Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందికి హైదరాబాద్లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు. January 26, 2024 / 06:05 PM IST Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందికి హైదరాబాద్లో మెట్రోరైలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెటో రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపారని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని కలుపుతూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం…
Author: Telanganapress
HMRL Managing Director, NVS Reddy addressed challenges in the Public-Private-Partnership (PPP) mode during the Confederation of Indian Industry’s Infrastructure and Real Estate Summit. Published Date – 26 January 2024, 05:20 PM Hyderabad: Hyderabad Metro Rail Limited (HMRL) Managing Director, NVS Reddy addressed challenges in the Public-Private-Partnership (PPP) mode during the Confederation of Indian Industry’s Infrastructure and Real Estate Summit. He highlighted the need for government officials overseeing PPP projects to have a fixed term of office. Reddy emphasized difficulties faced by private firms in comparison to government-handled projects, citing issues during the chopping of 600 trees…
హత్య కేసులో బెయిల్పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి వెళ్లిన కానిస్టేబుల్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని తన అత్తను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. కోర్టు వాయిదాలకు హాజరు కావటం లేదు. దాంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేయగా.. వారెంటును అప్పగించేందుకు కానిస్టేబుల్ మహేష్ గుండారం గ్రామానికి వెళ్లాడు. కానీ, ఆ నిందితుడు అప్పటికే తన ఇంటిని వేరే వారికి అమ్మేసి పరారయ్యాడు. కాగా, ఆ ఇంటిని మహారాష్ట్రకు చెందిన కుటుంబం కొనుగోలు చేసింది. కానిస్టేబుల్ వెళ్లే సమయానికి ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక మాత్రమే ఉంది. అదే అదునుగా భావించిన అతను ఆ బాలికను మాయమాటలతో లోబర్చు కునే…
Boeing | బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల తయారీ విస్తరణపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్ఏఏ) నిర్ణయం తీసుకున్నది. January 26, 2024 / 05:13 PM IST Boeing | అమెరికాలో ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ (Boeing)కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) గట్టి షాక్ ఇచ్చింది. ‘బోయింగ్ 737 మ్యాక్స్ (Boeing 737 Max)’ విమానాల తయారీ విస్తరణపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. సదరు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎఫ్ఏఏ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ నెల ప్రారంభంలో అలష్కా ఎయిర్ లైన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానం టైర్ గగనతలంతోనే పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానాన్ని పూర్తి స్థాయి తనిఖీలు చేసిన తర్వాతే సర్వీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బోయింగ్ 737 మ్యాక్స్…
The victim, identified as Chenna Shyamala (55), was attacked by a burglar at her residence. Published Date – 26 January 2024, 04:15 PM Siddipet: A woman in Kolguru village tragically lost her life following a robbery bid in the early hours of Friday. The victim, identified as Chenna Shyamala (55), was attacked by a burglar at her residence. Police reports indicate that the incident occurred around 5:30 am when Shyamala exited her bedroom to use the washroom. Her husband, Srinivas, remained asleep in the bedroom, which the thief had locked from the outside. The assailant confronted…
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్కు శుభాకాంక్షలు తెలిపాయి. ఈ క్రమంలోనే రష్యా సైతం భారత్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇండియా పాటకు స్టెప్పులేస్తూ.. ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’చిత్రంలోని పాటకు రష్యా ఎంబసీ ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత స్నేహితులకు ఈ అమృత్ కాల్ మరింత ప్రకాశవంతంగా ఉండాలి. రష్యా-భారతీయ దోస్తీ కలకాలం వర్ధిల్లాలి’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Happy Republic Day, #India! From Russia with love #RepublicDay2024 #RussiaIndia #дружбаदोस्ती pic.twitter.com/tmsW6iHOXE — Russia in India…
West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో నవ శకం మొదలైంది. ఇకపై మహిళా క్రికెటర్ల(Women Cricketers) కు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ముట్టనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ వెస్టిండీస్, వెస్టిండీస్ ప్లేయర్స్… January 26, 2024 / 04:14 PM IST West Indies Cricket : వెస్టిండీస్ క్రికెట్లో నవ శకం మొదలైంది. ఇకపై మహిళా క్రికెటర్ల(Women Cricketers) కు కూడా పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజు ముట్టనుంది. ఈ మేరకు శుక్రవారం క్రికెట్ వెస్టిండీస్, వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(WIPA) చారిత్రాత్మక ఒప్పందానికి వచ్చాయి. రాబోయే నాలుగేండ్లలో ఇరువురికి సమానంగా డబ్బులు చెల్లించేందుకు వెస్టిండీస్ బోర్డు సిద్ధమైంది. 2023 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకూ ఈ ఒప్పందం అమలులో ఉండనుంది. ‘ఒప్పందం ప్రకారం జాతీయ, అంతర్జాతీ మ్యాచ్లు ఆడే పురుష, మహిళా క్రికెటర్లకు ఇకపై సమానంగా మ్యాచ్…
The DCA authorities seized 111 varieties of medicines habit-forming drugs like Alprazolam, Clonazepam, Chlordiazepoxide, Tramadol which are also found stocked for sale at the unlicensed premises. Updated On – 26 January 2024, 03:18 PM Hyderabad: The drug inspectors from TS Drug Control Administration (TSDCA) raided a medical shop at IS Sadan, Santosh Nagar, which was being operated illegally without a drug license and seized huge stocks of medicines worth Rs. 3.2 lakh. Mohammed Iltefath Ahmed is running the medical shop illegally at IS Sadan, Santosh Nagar and selling drugs unlawfully without a drug licence. The DCA…
బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాసాబ్ ట్యాంక్లోని ఖాజా మాన్షన్లో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది. పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బీసీల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది. ఏప్రిల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశం ఎటు వైపు వెళ్తుందన్న దానిపై చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే…
Emmanuel Macron | భారత్కు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) కృతజ్ఞతలు తెలిపారు. January 26, 2024 / 03:13 PM IST Emmanuel Macron | భారత రిపబ్లిక్ డే వేడుకలు శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ (Kartavya Path)లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలు అంబరాన్నంటాయి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీతో కలిసి మాక్రాన్ వీక్షించారు. ఈ గణతంత్ర దినోత్సవ పరేడ్లో ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంది. మొత్తం 90 మంది సభ్యులతో కూడి ఫ్రెంచ్ దళం ప్రదర్శన ఇచ్చింది. ఆ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు…