమె శ‌నివారం సోష‌ల్‌మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్స్(FIH Olympic Qualifier) జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతోనే ఎక్కా ఈ నిర్ణ‌యానికి వచ్చిన‌ట్టు తెలుస్తోంది. ‘2011 నుంచి 2023 కాలం నా జీవితంలో చాలా గొప్పది.…

Read More

Janapa Akshitha (16) was found hanging from the ceiling of her hostel room when her roommates went outside. Published Date – 30 January 2024, 12:46 PM Representational Image Karimnagar: An intermediate student was found in the Telangana Social Welfare Residential School/College for Girls, Chinthakunta on the outskirts of Karimnagar town on Monday night. Janapa Akshitha (16) was found hanging from the ceiling of her hostel room when her roommates went outside. The roommates, on seeing the body when they returned, alerted the school authorities, who immediately shifted her to the district headquarters hospital, where she was…

Read More

వెల్లుల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. వెల్లుల్లి కాడలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసా. శీతాకాలంలో వెల్లుల్లి కాడలను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో చట్నీ కానీ..ఇతర వంటకాల్లో కానీ చేర్చుకోవచ్చు. పచ్చి వెల్లుల్లి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:పచ్చి వెల్లుల్లితోపాటు దానికాడల్లో పోషకాల కొరత ఉండదు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది:పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో పచ్చి వెల్లుల్లి, ఆకులను ఏదైనా ఆహారపదార్థంతో కలిపి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వెల్లుల్లి కాడలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచే కణాలకు మద్దతు ఇస్తుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు:పచ్చి వెల్లుల్లి కాడలలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి…

Read More

Morning Detox Drink : మ‌నం రోజు ఎలా ప్రారంభిస్తామ‌నే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌గ‌ల‌మ‌నేది ఆధార‌ప‌డిఉంటుంది. గోరువెచ్చ‌ని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవ‌డం ద్వారా ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. January 30, 2024 / 12:56 PM IST Healthy Drinks : మ‌నం రోజు ఎలా ప్రారంభిస్తామ‌నే దానిపై ఆ రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉండ‌గ‌ల‌మ‌నేది ఆధార‌ప‌డిఉంటుంది. గోరువెచ్చ‌ని నీటితో డీటాక్స్ డ్రింక్ తీసుకోవ‌డం ద్వారా ప‌లు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఈ డీటాక్స్ డ్రింక్‌తో జీవ‌క్రియ‌ల వేగం పెర‌గ‌డంతో పాటు రాత్రి నిద్ర అనంత‌రం శ‌రీరం రీహీడ్రైట్ అవుతుంది. లెమ‌న్ వాట‌ర్ లేదా హెర్బ‌ల్ టీ వంటివి శ‌రీరంలో వ్య‌ర్ధాల‌ను తొల‌గించి జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. ఈ మార్నింగ్ డ్రింక్ రీఫ్రెష్ చేయ‌డమే కాకుండా ఇమ్యూనిటీని బ‌లోపేతం చేస్తుంది. కొబ్బ‌రి నీళ్ల‌లో నిమ్మ‌ర‌సం,…

Read More

The Enforcement Directorate officials visited the residence of Soren in the national capital on Monday night for questioning him in connection with the alleged land scam case and said that the Jharkhand Chief Minister could not be located. Published Date – 30 January 2024, 11:57 AM New Delhi: Enforcement Directorate (ED) officials seized a luxury car belonging to Jharkhand Chief Minister Hemant Soren from his Delhi residence late on Monday, in connection with the ongoing probe into a money laundering case linked to an alleged land scam. Meanwhile, the BJP has alleged that Soren has “gone…

Read More

రేపట్నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అయితే కొత్త పార్లమెంట్ భవనంలో మొదటిసారి ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవ్వాళ అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం మొదలుకానుంది. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో మంచి వాతావరణంలో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో… ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదానికి కేంద్రం తీసుకువస్తోంది. ఈ బిల్లులు అన్నీ ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టినందున… ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లపై కూడ అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం. సభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రభుత్వం అన్ని పార్టీలను కోరనుంది. The post…

Read More

Rajinikanth: ర‌జినీ త‌న కూతుర్ని డిఫెండ్ చేసుకున్నారు. సంఘీ వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. తాను ఓ ఆధ్యాత్మిక వ్య‌క్తిని అని చెప్పేందుకు త‌న కూతురు ఆ ప‌దం వాడి ఉంటుంద‌న్నారు. January 30, 2024 / 11:50 AM IST చెన్నై: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్(Rajinikanth) త‌న కూతురు ఐశ్వ‌ర్య చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధించుకున్నారు. త‌న తండ్రి ఆధ్యాత్మిక వ్య‌క్తి అని, సంఘీ కాదు అంటూ లాల్ స‌లామ్ చిత్ర ప్రమోష‌న్ స‌మ‌యంలో ఐశ్వ‌ర్య కామెంట్ చేశారు. దీనిపై ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ జ‌రుగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో సంఘీ అన్న ప‌దం వాడ‌డం ప‌ట్ల న‌టుడు ర‌జినీకాంత్ స్పందించారు. సంఘీ చెడు ప‌దం కాదు అని ర‌జినీ తెలిపారు. తాను ఓ ఆధ్మాత్మిక వ్య‌క్తిని అని, అన్ని మ‌తాల‌ను ఆధారిస్తార‌ని చెప్పేందుకు త‌న కూతురు ఆ వ్యాఖ్య‌లు చేయాల్సి వ‌చ్చింద‌ని ర‌జినీ వెల్ల‌డించారు. లాల్ స‌లాం సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఐశ్వ‌ర్య అలా మాట్లాడిందా…

Read More