The selection committee has added Mumbai batter Sarfaraz Khan, left-arm spinner Sourabh Kumar and all-rounder Washington Sundar to the squad for the second Test. Published Date – 29 January 2024, 05:36 PM Photo: X Hyderabad: India all-rounder Ravindra Jadeja and batter KL Rahul were on Monday ruled out of the second Test against England, dealing a body blow to the hosts after a shock loss in the series opener here. Jadeja sustained a hamstring injury while going for a quick single on Sunday while Rahul complained of pain in his right quadriceps. Worryingly, Rahul had also…
Author: Telanganapress
పరిగి: ప్రజలు మనకు 39 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఉండమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. ఎన్నికలకు ముందు ఏమి జరిగింది అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Also Read.. నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చర్చ జరుగుతుందని, మార్పు మార్పు అంటే ఏమి జరిగింది అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ను పోగొట్టుకున్నాము అని రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ…
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. January 29, 2024 / 05:23 PM IST Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయన్ను పట్టుకున్నారు. ఏపీలో తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించి.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో…
Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. January 29, 2024 / 05:23 PM IST Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన రా.. కదిలారా సభలో పాల్గొ్న్న చంద్రబాబు స్టేజిపై నుంచి కిందపడబోయారు. సభ ముగిసిన అనంతరం టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగి చంద్రబాబు ఒకవైపు ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ ఆయన్ను పట్టుకున్నారు. ఏపీలో తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించి.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో…
A head constable at two-town police station was caught red-handed by ACB officials at the police station here on Monday. Published Date – 29 January 2024, 04:36 PM Khammam: A head constable at two-town police station was caught red-handed by ACB officials at the police station here on Monday. The accused Koteswara Rao, a writer at the station, was said to have demanded a bribe to issue notices under Section 41 of CrPC in a family property dispute case. He was caught while accepting Rs 50,000 as bribe, ACB officials said. Source link
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ నిబంధనను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. తొలి టెస్టు నాలుగో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఉద్దేశపూర్వకంగా ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్కు అడ్డంగా నిల్చున్నాడు. బుమ్రా వేసిన 81వ ఓవర్ ఇది జరిగింది. పోప్ సింగిల్ తీసేందుకు పరుగు తీసేందుకు ప్రయత్నించగా బుమ్రా అతడికి అడ్డుగా నిలబడ్డాడు. మ్యాచ్ అనంతరం మ్యాచ్ రిఫరీ బుమ్రా లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీకి నివేదించాడు. బుమ్రా తన తప్పు అంగీకరించడంతో రిఫరీలు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇదిలా ఉండగా. తొలిటెస్టులో టీమిండియా ఓడిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో ఓలీ పోప్ సూపర్ సెంచరీతో రాణించడంతో ఆ జట్టు 420 రన్స్ కొట్టింది. బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. 231 పరుగుల విజయలక్ష్యంతో…
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 70,968.10 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. January 29, 2024 / 04:25 PM IST Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్ రంగంలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 70,968.10 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. పొద్దంతా లాభాల్లో కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 72,010.22 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 1,240.90 పాయింట్లు లాభంతో 71,941.57 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,737.60 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో దాదాపు 1,963 షేర్లు పురోగమించగా.. 1,393…
The youngster was diagnosed with dilated cardiomyopathy (DCMP), a medical condition wherein it becomes difficult for the heart to pump blood to the rest of the body. Published Date – 29 January 2024, 03:36 PM Hyderabad: Care Hospitals, Banjara Hills on Monday announced successful life-saving heart transplant surgery on a 25-year-old software employee, Dinesh, hailing from a modest family from Andhra Pradesh. The youngster was diagnosed with dilated cardiomyopathy (DCMP), a medical condition wherein it becomes difficult for the heart to pump blood to the rest of the body. Despite being implanted with Automatic Implantable Cardioverter…
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి విడాకుల ఇచ్చి నటి సనా జావేద్ ని వివాహం చేసుకున్న తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ వార్తల్లో నిలిచాడు. సానియా షోయబ్ విడాకులు పాకిస్తాన్, భారతదేశంలో ప్రకంపనలు సృష్టించాయి. షోయబ్ మాలిక్ తన కొత్త భార్యతో ఉన్న చిత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. సానియా మీర్జా కుటుంబం విడాకులని ధ్రువీకరించింది. అయితే తాజాగా షోయబ్ మూడవ భార్య సనాపై దారుణ ట్రోలింగ్ జరుగుతుంది. శనివారం తన వివాహం తర్వాత సోషల్ మీడియాలో తన మొదటి సోలో చిత్రాన్ని పోస్ట్ చేసింది సన జావేద్. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దీనిపై భారీగా ట్రోలింగ్ నడుస్తుంది. ద్వంద్వ ముఖాల మనుషులని ఒకరు, ఇకపై నీ షోలు చూడబోనని మరొకరు కామెంట్లు చేస్తే.. అన్యాయంగా ఓ ఇంట్లో నిప్పులు పోశావని ఇంకొకరు దుమ్మెత్తి పోశారు. ఒక మహిళ మరో మహిళ కుటుంబాన్ని…
పదేండ్లు కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ను ఆదేశించారని చెప్పారు. January 29, 2024 / 03:17 PM IST హైదరాబాద్: పదేండ్లు కమిట్మెంట్తో పనిచేశామని.. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్ను ఆదేశించారని చెప్పారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను సర్కారు గోసపెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదని…