Author: Telanganapress

There is a need for a mid-term evaluation of the Design Linked Incentive scheme, which is part of the Semiconductor Mission Published Date – 29 January 2024, 11:45 PM Representational Image India’s ambitious goal to emerge as a global semiconductor hub has hit hurdles, raising questions over the efficacy of the country’s incentive policy. However, these hurdles are not unsurmountable. There is a need for a mid-term evaluation of the Design Linked Incentive (DIL) scheme, which is part of the Semiconductor Mission. Despite setting a target of supporting 100 startups over five years, only seven have…

Read More

హైదరాబాద్: భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డిపై జరిగిన దౌర్జన్యాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రంగా ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అహంకారం తలకు ఎక్కిందని విమర్శించారు. గతంలో భువనగిరి ఎంపీగా వున్నప్పుడు ఒక్క నాడు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడ లేదని అన్నారు. ఈ రోజు మంత్రిగా ఒక మంత్రి సమాన హోదా కలిగిన వ్యక్తిని అవమానించారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని కోరారు. Also Read.. 31న ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్‌ మేళా Source link

Read More

హైదరాబాద్‌, జనవరి 29: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.27.11 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.15.30 కోట్లతో పోలిస్తే 77 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈవీ బస్సులను అధికంగా డెలివరీ చేయడంతో సంస్థకు గత త్రైమాసికంలో రూ.342.14 కోట్ల ఆదాయం సమకూరింది. గత త్రైమాసికం చివరినాటికి 1,615 యూనిట్ల ఈవీలను డెలివరీ చేయడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా 8,088 యూనిట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీ కేవీ ప్రదీప్‌ తెలిపారు. మరోవైపు, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్‌ వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌లో వచ్చే నెలలో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. Source link

Read More

Robotic surgical technology system is being successfully employed by various medical departments in both private and govt hospitals Published Date – 29 January 2024, 11:40 PM Hyderabad: Just half-a-decade ago, robotic surgeries were the domain of corporate hospitals in Hyderabad. At that time, the robotic surgical technology was novel, as there were only a few trained surgeons adept in handling the robotic arm from a controlling workstation and at the same time operate on the patient. Fast forward to 2024, now all major government and private hospitals in Hyderabad have robotic-based systems to conduct surgeries. While…

Read More

జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) స్పందించింది. ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ దగ్గరకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనంపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకోవడంతో కింద పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘటనపై మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. ఝాన్సీ ఆరోగ్య పరిస్థితి సహా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది కూడా చదవండి: కోమటిరెడ్డికి అహంకారం తలకు…

Read More

Volvo C40 | వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్‌గా గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన బ్రాండ్‌గా పేరున్నది. January 29, 2024 / 09:52 PM IST Volvo C40 | వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్‌గా గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన బ్రాండ్‌గా పేరున్నది. ఛత్తీస్‌గఢ్‌లో కారు రన్నింగ్‌లో ఉండగానే.. ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో వెంటనే కారులు నిలిపివేసి.. అందులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు వచ్చారు. ప్రమాదంలో వోల్వో సీ40 రీచార్జ్‌ మోడల్‌ కారు మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కారును ఓనరే వీడియో రికార్డ్‌ చేశారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నారు. ఈవీ…

Read More

Turkpally Thanda, which has a population of barely 700, had seen several youngsters from the village completing GNM and BSc Nursing courses Published Date – 29 January 2024, 10:45 PM Sangareddy: The tiny tribal thanda of Turkapally thanda in Narayankhed mandal erupted in celebrations on Monday with nine Lambada tribal youngsters getting jobs in the recruitment test for nursing officers. Turkpally Thanda, which has a population of barely 700, had seen several youngsters from the village completing GNM and BSc Nursing courses. After the government issued a notification, 14 of them had appeared for the test,…

Read More

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఝాన్సీ పై అనుచితంగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్ పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెన్షన్ వేటు వేశారు. జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ (NHRC) స్పందించింది. ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ దగ్గరకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనంపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకోవడంతో కింద పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీంతో చర్యలు చేపట్టిన సీపీ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు The…

Read More

హైదరాబాద్ : టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు నిర్దేశించిన ఫార్మాట్‌లో దరఖాస్తులు నింపి విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. January 29, 2024 / 10:00 PM IST హైదరాబాద్ : టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలయ్యాయి. ట్రాన్స్‌కోలోని మూడు డైరెక్టర్‌ పోస్టులు, జెన్‌కోలోని 5 డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు నిర్దేశించిన ఫార్మాట్‌లో దరఖాస్తులు నింపి విద్యుత్‌ సౌధలోని సీఎండీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జత చేయాలని తెలిపారు. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ పోస్టులకు అయితే cmd@tstransco.in కు, జెన్‌కో డైరెక్టర్ల పోస్టులకు అయితే cmd@tsgenco.co.inకు ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చని నోటిఫికేషన్‌లో…

Read More

The Mandal Parishad Primary School in Borragudem village of Wargal mandal is one such school, where parents in surrounding five villages got their children out of privats schools and got them admitted to this school. Published Date – 29 January 2024, 09:34 PM Siddipet: Have you ever seen parents arranging bus transport facility to send their children to a government school in a different village, despite there being a government school in their village? The Mandal Parishad Primary School in Borragudem village of Wargal mandal is one such school, where parents in surrounding five villages got…

Read More