They have also nabbed the drug peddlers Mularam (28) and Jag Jeevan (23), natives of Rajasthan. Published Date – 25 January 2024, 02:50 PM Sangareddy: Excise officials of Medak district have seized 210 grams of banned Poppy Straw, which will be used in making cocaine, from two drug peddlers. They have also nabbed the drug peddlers Mularam (28) and Jag Jeevan (23), natives of Rajasthan. They were caught selling Poppy Straw in small packs at Ram Dev Raika Dhaba at Nandi Kandi in Sadaivapet Mandal on Thursday. A case has been registered. Source link
Author: Telanganapress
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC ) చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం వరకు ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్గా కొనసాగారు. ఆయన హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. చైర్మన్తో పాటు సభ్యులందరూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త చైర్మన్ను నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సభ్యుల నియామకం కూడా తర్వలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. 962 డిసెంబర్ 3న జన్మించిన మహేందర్రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మహేందర్ రెడ్డి ఐపీఎస్గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మహేందర్ రెడ్డి. 2022, డిసెంబర్ 31వ తేదీన మహేందర్…
IND vs ENG : తొలి టెస్టులో లంచ్ తర్వాత తడబడిన ఇంగ్లండ్(England) జట్టు టీ సమయానికి 215 స్కోర్ చేసింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో.. ఒకదశలో రెండొందల లోపే… January 25, 2024 / 02:25 PM IST IND vs ENG : తొలి టెస్టులో లంచ్ తర్వాత తడబడిన ఇంగ్లండ్(England) జట్టు టీ సమయానికి 215 స్కోర్ చేసింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో.. ఒకదశలో రెండొందల లోపే ఆలౌట్ అవుతుందునుకున్న జట్టును బెన్ స్టోక్స్(9) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మార్క్ వుడ్(7 నాటౌట్), టామ్ హర్ట్లే(23)తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దాంతో, టీ టైమ్కి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు కొట్టింది. Axar and Jadeja have done…
Pictures from the party, featuring Vicky posing with his former housemates, were shared by actress Purva Rana Published Date – 25 January 2024, 01:50 PM Mumbai: A day after his eviction from ‘Bigg Boss 17’, Vicky Jain was seen partying with the former contestants Sana Raees Khan, Ayesha Khan and Isha Malviya. Actress Purva Rana shared pictures from the party, where Vicky can be seen posing with his former housemates. “Bigg Boss slayer in town Vicky Jain. Waiting for our winner Ankita Lokhande. You two are special and loved. Lovely meeting you guys,” Purva captioned the…
రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు కేంద్ర హోం శాఖ వివిధ పోలీసులు పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ పతకాలు అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 753 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది. వీరిలో తెలంగాణ నుంచి 20 మందికి పతకాలు దక్కాయి. అందులో రాష్ట్రానికి 6 గ్యాలెంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు ఉన్నాయి. సీనియర్ పోలీసు అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్ , అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి. అంతేకాదు రాష్ట్రానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక ఏఆర్ ఎస్సై, 12 మంది అధికారులు విశిష్ట…
Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్ శెట్టర్ (Jagadish Shettar) తాజాగా కమలం గూటికే చేరారు. January 25, 2024 / 01:37 PM IST Jagadish Shettar | కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (BJP)ని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్ శెట్టర్ (Jagadish Shettar) తాజాగా కమలం గూటికే చేరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఇతర పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. #WATCH | Former Karnataka CM Jagadish Shettar…
The aunt of the boy dipped him in front of his parents. The child was screaming at first, but later the loud cries stopped. Updated On – 25 January 2024, 12:50 PM Haridwar: A seven-year-old boy, suffering from blood cancer, was allegedly dipped in the Ganga river in Haridwar until he suffocated to death, police said on Wednesday. Police said that the boy’s parents, who had brought him to the banks of Har-Ki-Pauri, were hoping for a “miracle cure” after the doctors said that the child would never win the battle against cancer. “The superstitious parents…
పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. రైతు సంఘాలతోపాటు వ్యాపారులు, రవాణా సంస్థలను కూడా మద్దతు కోరినట్టు తెలిపారు. ఈ సమ్మెలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సహా పలు రైతు సంఘాలు పాల్గొంటాయని రాకేశ్ టికాయత్ తెలిపారు. ఆ రోజున రైతులు తమ పొలాలకు వెళ్లరని తెలిపారు. దేశానికి ఇది పెద్ద సందేశం కావాలన్నారు. బంద్ రోజున వ్యాపారులు కొనుగోళ్లు జరపవద్దని,షాపులు మూసివేయాలని కోరారు టికాయత్. కనీస మద్దతు ధర లేకపోవడం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకం వంటివి దేశానికి సమస్యగా మారాయన్నారు. తమ సమ్మెలో ఇతర సంఘాలు కూడా పాల్గొనాలని రాకేశ్ టికాయత్ కోరారు. అప్పుడు అది ఒక్క రైతు సమ్మె మాత్రమే కాదన్నారు. ఇది కూడా చదవండి:అదనపు డీజీపీలు సౌమ్యా మిశ్రా,…
పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు. January 25, 2024 / 12:39 PM IST హైదరాబాద్: పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్లో ఉండాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం బతకాలంటే అందరూ ఓటు వేయాలని యువతకు సూచించారు. అభ్యర్థులను పూర్తిగా విశ్లేషించి ఓటు వేయాలన్నారు. మంచి అభ్యర్థిని ఓటర్…
In the first half, the United States seized the initiative, and Jacqueline Sumfest gave them the lead with a reverse shot finding the bottom corner of the Indian goal Published Date – 25 January 2024, 11:40 AM Muscat: India secured an astounding 7-3 comeback victory over the United States in their second game of the FIH Hockey5s Women’s World Cup in Pool C. The goalscorers for India were Mahima Choudhary (17’), Mariana Kujur (20’, 22’), Deepika Soreng (23’, 25’), Mumtaz Khan (27’), and Ajmina Kujur (29’). Meanwhile, Jacqueline Sumfest (4’, 18’) and Captain Linnea Gonzales (14’)…