ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ తన ఇద్దరు కొడుకులకు దాదాపు రూ.500 కోట్ల విలువైన షేర్లను గిఫ్ట్గా ఇచ్చేశారు. గత వారం వరకూ 22.58 కోట్ల షేర్లు కలిగి ఉన్న అజీం ప్రేమ్జీ.. తన ఇద్దరు కొడుకులు రిషాద్ ప్రేమ్జీ, తారిఖ్ ప్రేమ్జీలకు ఒక్కొక్కరికి 51,15,090 షేర్లు బహుమతిగా ఇచ్చేశారు. వీరిలో రిషాద్ ప్రేమ్జీ.. విప్రో చైర్ పర్సన్గా పని చేస్తుండగా.. తారిఖ్ ప్రేమ్జీ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారు. Read Also: 2024 ఎన్నికల ట్యాగ్లైన్ లోగోను విడుదల చేసిన ఈసీ ఈ నెల 20న రిషాద్, తారిఖ్లకు అజీం ప్రేమ్ జీ షేర్లు కేటాయించారు. విప్రో షేర్ విలువ రూ.484.90 కాగా, మొత్తం 1,02,30,180 కోట్ల షేర్ల విలువ రూ.496 కోట్లు అని తెలుస్తున్నది. విప్రోలో అజీం ప్రేమ్జీ కుటుంబానికి 4.43 శాతం వాటా ఉంది. అందులో అజీం ప్రేమ్జీకి 4.12, ఆయన…
Author: Telanganapress
జిల్లా లైబ్రరీ పర్సన్ ఇన్చార్జి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 25: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు, పాఠకులకు, విద్యార్థులకు ఉపయోగంగా ఉండేలా అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలపై నూతన కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం ఆయన సమీక్షించారు. కమిటీ సభ్యులు ఏడు అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ నిర్వహణ వ్యయానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను రూపొందించి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల ఆమోదాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ మయాంక్ సింగ్, డీపీవో హరికిషన్, మంజువాణి, ఏఎంవో రవికుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. Source link
She emphasised the need to uphold the Constitutional principles of liberty, equality and fraternity, and strive for the progress of the nation. Published Date – 25 January 2024, 11:57 PM File photo Hyderabad: Governor Tamilisai Soundararajan extended her greetings to the people of Telangana on the eve of the 75th Republic Day celebrations to be held on Friday. She emphasised the need to uphold the Constitutional principles of liberty, equality and fraternity, and strive for the progress of the nation. Reminding that Telangana State was formed in alignment with the desires of four crore people, the…
హైదరాబాద్: మన దేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతీరావు ఫూలే కృషి సదా స్మరణీయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమానత్వ స్ఫూర్తిని చట్టసభల స్మృతిపథంలో నిలిపే సదుద్దేశంతో తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతీరావు ఫూలే విగ్రహ ఏర్పాటు జరగాలన్నది భారత జాగృతి డిమాండ్ అని పేర్కొన్నారు. ఇది వివిధ సామాజిక సంస్థల, బీసీ సంఘాల చిరకాల కోరిక కూడా అని తెలిపారు. Also Read.. రూ. 400 కోట్ల అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్కు జ్యుడీషియల్ రిమాండ్ తమ డిమాండ్ కు సంఘీభావం ప్రకటిస్తున్న సంస్థలు, సంఘాలు, పార్టీల ప్రతినిధులతో ఈ నెల 26న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తమ డిమాండ్ కు మద్దతుగా నిలిచే ప్రతిఒక్కరూ హాజరుకావాలని కవిత కోరారు. మధ్యాహ్నం 1 నుండి మాసాబ్ ట్యాంక్ లోపి ఖాజా మాన్షన్ లో సమావేశం ఉంటుందన్నారు. Source link
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్గా పిలిచేవారు. January 26, 2024 / 03:00 AM IST పేరు మారుస్తూ ఉన్నతవిద్యామండలి ఉత్తర్వులు ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జరిగే 8 ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల మే 6న ఈసెట్.. 9నుంచి ఈఏపీసెట్, 23న ఎడ్సెట్ జూన్ 3న లాసెట్.. 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహణ హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2024,25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్గా…
Legendary actress Vyjanthimala, former Vice President M Venkaiah Naidu and Telugu superstar K Chiranjeevi were among the recipients of the Padma Vibhushan award for 2024 Updated On – 26 January 2024, 12:33 AM Former Vice President M Venkiah Naidu and Telugu superstar K Chiranjeevi. New Delhi: Legendary actress Vyjanthimala, former Vice President M Venkaiah Naidu and Telugu superstar K Chiranjeevi were among the recipients of the Padma Vibhushan award for 2024. Sulabh Foundation founder-chairman Bindeshwar Pathak (posthumous) and artiste Padma Subrahmanyam were the other two recipients. Supreme Court’s first woman judge M Fathima Beevi (posthumous), actor…
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ సమీపంలో గురువారం రాత్రి కారులో మంటలు చెలరేగాయి. రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును నిలిపివేశాడు. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే బయటకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది. కారులోని విలువైన వస్తువులను సైతం బయటకు తీసుకువచ్చారు. మెయిన్రోడ్డులో ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గురైన స్విఫ్ట్ డిజైర్ కారు సెక్రటేరియట్లోని ఉద్యోగిదిగా సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులున్నట్లు సమాచారం. Read also: ఇద్దరు కొడుకులకు చెరో రూ. 500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి Source link
రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద లబ్ధిదారులు, దళితులు గురువారం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. January 26, 2024 / 01:58 AM IST ములుగులో లబ్ధిదారుల నిరసన దీక్ష బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి మద్దతు ములుగురూరల్, జనవరి 25: రెండో విడత దళితబంధు నిధులు విడుదల చేయాలని ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద లబ్ధిదారులు, దళితులు గురువారం ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కోగిల మహేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. దళితులకు…
Dasari Kondappa, a third-generation Burra Veena player from Damaragidda of Narayanpet, and Gaddam Samaiah, a Chindu Yakshaganam theatre artiste from Jangaon have been selected for the Padma Shri awards. Updated On – 26 January 2024, 12:32 AM New Delhi: This combo image shows the 34 unsung heroes who have been awarded Padma Shri according to a list released by the central government on the eve of 75th Republic Day, in New Delhi. New Delhi: India’s first woman elephant mahout Parbati Baruah famous as ‘Hasti Kanya’, tribal environmentalist Chami Murmu, social worker Sangthankima who runs Mizoram’s largest…
హైదరాబాద్: నయవంచనకు నిలువెత్తు రూపం.. కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీని, బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, ఇండియా కూటమికి అంతకన్నా లేదని, మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనం అని ట్విట్టర్(ఎక్స్) వేదికగా పేర్కొన్నారు. Also Read.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు! ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు వచ్చాయని, కాంగ్రెస్ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయని తెలిపారు. మిత్రపక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్, దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికలతో కాంగ్రెస్ కథ ముగుస్తుందన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో.. ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకమని పేర్కొన్నారు. Also Read.. ఇద్దరు కొడుకులకు చెరో రూ. 500 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి దేశప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే ఉందన్న కేటీఆర్.. తెలంగాణలో కేసీఆర్ అయినా.. బెంగాల్లో మమతా…