Thursday’s Second Match: Messi and Ronaldo May Share the Pitch if the Portuguese Star Recovers from Calf Injury Updated On – 29 January 2024, 02:33 PM New Delhi: Lionel Messi and Inter Miami have a two-game tour of Saudi Arabia this week, the first match on Monday against Al-Hilal. The second match will be played on Thursday against Al Nassr where Messi is likely to share the pitch with longtime rival Cristiano Ronaldo, assuming the Portuguese star recovers from a calf injury to play. The two icons, Messi and Ronaldo, have faced each other 35 times…
Author: Telanganapress
హన్మకొండలోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. జయమైనా అజయమైనా సమానంగా తీసుకోవాలి. 40 ఏళ్లలో కాంగ్రెస్ 15 ఏళ్లే అధికారంలో ఉంది. ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించామో ఆ లక్ష్యాలను సాధించాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విష ప్రచారం చేసింది. బీఆర్ఎస్ కేవలం 1.85 శాతం ఓట్లతో ఓడిపోయింది. ఫలితాలతో నిరుత్సాహ పడొద్దు.. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కావాలి. పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడం ఖాయం. శ్రేణులు కదనోత్సాహంతో ఉంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. 50 ఏళ్లలో దక్షిణ భారత దేశంలో ఏ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి రాలేదు.…
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది. January 29, 2024 / 02:23 PM IST యాదాద్రి భువనగిరి : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ పై దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా కొద్ది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించి ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Source…
Rohit Sharma’s India Dominates Early in Opening Test, Ollie Pope’s Resilience Shifts Momentum. Published Date – 29 January 2024, 01:30 PM Hyderabad: India slipped down the World Test Championship (WTC) points table below Bangladesh in the latest rankings and are currently ranked at the No. 5 after they suffered a drastic defeat to England in the opening Test match of the five match series by 28 runs. The stage was set for a gripping battle as India and England clashed in the opening Test match. India, led by Rohit Sharma, dominated the initial days, but Ollie…
అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటి ఆ అమ్మకు మరింత అద్దాన్నిచ్చే విధంగా ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట విపంచి కళానిలయం లో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు.. రామకృష్ణ మఠం ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందనీయం.. మీరు నేర్చుకున్న నేను కూడా అక్కడికి కూర్చుని జాగ్రత్తగా వింటున్నా. అంటే మీ మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది ఆ తల్లి ఎలాంటి స్థితిగతులు ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తా ఉందనేది పుట్టబోయే బిడ్డ మీద బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. నా బిడ్డ నాకంటే అందంగా…
Harish Rao | అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. January 29, 2024 / 01:27 PM IST సిద్దిపేట : అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో రామకృష్ణ సేవా సమితి(Ramakrishna Math) ఆధ్వర్యంలో జరిగిన గర్భిణుల(Pregnant )అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తల్లి తీసుకునే ఆహారమే పుట్టబోయే బిడ్డ ఎదుగులపై ప్రభావం చూపుతుందన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు శారీరక, మానసిక ఒత్తిడి కలుగకుండా ఇంట్లో, బయట మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. నార్మల్ డెలివరీలు…
Manchester United, Liverpool, Wolves Advance to FA Cup Last-16; Watford and Southampton Face Replay Updated On – 29 January 2024, 12:32 PM London: Manchester United, Liverpool and Wolverhampton Wanderers put their names in the hat for the last-16 of the FA Cup on Sunday, while Watford and Southampton will need a replay. Manchester United made hard work of their 4-2 win away to League Two (fourth tier) Newport County, who fought back from 2-0 down to 2-2 after Bruno Fernandes and Kobbie Mainoo put United 2-0 up in just 13 minutes, reported Xinhua. Bryn Morris and…
మనలో చాలా మందికి మధుమేహం ఉందన్న విషయం పరీక్షలు చేయించుకుంటే కానీ తెలియదు. ఈ టైప్ 2 డయాబెటిస్ (టైప్ 2 డయాబెటిస్)ని సైలెంట్ ఎపిడెమిక్ అని పిలుస్తారు. ఎందుకంటే 50 శాతం మందికి ఇది ఉందని తెలియదు. అనేక అధ్యయనాలు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 50 శాతం వరకు లక్షణరహితంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. అంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ వారు గుర్తించదగిన లక్షణాలు వారిలో కనిపించవు. ఎందుకంటే మధుమేహ సంబంధిత సమస్యలను నివారించడంలో ముందస్తుగా ఆ లక్షణాలను గుర్తించడం ముఖ్యం. లేదంటే తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉందని చాలా మందికి తెలియదు: ఎలాంటి లక్షణాలు లేని టైప్ 2 మధుమేహం ఉన్నవారికి గుండె జబ్బులు లేదా మూత్రపిండాల సమస్యలు వచ్చే వరకు తమకు మధుమేహం ఉందని తెలియకపోవచ్చు. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి పరీక్షను ఎప్పుడు చేయించుకోవాలో…
Harish Rao | యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. January 29, 2024 / 12:24 PM IST సిద్దిపేట : యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలోని నంగునూర్ మండలం పాలమాకుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో THR సీజన్ -2 వాలీబాల్ టోర్నమెంట్(Volleyball tournament)లో గెలుపొందిన వారికి క్యాంప్ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. Source link
Dozens of Bodies Unreachable for Medical Teams, Residents Forced to Bury Dead in Nasser Hospital Courtyard in Khan Younis. Published Date – 29 January 2024, 11:30 AM Gaza: The Hamas-run government in Gaza said in a statement that the Israeli army killed at least 350 Palestinians in the past 48 hours in Khan Younis in the southern Gaza Strip. Medical teams were unable to reach dozens of bodies scattered on the streets, the statement added on Sunday, noting that local residents had to bury the dead in the courtyard of the city’s Nasser Hospital as they…