Author: Telanganapress

విడుదలవ్వడమే ఆలస్యం రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది యానిమల్ మూవీ. ఇప్పటికే బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగులో ఒక్క సినిమాతో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లను రఫ్పాడించింది..ప్రస్తుతం ఓటీటీలోనూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చాలా మందికి బాగా నచ్చేసింది…కాదు..కాదు..మాంచి కిక్క్ ఇస్తోంది. ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠకు హాజరైనందుకు ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషనప్ చీఫ్ కు ఫత్వా..!! ఇండియాలో వసూళ్లలో దూసుకుపోతున్న ఈ మూవీ..అమెరికాలో మార్కెట్లోనూ అంతకుమించే ఆడుతోంది. ఇప్పటివరకు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు మాత్రమే అమెరికాలో బాక్సాఫీస్ వద్ద 15మిలియన్ డాలర్లకు పైగా వసూలు…

Read More

జేఈఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులతో ఆడుకుంటున్నది. సోమవారం షిఫ్ట్‌-1 పరీక్ష పేపర్‌లో గణితం, ఫిజిక్స్‌ ప్రశ్నలను కఠినంగా ఇచ్చారు. January 30, 2024 / 07:36 AM IST ముప్పుతిప్పలు పెట్టిన ఫిజిక్స్‌ పేపర్‌ పరీక్షలో ఇబ్బందిపడిన జేఈఈ అభ్యర్థులు JEE Main | హైదరాబాద్‌, జనవరి 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులతో ఆడుకుంటున్నది. సోమవారం షిఫ్ట్‌-1 పరీక్ష పేపర్‌లో గణితం, ఫిజిక్స్‌ ప్రశ్నలను కఠినంగా ఇచ్చారు. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు కఠినంగా, పెద్దవిగా ఉండటంతో సమాధానాలు రాయడంలో విద్యార్థులు అవస్థలు పడాల్సి వచ్చింది. కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగానే ఇచ్చినా, అధికంగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ నుంచే ఇవ్వడం గమనార్హం. మొదటి ఫిప్ట్‌కు హాజరైన వారు 300 మార్కులు సాధించడం కష్టమని, ప్రతిభావంతులు 290 -280 మార్కులలోపే సాధించే అవకాశాలున్నట్టు శ్రీచైతన్య ఐఐటీ ఆలిండియా…

Read More

A beggar sleeping on the footpath near Monda Market was attacked by three men who stabbed him to death Published Date – 29 January 2024, 11:00 PM Representational Image Hyderabad: A beggar was brutally murdered and while another injured in two separate but suspected to be related attacks by a group of three persons in Secunderabad on Sunday night. In the first incident, a beggar sleeping on the footpath near Monda Market was attacked by three men who stabbed him to death. The footpath dweller regularly sleeps at the spot and was woken up by the…

Read More

అమాయకులే లక్ష్యంగా మోసం చేసేందుకు కేటుగాళ్ల కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే రోజుకో నయం మోసంతో ఏది నిజమో…ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి నెలకొంది . నిజంగా మోసగాళ్లు రోజుకో రూపం..పూటకో వేశంతో అమాయకులను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. మాయ మాటలతో నమ్మబలికి నిలువునా ముంచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివినవారికి కూడా ఉపాధిపేరుతో రంగంలోకి దింపి…వారిని మోసం చేస్తున్నారు. ఉన్నందంతా ఊడిన తర్వాత మోసపోయామంటూ లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు బాధితులు. తాజాగా ఓ కొత్త రకం మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బ్రాండెండ్ బ్యూటీ పార్లర్ ప్రాంచైజీలు అంటూ హైదరాబాద్ నగరంలో నయా మోసానికి రెడీ అయ్యారు. వందమందికి పైగా అమయాకులను మోసం చేస్తూ ఏకంగా రూ. 3కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బుతో ఊడాయించారు కిలాడీ కపుల్స్. చివరకు తాము మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల…

Read More

బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో రెండు రోజుల సదస్సు ప్రారంభించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఉపాధి కల్పిచడంలో యూనివర్సిటీలు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి అన్నారు. ఓపెన్‌ యూనివర్సిటీ, సామాజిక శాస్త్ర విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఐసీఎస్‌ఎస్‌సీఆర్‌ సౌత్‌ రీజియన్‌ ఆధ్వర్యంలో సోమవారం జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ‘భారత దేశంలో ఉన్నత విద్య – నాణ్యత సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్యలో గణనీయ అభివృద్ధి ఉందని, ఇప్పటికే దేశంలో ఉన్న విద్యనభ్యసిస్తున్న వారి సంఖ్య 28.4 శాతంగా ఉందన్నారు. తెలంగాణలో ఇది 40 శాతం నమోదు కావడం…

Read More

Often dubbed as the Khajuraho of Indur, it is possibly the sole structure in South India modeled after the renowned Khajuraho, featuring exquisite erotic sculptures Published Date – 29 January 2024, 11:10 PM Hyderabad: Discover a unique and culturally rich destination for a retreat at Dichpally Ramalayam, located 27 kilometres from Nizamabad and 208 kilometres from Hyderabad. This ancient temple, built during the 14th century by the Kakatiya kings, is a hidden gem that showcases the brilliance of ancient stone architecture. Often dubbed as the Khajuraho of Indur, it…

Read More

ఢిల్లీలో దారుణం జరిగింది. అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనవరి 17వ తేదీన ఢిల్లీలో జరిగింది. ఈ ఘటన గురించి జనవరి 19న వెలుగులోకి వచ్చింది. తలపై బండరాయి మోదడంతో యువకుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. జనవరి 19వ తేదీన ఢిల్లీలోని మోరీ గేటుకు సమీపంలోని డీడీఏ పార్కు దగ్గర గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మ్రుతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శవాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో స్థానికంగా ఉన్న 50 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. మ్రుతుడు యూపీలోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ గా…

Read More

బడ్జెట్‌ ముసాయిదాపై జీహెచ్‌ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్‌ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్‌ను ‘ఏ’ కేటగిరీగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులను ‘బీ’గా చూపనున్నది. January 30, 2024 / 05:11 AM IST సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ ): బడ్జెట్‌ ముసాయిదాపై జీహెచ్‌ఎంసీ కసరత్తు ముమ్మరం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెండు కేటగిరీల బడ్జెట్‌ ప్రతిపాదనలను రూపొందిస్తున్నది. జీహెచ్‌ఎంసీ నిధులకే చెందిన బడ్జెట్‌ను ‘ఏ’ కేటగిరీగా, ఇతర సంస్థల నుంచి అందే నిధులను ‘బీ’గా చూపనున్నది. 2023-24 సంవత్సరానికి బడ్జెట్‌ రూ. 6,224 కోట్లుగా చూపగా..వచ్చే బడ్జెట్‌ కూడా దాదాపు రూ.6500కోట్ల మేర ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ ఆదాయం, ఖర్చులు, సర్‌ప్లస్‌ రెవెన్యూ, ప్రాపర్టీ ట్యాక్స్‌ ద్వారా రాబడి, పట్టణ ప్రగతి, టౌన్‌ప్లానింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం, అప్పులు,…

Read More

Hyderabad: With three days left, the question looms for Telangana’s unemployed youth: Will the Congress government fulfil its promise of Group-I job notifications on February 1? Concerns arise over potential delays due to pending Finance Department clearances. tags: Published Date – 29 January 2024, 11:15 PM Hyderabad: With three days left, the question looms for Telangana’s unemployed youth: Will the Congress government fulfil its promise of Group-I job notifications on February 1? Concerns arise over potential delays due to pending Finance Department clearances.tags: Source link

Read More

హైదరాబాద్: ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు చైర్మన్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ ఇచ్చిన “ఎట్ హోం” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదన్నారు. అదే విధంగా ముంబాయిలో ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో జరుగుతున్న అల్  ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళలేదన్నారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ 26వ గణతంత్ర దినోత్సవం రోజున శాసన మండలి కార్యాలయంలో తనను కలిసి ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరారు. ఈ నెల 31వ తేది మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని కోరారు.  దానికి అంగీకరించాను. వీలైతే…

Read More