Nitsh kumar : విపక్ష ఇండియా కూటమికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా బ్లాక్ నుంచి వైదొలగనున్నారనే ప్రచారం సాగుతోంది. January 25, 2024 / 06:51 PM IST Nitsh kumar : విపక్ష ఇండియా కూటమికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా బ్లాక్ నుంచి వైదొలగనున్నారనే ప్రచారం సాగుతోంది. చివరిక్షణంలో యూటర్న్ తీసుకున నితీష్ రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టనున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేయడంతో తాజాగా నితీష్ కుమార్ సైతం విపక్ష కూటమి నుంచి వైదొలగనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. పట్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమైన…
Author: Telanganapress
Sri Satyanarayana Swamy Devasthanam of Gudem in Dandepalli mandal registered an influx of devotees in view of auspicious Pushya month on Thursday. Published Date – 25 January 2024, 05:50 PM File photo Mancherial: The ancient Sri Satyanarayana Swamy Devasthanam of Gudem in Dandepalli mandal registered an influx of devotees in view of auspicious Pushya month on Thursday. Executive Officer of the shrine Srinivas, in a statement, said that about 10,000 devotees belonging not to only several parts of the district, but neighboring Jagtial, Peddapalli and Nirmal districts thronged the temple and offered special prayers. The devotees…
కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వే కారణమంటూ భార్యను భర్త తిట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి తండాలో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన జర్పుల ప్రవీణ్కి స్వరూపతో 24 సంవత్సరాల క్రితం వివాహామైంది. ప్రవీణ్ పెండ్లి అయినప్పటి నుండి స్వరూపను ఇష్టానుసారంగా కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక గతంలోనే స్వరూప రెండుసార్లు చావడానికి ప్రయత్నం చేసింది. పలుమార్లు పెద్దమనుషులు పంచాయతీలు చేసి భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేస్తూ వచ్చారు. Read Also: హనీమూన్కు గోవా అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. విడాకులకు కోర్టుకెక్కిన భార్య తాజాగా ఈ దంపతుల కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలోనూ స్వరూపను ప్రవీణ్ నువ్వే కారణమంటూ కొట్టాడు. బుధవారం సాయంత్రం మధ్యం మత్తులో ఇంటికి వచ్చి స్వరూపను తీవ్రంగా కొట్టి, ఏదైనా…
ICC U19 World Cup 2024: ఐర్లాండ్ అండర్ – 19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో యువభారత జట్టులోని వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్తో పాటు కెప్టెన్ ఉదయ్ సహరన్ రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. January 25, 2024 / 05:48 PM IST ICC U19 World Cup 2024: దక్షిణాఫ్రికా వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న అండర్ – 19 వరల్డ్ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. యువభారత జట్టులోని వన్ డౌన్ బ్యాటర్ ముషీర్ ఖాన్ (106 బంతుల్లో 118, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు కెప్టెన్ ఉదయ్ సహరన్ (84 బంతుల్లో 75, 5 ఫోర్లు) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట…
The GIC, constituted under section 64C of the Insurance Act, 1938 since 2001 by the IRDAI, will be working with insurance providers to make the initiative a success. Published Date – 25 January 2024, 04:55 PM File Photo Hyderabad: In good news to patients who are covered under health insurance but often have to go for reimbursement because the hospital of their choice has no tie-up with the insurance provider, the General Insurance Council (GIC), an insurance body established by Insurance Regulatory and Development Authority of India (IRDAI), will soon launch ‘Cashless Everywhere’ initiative. The GIC,…
న్యూఢిల్లీ: ‘కవచ్’ వ్యవస్థ వేగంగా ప్రయాణించే రైళ్లలోనూ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు ఉత్తర మధ్య రైల్వే ప్రకటించింది. హరియాణాలోని పల్వాల్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని మథుర స్టేషన్ల మధ్య నడిచే సెమీ-హైస్పీడ్ రైలులో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. గంటకు 160 కి.మీ. వేగంలోనూ ఇది సమర్థంగా పనిచేసిందని పేర్కొంది. Also Read.. రెచ్చిపోయిన లవర్స్.. కారులో నగ్నంగా రొమాన్స్ ‘‘రెడ్ సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు వేయొద్దని లోకో పైలట్కు సూచించాం. 160 కి.మీ. వేగంతో వస్తున్నా.. సిగ్నల్ పడగానే 30 మీటర్ల ముందే కవచ్ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసి రైలును ఆపింది. త్వరలో ప్రయాణికులతో కూడిన రైలులో ఈ వ్యవస్థను పరీక్షిస్తాం.’’ అని ఉత్తర మధ్య రైల్వే జీఎం ప్రశస్తి తెలిపారు. Also Read.. ఫార్మసిటీ, ఎయిర్ పోర్టు మెట్రో రద్దులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కవచ్ వ్యవస్థను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్…
Cyber crime | సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు( Bank accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్(arrested) చేశారు. January 25, 2024 / 04:39 PM IST హైదరాబాద్ : సైబర్ నేరగాళ్ల(Cyber criminals)కు బ్యాంకు ఖాతాలు( Bank accounts) సమకూరుస్తున్న ఇద్దరు నిందితులను సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్ట్(arrested) చేశారు. సైబర్ నేరగాళ్లు గూగుల్ మ్యాప్నకు రేటింగ్ పేరుతో టాస్క్లు ఇచ్చి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ముందు లాభాలు చూపి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాక ముఖం చాటేస్తారు. బాధితుల నుంచి కాజేసిన సొమ్మును పలు బ్యాంకు ఖాతాలకు మళ్లిస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్లకు ఆ బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న బేగంపేటకు చెందిన నిందితుడు వెంకటేష్, మల్కాజిగిరికి చెందిన విజయ్ని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రూ.3 కోట్ల మేర నిందితులు సొమ్మును కాజేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు…
In an extremely upsetting and an unsettling incident, a 5-year old boy suffering from blood cancer died, as he was repeatedly dipped in the Ganga for nearly 15 minutes in Haridwar. Updated On – 25 January 2024, 03:53 PM Screengrab of the woman sitting next to the boy’s body and laughing. Haridwar: The societal evil of superstitions haunts us to this day, despite science, technology and awareness reaching great heights. In an extremely upsetting and an unsettling incident, a 5-year old boy suffering from blood cancer died, as he was repeatedly dipped in the Ganga for nearly…
కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఇవాళ(గురువారం) జరిగిన కార్యక్రమంలో సీజేఐ డివై. చంద్రచూడ్ జస్టిస్ వరాలేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీజేఐ సహా 34 మంది న్యాయమూర్తుల ఫుల్ బెంచ్ కొలువుతీరింది. జస్టిస్ బి.ఆర్.గవై, జస్టిస్ సిటి.రవికుమార్ల తర్వాత జస్టిస్ వరాలే షెడ్యూల్డ్ కమ్యూనిటీకి చెందిన మూడవ సిట్టింగ్ జడ్జి కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నిన్న(బుధవారం) కేంద్రం ఆమోదించింది. జస్టిస్ వరాలే పేరును ఈనెల ప్రారంభంలో కొలీజియం సిఫారసు చేసింది. ఆయన అత్యంత సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులలో ఒకరు, షెడ్యూల్డ్ కులానికి చెందిన ఏకైక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 8న ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల చేస్తాం Source link
Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. January 25, 2024 / 03:43 PM IST Eagle | టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి ఈగల్ (Eagle). కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని 2024 ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు మేకర్స్.…