రూ.480 కోట్ల షేర్లను ఇచ్చిన అజీం ప్రేమ్జీ న్యూఢిల్లీ, జనవరి 25: కుమారులపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు విప్రో అధినేత అజీం ప్రేమ్జీ. ఇద్దరు కుమారులైన రిషద్, తారిఖ్ ప్రేమ్జీలకు విప్రోలో తనకున్న షేర్లలో 1.02 కోట్ల షేర్లను బహుమతిగా అందించారు. ప్రస్తుత షేరు ధర రూ.472.9 ప్రకారం వీటి విలువ రూ.483 కోట్లు. ప్రస్తుతం విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా రిషద్ ప్రేమ్జీ వ్యవహరిస్తున్నారు. 0.20 శాతానికి సమానమైన 1,02,30,180 ఈక్విటీ షేర్లను తన కుమారులైన రిషద్ అజీం ప్రేమ్జీ, తారిఖ్ అజీం ప్రేమ్జీలకు బహుమతిగా అందచేస్తున్నట్లు అజీం ప్రేమ్జీ ఒక ప్రకటనలో వెల్లడించారు. Source link
Author: Telanganapress
Rama Rao asked how would the Congress, which was failing to take its allies along with it, convince the people of the country. Updated On – 26 January 2024, 12:02 AM File photo Hyderabad: Cracks have opened up in the INDIA alliance because of the Congress, which is known for its deceptive tendencies, BRS working president KT Rama Rao said. Pointing out that parties such as Trinamool Congress and Aam Admi Party have preferred to go it alone, Rama Rao asked how would the Congress, which was failing to take its allies along with it, convince…
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. రేపటిలోగా ఆమె భౌతికకాయం చెన్నైకు చేరుకుంటుందని, చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇళయారాజా కూతురు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 2000 సంవత్సరంలో భారతి అనే సినిమాలో పాడిన మాయిల్ పోలా పొన్ను ఒన్ను పాటకు ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. Also Read.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు! The post ఇళయరాజా ఇంట్లో విషాదం.. క్యాన్సర్తో కూతురు మృతి appeared first on tnewstelugu.com. Source link
Flipkart Layoffs | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ పయనిస్తోంది. సుమారు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసుకున్నదని ఆ కంపెనీ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. January 25, 2024 / 11:54 PM IST Flipkart Layoffs | పేటీఎం.. స్విగ్గీ తదితర సంస్థల బాటలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ‘ఫ్లిప్కార్ట్’ పయనిస్తోంది. సుమారు వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా తొలగింపు ప్రక్రియ చేపట్టినట్లు ఫ్లిప్ కార్ట్ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దిన పత్రిక తెలిపింది. ఇప్పుడు కంపెనీలో సుమారు 22 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారిలో ఐదు శాతం మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఖర్చు ఆదా చర్యల్లో భాగంగా ప్రతి ఏటా ఉద్యోగులను తొలగిస్తున్నది.…
Governor Tamilisai Soundararajan approved nomination of Telangana Jana Samithi president professor Kodandaram and Siasat Editor Amer Ali Khan as Member of Legislative Councils under Governor’s quota Published Date – 25 January 2024, 10:59 PM File Photo Hyderabad: Governor Tamilisai Soundararajan on Thursday approved nomination of Telangana Jana Samithi (TJS) president professor Kodandaram and Siasat Editor Amer Ali Khan as Member of Legislative Councils under Governor’s quota. The Congress had recommended the nominations of these two members after coming to power. The TJS had extended its support to the Congress during the Assembly elections and had withdrawn…
జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ విషయాన్ని కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ప్రిసైడింగ్) మహేశ్వర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. Also Read.. అసెంబ్లీలో ఫూలే విగ్రహం.. ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం 30 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ మెంబర్ హాజరు కావాల్సి ఉన్నా.. కేవలం 20వ, వార్డు సభ్యురాలు పొనగంటి విజయలక్ష్మి మాత్రమే హాజరైనట్లు పేర్కొన్నారు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయిందన్నారు. గత 20 రోజులుగా జమ్మికుంట ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తీవ్ర చర్చకు తెరలేపింది. Source link
Zomato | ఇక నుంచి జోమాటో యూజర్లు యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు జోమాటోకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. January 25, 2024 / 10:29 PM IST Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జోమాటో (Zomato)’ అనుబంధ సంస్థ ‘జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Zomato Payments Private Limited – ZPPL) కు ‘ఆన్లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ (Onlile Payments Aggregator)’గా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదించింది. ఈ విషయమై తమకు ఈ నెల 24న ఆర్బీఐ ఆథరైజేషన్ సర్టిఫికెట్ జారీ చేసిందని జోమాటో (Zomato) తెలిపింది. ఈ మేరకు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. దీంతో యూజర్లు ‘జోమాటో’ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ డిస్కవరీ సేవల నుంచి డిజిటల్ పేమెంట్స్ సేవల్లోకి జోమాటో విస్తరించనున్నది. టాటా పే (Tata Pay), రాజోర్ పే…
Zomato | ఇక నుంచి జోమాటో యూజర్లు యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు జోమాటోకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. January 25, 2024 / 10:29 PM IST Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జోమాటో (Zomato)’ అనుబంధ సంస్థ ‘జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Zomato Payments Private Limited – ZPPL) కు ‘ఆన్లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ (Onlile Payments Aggregator)’గా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదించింది. ఈ విషయమై తమకు ఈ నెల 24న ఆర్బీఐ ఆథరైజేషన్ సర్టిఫికెట్ జారీ చేసిందని జోమాటో (Zomato) తెలిపింది. ఈ మేరకు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. దీంతో యూజర్లు ‘జోమాటో’ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ డిస్కవరీ సేవల నుంచి డిజిటల్ పేమెంట్స్ సేవల్లోకి జోమాటో విస్తరించనున్నది. టాటా పే (Tata Pay), రాజోర్ పే…
Zomato | ఇక నుంచి జోమాటో యూజర్లు యాప్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకు జోమాటోకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. January 25, 2024 / 10:29 PM IST Zomato | ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జోమాటో (Zomato)’ అనుబంధ సంస్థ ‘జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Zomato Payments Private Limited – ZPPL) కు ‘ఆన్లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ (Onlile Payments Aggregator)’గా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆమోదించింది. ఈ విషయమై తమకు ఈ నెల 24న ఆర్బీఐ ఆథరైజేషన్ సర్టిఫికెట్ జారీ చేసిందని జోమాటో (Zomato) తెలిపింది. ఈ మేరకు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. దీంతో యూజర్లు ‘జోమాటో’ యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయొచ్చు. ఇప్పటి వరకు ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ డిస్కవరీ సేవల నుంచి డిజిటల్ పేమెంట్స్ సేవల్లోకి జోమాటో విస్తరించనున్నది. టాటా పే (Tata Pay), రాజోర్ పే…
He was given the award for peaceful conduct of polls in Kothagudem district, a Maoist affected district. Published Date – 25 January 2024, 09:57 PM Former Kothagudem SP Dr. Vineeth G received Best Performance Award for conducting Telangana Assembly elections-2023 without any untoward incident. Kothagudem: Former Kothagudem SP, Dr.Vineeth G was presented the Best Performance Award for conducting Telangana Assembly elections-2023 without any untoward incident in the district. Dr. Vineeth, now serving as DCP Madhapur, received the Uttam Pratibha Award on the occasion of National Voters’ Day from the hands of Governor Dr. Tamilisai Soundararajan in…