జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. January 27, 2024 / 04:28 AM IST మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 26 : జిల్లా అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని మహబూబ్నగర్ కలెక్టర్ జి.రవినాయక్ కోరారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేం ద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకా న్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,86,853 మంది ప్రయాణికులు పల్లెవెలుగు, ఎక్సైప్రెస్ బస్సులు ద్వారా ఉచిత ప్రయాణాన్ని చేసినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలకు పెంచారన్నారు.…
Author: Telanganapress
The Gross Enrollment Ratio of women in Telangana soared from 34.1 per cent in 2017-18 to 41.6 per cent in 2021-22. Updated On – 27 January 2024, 12:15 AM Hyderabad: Novel initiatives launched by former BRS government to empower women are bearing fruits with Telangana State recording a remarkable growth in Gross Enrollment Ratio (GER) of women by 7.5 per cent in higher education. The GER of women in Telangana soared from 34.1 per cent in 2017-18 to 41.6 per cent in 2021-22. Similarly, the GER of men went up by 3.8 per cent from 34.7…
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యజమాని తిట్టాడని ఓ వర్కర్ పెట్రోల్ పోసుకున్నాడు. మేడిపల్లి సతీష్ అనే యువకుడు కరీమాబాద్లోని ఓ బార్లో పనిచేస్తున్నాడు. అయితే బార్ యజమాని.. తన వద్ద పనిచేసే సిబ్బందిని మేడారం జాతరకు తీసుకెళ్లాడు. అక్కడ సిబ్బందిని యజమాని మందలించాడు. దాంతో మనస్థాపానికి గురైన సతీష్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్రగాయాలపాలైన సతీష్ను.. తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. సతీష్ శరీరం 80 శాతం కాలిపోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సతీష్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. Read Also: పుట్టగానే అమ్మేసిన తండ్రి.. 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు Source link
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. January 27, 2024 / 03:26 AM IST మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారుల్లో కలవరం స్థానికులు విషప్రయోగాలకు దిగడంపై ఆందోళన ఉమ్మడి కార్యాచరణతో అడ్డుకోవాలని నిర్ణయం హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, గత రెండున్నర నెలల్లో మహారాష్ట్ర, తెలంగాణలోనే 13 పులులు మృత్యువాత పడటంతో రెండు రాష్ర్టాల అటవీశాఖ అధికారులు ఆందోళన చెందతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లో పులుల…
Gangs organising prostitution rackets rake in the moolah Updated On – 27 January 2024, 12:06 AM Gangs organising prostitution rackets rake in the moolah Hyderabad: With the police in the tri-commissionerates of Hyderabad, Cyberabad and Rachakonda focused on identifying and arresting the gangs involved in drug trafficking, the PITA organisers in the city are having a field day. In police parlance, PITA organisers are gangs involved in organising prostitution. These outfits run like well-oiled organisations and all of their ventures are fully planned, just like drug trafficking gangs/cartels. “It is because of huge profits in the…
హైదరాబాద్ కుర్రాడు తన్మయ్ అగర్వాల్ రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2023-24సీజన్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జట్టు అరుణాచల్ ప్రదేశ్తో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తన్మయ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. 160 బంతుల్లో 323 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా త్రిబుల్ సెంచరీ చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కు అందుకుని ఈ మేరకు అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును తన్మయ్ అగర్వాల్ బద్దలు కొట్టాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో బోర్డర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కో.. ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 రన్స్ సాధించాడు. కాగా.. తన్మయ్ మాత్రం కేవలం 147 బంతుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం. ఇంకా చెప్పాలంటే అతడి ఇన్నింగ్స్లో…
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించకుండా కాలయాపన చేయడానికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. January 27, 2024 / 02:25 AM IST నియోజకవర్గానికి మంజూరైన దాదాపు రూ. 250కోట్లు నిలుపుదలపై ఆగ్రహం ఎంపీ, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి శివ్వంపేట, జనవరి 26: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించకుండా కాలయాపన చేయడానికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కొత్తపేటలో సర్పం చ్ సాన్వి రమాకాంత్రెడ్డి, వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డిల ఆధ్వర్యంలో రూ. 75లక్షలతో వివిధ అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేయడం అసాధ్యమని, ఆలోపే ఎంపీ…
The challenge for I.N.D.I.A lies in finding common ground to build a cohesive narrative Published Date – 26 January 2024, 11:55 PM At a time when political Hindutva has been sufficiently weaponised to garner electoral dividends, the task of its ideological rivals has become much more challenging. But the opposition alliance looks quite unprepared to rise up to the challenge. With both the Trinamool Congress and the Aam Aadmi Party declaring that they would go solo in the coming Lok Sabha elections, questions are bound to be raised over the ability of the Indian National Developmental…
దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న మాక్రాన్.. దేశ సైనిక బలంతో పాటు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. Read Also: ఆల్టైమ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన హైదరాబాద్ కుర్రాడు అయితే 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 132 మందికి భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో ఫ్రాన్స్కు చెందిన నలుగురు ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం. షార్లెట్ చోపిన్, కిరణ్ వ్యాస్, పియర్ సాల్విన్ ఫిలిజోట్, ఫ్రెడ్ నెగ్రీట్ లు పద్మ అవార్డులు అందుకున్నారు. షార్లెట్ చోపిన్ యోగా మరియు ఆయుర్వేద రంగంలో చేసిన కృషికి గాను ఆమెను ఈ అవార్డుతో సత్కరించారు. అదేవిధంగా సాహిత్యం, విద్యా రంగంలో చేసిన కృషికి గాను పియర్ సిల్వైన్ ఫిలియోజాట్ పద్మ అవార్డుకు ఎంపికయ్యారు. కిరణ్…
ఒకోళ్లను జూశి ఇంకోళ్లు పోటీలు వడ్డట్టు రకరకాల ఐటమ్లతోని శుభకార్యాలను ఐటెం సాంగ్స్ ఈవెంట్స్ లెక్క జేసి పారేస్తున్నరు. వెయ్యి అవద్దాలు ఆడి సంబంధాలు ఎట్ల కాయం జేసుకుంటున్నరో ఆ లెక్కనే వంద అప్పులైనా జేసి పెండ్లి, వలీమాలు మా ఘనంగా జేసుకుంటున్నరు. January 27, 2024 / 01:25 AM IST చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, హరా చికెన్, చీజ్, లాల్ చికెన్, లెగ్ పీసెస్, శీక్ చికెన్, ఫిష్ ఫ్రై, పాయా, రుమాలీ రోటీ, మటన్ కా కుర్మా, పరోటా, హరీస్, దహీ, మిర్చీ కుర్మా, క్యారట్ హల్వా, షాహీకే టుక్డే, ఖుర్బానీ కా మీఠా, ఫ్రూట్ కా మీఠా, కద్దూకి ఖీర్, పాన్, కూల్ డ్రింక్, ఐస్ క్రీం. అబ్బబ్బా ఒకటా, రెండా.. ఇప్పుడు లేటెస్ట్ షాదీ, వలీమాలల్ల కనిపిస్తున్న ఐటమ్స్? సూశినోనికే ‘అబ్బా..’ అనిపించేటంతటి ఐటమ్స్! అన్నీ ఐటమ్స్ నూనెల ఇట్ల డైవ్ గొడ్తుంటయి.…