Author: Telanganapress

భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గాను సందర్శించారు. దాదాపు అరగంట పాటు మాక్రాన్ దర్గాలో బస చేశారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గురువారం మధ్యాహ్నం రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షో నిర్వహించిన అనంతరం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. #WATCH | President of France Emmanuel Macron visited the Hazrat Nizamuddin Aulia Dargah on Friday. (26.01) (Source: Hazrat Nizamuddin Aulia Dargah) pic.twitter.com/gf5hMBxZA4 — ANI (@ANI) January 26, 2024 ఇది కూడా చదవండి: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం..!! The post నిజాముద్దీన్ దర్గాను…

Read More

బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు నేటినుంచి (శనివారం) ప్రారంభంకానున్నాయి. January 27, 2024 / 07:29 AM IST హాజరుకానున్న పార్టీ ముఖ్య నాయకులు ఫిబ్రవరి 10 వరకు పూర్తయ్యే విధంగా ప్రణాళిక BRS | హైదరాబాద్‌, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్‌ఎస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి విస్తృతస్థాయి సమావేశాలు నేటినుంచి (శనివారం) ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరిస్తారు. ఈ సమావేశాలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు, మాజీ మంత్రులు టీ హరీశ్‌ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడియం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌ రమణ హాజరుకానున్నారు. తెలంగాణభవన్‌లో ప్రతిరోజు ఒకటి చొప్పున…

Read More

The airline has allotted shares and warrants totalling Rs 744 crore on a preferential basis in the first tranche. Published Date – 26 January 2024, 10:51 PM New Delhi: SpiceJet, which has been facing multiple headwinds, on Friday said it has received Rs 744 crore as the first tranche of funds being raised through allotment of securities on a preferential basis. On December 12, the airline had said it would raise fresh capital of Rs 2,250 crore through issuance of securities. According to a release, on January 25, the company’s board of directors approved the allotment…

Read More

పాకిస్తాన్ లో చలి విపరీతంగా పెరుగుతోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు వారాల్లో విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో చిన్నారుల్లో న్యుమోనియా ప్రబలుతోంది. ఇప్పటివరకు న్యుమోనియా కారణంగా 220 మంది చిన్నారులు చనిపోయారు. జనవరి 1 నాటికి, ప్రావిన్స్‌లో 10,520 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. చనిపోయిన పిల్లలందరూ ఐదేళ్లలోపు వారే. వీరిలో 47 మంది పిల్లలు ఒక్క లాహోర్‌లోనే మరణించారు. గతేడాది పంజాబ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా కారణంగా 990 మంది చిన్నారులు చనిపోయారు. మరణించిన పిల్లలలో చాలా మందికి న్యుమోనియా టీకాలు వేయలేదని పంజాబ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. వారు పోషకాహారలోపం, బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పిల్లలకు మాస్క్‌లు ధరించాలని, చేతులు కడుక్కోవాలని, వెచ్చని దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. పంజాబ్‌లోని ఎక్స్‌పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఇపిఐ) డైరెక్టర్ ముఖ్తార్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్తాన్‌లో సాధారణంగా పుట్టిన ఆరు వారాల…

Read More

Horoscope | చాలామంది రోజువారీ రాశి ఫలాల ఆధారంగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే ప్లాన్‌ చేసుకుంటుంటారు. వారికోసం ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. January 27, 2024 / 06:08 AM IST మేషంనూతనకార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ఆత్మీయుల సహాయ, సహకారాలకోసం వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది. వృషభంవీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. నూతనకార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. మిథునంశుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కర్కాటకంప్రయత్న…

Read More

Responding to accusations of financial impropriety, Sharmila said such claims are baseless. Published Date – 26 January 2024, 10:58 PM Guntur: Andhra Pradesh Congress chief YS Sharmila Reddy on Friday alleged that some leaders of the Yuvajana Sramika Rythu Congress Party (YSRCP) have adopted “dictatorial tendencies” and are attempting to rewrite the Constitution. While addressing the media, Sharmila emphasised the unfair treatment of weaker sections by regional parties turned dictatorial, highlighting the need for equal representation. She asserted, “My value is neither more nor less if no one gives me a book,” emphasising the intrinsic worth…

Read More

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణపై సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెట్రో రైలు భవన్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు. మెట్రో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని నగరంలోని పలు ప్రాంతాలను కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు తెలిపారు. హైదరాబాద్ మెట్రో కారిడార్‌-2లో భాగంగా ఎంజీబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్‌నుమా నుంచి చాంద్రయాణగుట్ట క్రాస్‌ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు కొత్తగా మెట్రో లైన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రో కారిడార్‌-4లో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 29 కిలోమీటర్లు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా హైకోర్టు…

Read More

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన ప్రతిఒక్కరినీ మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసిన తర్వాతే గ్రౌండ్‌లోకి అనుమతించారు. January 27, 2024 / 05:28 AM IST వినాయక్‌నగర్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన ప్రతిఒక్కరినీ మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీ చేసిన తర్వాతే గ్రౌండ్‌లోకి అనుమతించారు. గ్రౌండ్‌ పరిసర ప్రాంతాలను డాగ్‌ స్కాడ్‌, బాంబ్‌ స్కాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి. పోలీసుశాఖలో విధి నిర్వహణలో ఉత్తమ, అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంత్‌, సీపీ కల్మేశ్వర్‌ చేతుల మీదుగా అత్యుత్తమ సేవా పతకాలు, సేవా పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. మొత్తం 178 మంది పతకాలను అందుకున్నారు. ఆయుధాల ప్రదర్శన.. వేడుకల అనంతరం…

Read More

The World Health Organization (WHO) has lauded the palliative care programs implemented in India, specifically acknowledging the commendable initiative for terminally ill patients spearheaded by the former government of Telangana. Published Date – 26 January 2024, 11:34 PM Hyderabad: A report on palliative care programmes being implanted in India, released by the World Health Organization (WHO), has praised the special initiative for terminally ill patients, which was developed and implemented from scratch by the former BRS government in Telangana. The WHO, in its ‘Expanding Availability and Access to Palliative Care’ report, which was presented by palliative…

Read More

పురిట్లోనే కవల పిల్లల్ని ఆ తండ్రి అమ్మేశాడు. అయితే తండ్రి వేరుచేసినా.. దేవుడు మాత్రం వారిని కలపాలనుకున్నాడు. అందుకే విడిపోయిన 19 ఏండ్ల తర్వాత కలిపాడు. ఈ విచిత్ర ఘటన జార్జియా దేశంలో చోటుచేసుకుంది. గోచా గఖారియా, అజా షోని దంపతులు 2002లో తల్లిదండ్రులయ్యారు. అయితే అజా షోని ఇద్దరు కవలలకు జన్మనిచ్చే సమయంలో తీవ్ర అనారోగ్యకర పరిస్థితుల నడుమ కోమాలోకి వెళ్లిపోయింది. దాంతో, తన కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. అనో సర్తానియా తిబ్లిసి ప్రాంతంలో పెరగగా, అమీ క్విటియా జుగ్దిది ప్రాంతంలో పెరిగి పెద్దదైంది. తాము కవలలం అని, చెరొక చోట పెరుగుతున్నాం అని వారిద్దరికీ ఏమాత్రం తెలియదు. 11 ఏళ్ల వయసున్నప్పుడు ఇద్దరూ ఓ డ్యాన్స్ కాంటెస్ట్‎లో పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరిని చూసినవారు ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు. Read also: మేం తలచుకుంటే ఎన్నో కేసులు పెట్టి…

Read More