Author: Telanganapress

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు.  రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు. సెక్యూరిటీ  సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. Security saves Chandrababu Naidu from falling off stage in today's Rajahmundry 'Ra.. Kadaliraa..' of the TDP.#PakkaTelugu #Tdp #Rajahmundry #Chandrababu #CMJagan #AndhraPadesh #Andhra #NaraLokesh #janasena #NaraChandraBabuNaidu pic.twitter.com/a9Ghk52LAO — Pakka Telugu (@PakkaTelugu_com) January 29, 2024 The post చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం! appeared first on tnewstelugu.com. Source link

Read More

తన ఓటమికి తానే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసం పార్టీ ఆగదని.. కారు ఎక్కేవారు ఎక్కొచ్చు.. దిగేవారు దిగొచ్చని స్పష్టం చేశారు. January 29, 2024 / 09:22 PM IST నర్సంపేట : తన ఓటమికి తానే బాధ్యత వహిస్తానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలోని పద్మశాలి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో పెద్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి కోసం పార్టీ ఆగదని.. కారు ఎక్కేవారు ఎక్కొచ్చు.. దిగేవారు దిగొచ్చని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం 24 గంటలు…

Read More

హైదరాబాద్: భువనగిరి జడ్పీ చైర్మన్‌ సందీప్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతల దౌర్జన్యాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో సాటి ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్న మంత్రుల వైఖరిని ఆయన తప్పుబట్టారు. మొన్న రైతుబంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి కోమటిరెడ్డి.. సోమవారం అధికారిక కార్యక్రమంలో భువనగిరి జడ్పీ చైర్మన్‌ను అకారణంగా దూషించడం కాంగ్రెస్‌ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అధికార వేదికపైనుంచి జెడ్పీ చైర్మన్  సందీప్‌ రెడ్డిని బలవంతంగా బయటకు పంపిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.  ప్రజాస్వామ్య వాదులంతా కోమటిరెడ్డి తీరును తీవ్రంగా ప్రతిఘటించాలని హరీష్ పిలుపునిచ్చారు. కోమటిరెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా జడ్పీచైర్మన్‌కు వెంటనే క్షమాపణ చెప్పాలని  డిమాండ్‌ చేశారు. Also Read.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత నర్సారెడ్డికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా? Source link

Read More

Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మార్గం సుగమంకానున్నది. January 29, 2024 / 08:17 PM IST Supreme Court | జ్ఞానవాపి కేసులో హిందూ పక్షం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. గతేడాది మే 19న ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలని కోర్టును కోరింది. దాంతో శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు ప్రదేశంలో సర్వేపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు మార్గం సుగమంకానున్నది. జ్ఞానవాపిలో శివలింగం ఉన్నట్లు చెబుతున్న స్థలంలో సర్వే నిర్వహించాలని పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ (ASI)ని ఆదేశించాలని పిటిషన్‌లో డిమాండ్ చేశారు. దీంతో పాటు ఆవరణలో కొత్తగా నిర్మించిన గోడలు, పైకప్పులను తొలగించిన తర్వాతే సర్వే నిర్వహించాలని వినతిపత్రంలో కోరారు. అంతే కాకుండా సీల్ చేసిన ఇతర స్థలాల్లో…

Read More

Bharat scored 5.5 points from six rounds to be tied with P Shanmukha. In the tie-break, the former emerge champion Published Date – 29 January 2024, 07:35 PM Winners of the chess tournament, in Hyderabad on Monday. Hyderabad: Top-seeded Bharat Kumar emerged champion in the 5th One Day Rapid Open Prize Money Chess tournament, conducted at the RACE Chess Academy, Madhapur, in Hyderabad on Monday. Bharat scored 5.5 points from six rounds to be tied with P Shanmukha. In the tie-break, the former emerge champion. Results: 1. Bharat Kumar Reddy P (5.5), 2.Shanmukha P (5.5), 3.…

Read More

భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి కోమటిరెడ్డి ఇవాళ(సోమవారం) జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై  అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారన్నారు. మొన్నటికి మొన్న రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి..ఇవాళ జిల్లా జడ్పీ చైర్మన్ పై అదే నోటి దురుసు చూపించారన్నారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం…

Read More

Ration Cards | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని అన్నారు. January 29, 2024 / 07:33 PM IST Ration Cards | రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని అన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో డా.బీఆర్ అంబేడ్కర్‌ సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.…

Read More

The Cyberabad Special Operations Team seized MDMA drug from her possession Updated On – 29 January 2024, 06:36 PM Representational Image Hyderabad: The Cyberabad Special Operations Team caught a woman at Narsingi and seized MDMA drug from her possession on Monday. The woman identified as Lavanya was caught after the SOT team managed to collected information. The drugs were seized and the police are verifying the its source and the persons to whom it was to be sold. Source link

Read More

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా తెలిసింది. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని నగరంలోఅమ్ముతున్నట్లు తెలిపారు. దీంతో ఆమెపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మోకిలా పీఎస్ డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా గుర్తించారు. సినీ ఇండస్ట్రీలో అనేక మందితో ఆమెకు పరిచయాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకున్న లింకులపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇది కూడా చదవండి: పట్టణాలతో పోటీపడేలా గ్రామాల అభివృద్ధి Source link

Read More

CM Revanth Reddy | మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందు కోసం కామన్‌ పాలసీని తీసుకురావాలని సూచించారు. సచివాలయంలో వైద్యారోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. January 29, 2024 / 06:24 PM IST CM Revanth Reddy | మెడికల్‌ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందు కోసం కామన్‌ పాలసీని తీసుకురావాలని సూచించారు. సచివాలయంలో వైద్యారోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్‌లో మెడికల్‌ కాలేజీ, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్…

Read More