The new amendment allows female government servants or pensioners to request the grant of family pension to their eligible child/children after their own demise, instead of their spouse, he said. Updated On – 30 January 2024, 10:48 AM New Delhi: The government on Monday amended rules granting the women employee the right to nominate their son(s) or daughter(s) for family pension instead of her husband. Minister of State (Independent Charge) Jitendra Singh said that the Department of Pensions and Pensioners’ Welfare (DoP&PW) has introduced an amendment to the CCS (Pension) Rules, 2021 which will now allow…
Author: Telanganapress
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు ప్రతిఒక్కరి పర్సనల్ డేటాను కలిగి ఉంటుంది. ఇతరు చేతిలోకి వెళ్లకుండా లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటారు. ఇది కూడా ప్రజాదరణ పొందింది. మన ఫోన్ వేరేవారు తీసుకుంటే లాక్ అవ్వడం కారణంగా మన పర్మిషన్ లేకుండా ఎవరూ మన ఫోన్ వాడలేరు..ఓపెన్ చేయలేరు. ఇది కూడా చదవండి: మనిషి మెదడులో తొలిసారిగా చిప్ అమర్చాం..న్యూరోటెక్నాలజీ కీలక ప్రకటన.!! అయితే తాజా పరిశోధకులు శ్వాస ద్వారా ఫోన్ అన్ లాక్ అయ్యే ఫీచర్ ను తీసుకువస్తున్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో మహేష్ పంచాగ్నుల, అతని బృందం దీనిపై పనిచేస్తోంది. ఈ శ్వాస పరిజ్నానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్స్ గా డెవలప్ చేసిన తర్వాత సెల్…
London Train: ఓ వ్యక్తిపై ఇద్దరు పంచ్లు విసిరారు. కాళ్లతో తన్నారు. కిందపడేసి కొట్టారు. ఇదంతా లండన్ అండర్గ్రౌండ్ ట్రైన్లో జరిగింది. రైలు డోర్ వద్దకు లాగి మరీ కుస్తీపడ్డారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే. January 30, 2024 / 10:48 AM IST లండన్: లండన్ అండర్గ్రౌండ్ రైలు(London Train)లో విధ్వంసకర దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్పై అటాక్ చేసింది. ఓ వ్యక్తిని పట్టుకుని ఇద్దరు వ్యక్తులు పంచ్లు విసిరారు. ఇష్టం వచ్చినట్లుగా అతన్ని కొట్టారు. ట్రైన్ డోర్ వద్దకు లాగి మరీ కుస్తీ పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. పోలీసులు దీనిపై విచారణ మొదలు పెట్టారు. అయితే ఇద్దరు వ్యక్తులు ఒకర్ని కొడుతుండగా మరో వ్యక్తి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఎందుకు ఆ గొడవ జరిగిందో ఇంకా తెలియలేదు. రెండు గ్యాంగ్లు కొట్టుకుండగా, అక్కడ ఉన్న ప్యాసింజెర్లు…
Today’s morning news includes PM Narendra Modi’s advice to parents, 350 Palestinian deaths in the last 48 hours, and India’s drop in the rankings of the World Test Championship. Published Date – 30 January 2024, 09:55 AM Morning News Today from Telangana Today brings you the latest news updates with headlines from our E-paper daily. Today’s morning news includes PM Narendra Modi’s advice to parents, 350 Palestinian deaths in the last 48 hours, and India’s drop in the rankings of the World Test Championship. Source link
ముషీరాబాద్ నియోజవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీనగర్ డివిజన్ లోని స్వామి వివేకానందనగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇళ్లు కూల్చివేడయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ ఎమ్మార్వో వెంకటలక్ష్మీ, జీహెచ్ఎంసీ డీఎంసీ తిపర్తి యాదయ్యతోపాటు జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీలతో బస్తీకి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే యత్నంచేసిన బస్తీవాసులను అదుపులోకి తీసుకుని నాంపల్లి పీఎస్ కు తరలించారు. స్థానిక కార్పొరేటర్లు పావని, రవిచారి, బీజేవైఎం నాయకుడు వినియ్ కుమార్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఇది కూడా చదవండి: ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ..ఎక్కువ దరఖాస్తులు అక్కడి నుంచే..!! స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది బస్తీలోని 20ఇళ్లను కూల్చివేశారు. అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకే తాము ఇళ్లను కూల్చివేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ పేదలకు అన్యాయం చేయడం సరికాదని ఎమ్మెల్యే…
ప్రజాస్వామ్యం-స్వేచ్ఛ-పౌరహక్కులను, పవిత్ర ఆశయాలు’గా తన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అమెరికా, కారుచౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తన చెప్పుచేతల్లో ఉండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల అణచివేతకు తోడ్పడుతుంది. January 30, 2024 / 09:34 AM IST వర్ధమాన దేశాల వనరులు కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను బలపరుస్తూ, అడ్డం తిరిగిన వాటిని కూల్చేస్తుంటాయి. ఈ విద్యలో ప్రపంచాగ్ర రాజ్యంగా ఆరితేరింది అమెరికా! ‘ప్రజాస్వామ్యం-స్వేచ్ఛ-పౌరహక్కులను, పవిత్ర ఆశయాలు’గా తన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న అమెరికా, కారుచౌకగా చమురును కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో మాత్రం తన చెప్పుచేతల్లో ఉండే నియంతలను ప్రోత్సహిస్తూ, అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల అణచివేతకు తోడ్పడుతుంది. తాను పెంచి పోషించిన నియంతలు, ఉగ్రవాదులైనా సరే, తమకు అడ్డం తిరిగినప్పుడు తన మీడియా ద్వారా…
A woman, within three years of her second marriage, died by suicide at her matrimonial home on August 4, 2015, in Vishnu Garden locality in the Khyala police station area of west Delhi. Published Date – 30 January 2024, 08:50 AM Representational Image New Delhi: A Delhi Court on Monday acquitted a man, his mausi (aunt), his sister, who holds a Master’s degree in civil engineering from the US, and her husband in a dowry death case. A woman, within three years of her second marriage, died by suicide at her matrimonial home on August 4,…
ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది . 1. *రైల్వే పోలీస్ అదనపు DG గా కుమార్ విశ్వజిత్. 2. ఏపీపీఎస్సీ అదనపు డీజీగా అతుల్ సింగ్. 3. ఆక్టోపస్ ఐజీగా సిహెచ్ శ్రీకాంత్, రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజిగాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు. 4. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కొల్లి రఘురామిరెడ్డి. డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గాను రఘురామిరెడ్డి. 5. రాష్ట్రస్థాయి పోలీస్ నియామాక బోర్డు చైర్మన్ గా రాజశేఖర్ బాబు, హోంగార్డ్స్ ఐజిగాను రాజశేఖర్ బాబుకు అదనపు బాధ్యతలు. 6. పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజిగా హరికృష్ణ, టెక్నికల్ సర్వీసెస్ ఐజిగా హరికృష్ణకు అదనపు బాధ్యతలు. 7. ఆక్టోపస్ డిఐజిగా సెంథిల్ కుమార్, శాంతి పద్ధతుల DIG గాను సెంథిల్ కు అదనపు బాధ్యతలు. 8. పోలీసు శిక్షణ…
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది శివానీ నాగరం. చక్కటి గ్రామీణ కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పిందీ భామ. సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది. January 30, 2024 / 08:28 AM IST Shivani Nagaram | ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది శివానీ నాగరం. చక్కటి గ్రామీణ కథ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పిందీ భామ. సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివానీ నాగరం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్కు వెళ్లే కథానాయికగా సెలెక్ట్ చేయడం ఆనందంగా అనిపించింది. ఈ సినిమా కోసం నెల రోజుల పాటు ప్రిపేర్ అయ్యాను. ప్రతి డైలాగ్ను గుర్తుపెట్టుకున్నా.…
With rising passenger traffic, especially after the launch of free travel for women under the ‘Maha Lakshmi’ scheme and upcoming proposals to further expand the fleet, senior RTC officials have indicated that recruiting to strengthen the exiting services will be taken up. Published Date – 29 January 2024, 10:59 PM Hyderabad: After many years, the Telangana State Road Transport Corporation (TSRTC) is all set to start the process of recruiting nearly 3,000 employees, specifically aimed at facilitating services on recently established routes and new buses that are being procured, in a phased manner. With rising passenger…