అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరగాలి ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన హస్తం పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిట్లం, జనవరి 29: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల దిమ్మతిరిగేలా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరీ గార్డెన్లో సోమవారం నిర్వహించిన జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సన్నాహక సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భా గంగానే నష్టం జరిగిన చోట సరిదిద్దుకునే విధం గా రాష్ట్రమంతటా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టిందని ఆరోపించారు. వచ్చే…
Author: Telanganapress
The Durgam Cheruvu Run also witnessed the active participation of over 100 individuals from Persons with Disabilities and the LGBTQ community Updated On – 29 January 2024, 11:17 PM Hyderabad: A total of 6250 participants including amateur runners, health enthusiasts, employees from corporate companies and professional long distance runners participated in the Inorbit Durgam Cheruvu Run (IDCR) 2024, which was held on Sunday. Among male runners, Vishnu Vittal Rao emerged as the Half Marathon champion while Uma Maripally claimed the Half Marathon victory among women. In the 10 km…
ఉస్మానియా యూనివర్సిటీ(OU)లోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో లో ఈ నెల 31న (బుధవారం) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి. రాము తెలిపారు. సియారా గ్రూప్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెలీకాలర్స్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. 18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు ఎవరైనా మేళాకు హాజరుకావచ్చన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 9885030364 నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: భువనగిరి జడ్పీచైర్మన్పై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం.. మండిపడ్డ హరీష్ రావు Source link
కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి. January 30, 2024 / 03:46 AM IST 13 దుకాణాల నిర్వహణకు వేలం పాటలు గతేడాదితో పోలిస్తే 1.14 కోట్లు పెరుగుదల మల్యాల, జనవరి 29 : కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు దుకాణం నిర్వహణకు కరీంనగర్లోని దేవాదాయ ధర్మాధాయశాఖ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం,…
In the men’s section, Sports Authority TS downed Victory Play Ground Published Date – 29 January 2024, 11:24 PM Players from Sports Authority TS and Victory Play Ground in action. Hyderabad: Nandini scored 16 points while Sujatha amassed 12 as their side Sports School defeated Gymkhana Ground 25-17, 25-10 in the women’s section of the P Dhananjaya Goud Cash Award Volleyball tournament at the Amberpet Indoor Stadium on Monday. In the men’s section, Sports Authority TS downed Victory Play Ground 25-17, 25-22. Results: Women: Sports School bt Gymkhana Ground 25-17, 25 -10; Men: Sports Authority TS…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్తో అనుసంధానం చేయాలని అన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తో కలిసి సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హెల్త్ ప్రొఫైల్ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా…
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (92) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. January 30, 2024 / 02:45 AM IST నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం నిర్మల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం పీసీసీ అధ్యక్షుడిగానూ సేవలు నివాళులర్పించిన సీఎం రేవంత్, మంత్రి సీతక్క నిర్మల్/ హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (92) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో 1931 సెప్టెంబర్ 22న జన్మించిన నర్సారెడ్డి.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. నిజాం నిరంకుశ…
The CJI’s role as Chief Judicial Administrator cannot be dispensed with as the common man looks up to him for justice delivery Published Date – 29 January 2024, 11:30 PM By T MURALIDHARAN We all agree that we are a young republic and in the process of evolution. We also have huge challenges with regard to the balance of power, especially at a time when two of the three pillars of the Constitution are together while the third pillar, the Judiciary, is facing severe challenges in justice delivery. There is a debate that the Judiciary should…
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. రెండు ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనుచిత మెసేజ్ లు పంపుతున్నారు. గుర్తించిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఖాతాలపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ల ఆదారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీవని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయాలని తెలిపారు. ఇది కూడా చదవండి: ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డులపై సీఎం కీలక ఆదేశాలు! Source link
కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. January 30, 2024 / 01:41 AM IST గురుగ్రామ్, జనవరి 29: కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది నుంచి నోయిడా ఫ్యాక్టరీలోనే ల్యాప్టాప్లను ఉత్పత్తి చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం లేదని, ఇక్కడే తయారుకానుండటంతో ధరలు తగ్గే అవకాశం కూడా ఉంటుందని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్ టీఎం రోహ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాల సహాయ సహకారాలు ఉండటంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు, దీంట్లోభాగంగానే ల్యాప్టాప్లను ఇక్కడ తయారు చేస్తున్నట్లు తెలిపారు. Source link