అయోధ్యలో నిర్మితమైన భవ్యరామమందిరానికి దేశం నలుమూలాల నుంచి తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత సామాన్య భక్తులకు దర్శనం కలిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచి రామ భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. రామయ్యను దర్శించుకోవడమే కాదు భారీగా విరాళాలు కూడా అందిస్తున్నారు. దీంతో తొలిరోజే రికార్డు స్థాయిలో దర్శనాలే కాదు అదేస్థాయిలో విరాళాలు కూడా వచ్చినట్లు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. భక్తులు స్వామివారికి కానుకలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయానికి రాలేకపోయినవారు ఆన్ లైన్ ద్వారా విరాళాలు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో కౌంటర్లు, ఆన్ లైన్ ద్వారా మొదటి రోు 3.17కోట్ల విరాళాలు వచ్చినట్లు ఆలయ ట్రస్టు తెలిపింది. తొలిరోజు రికార్డు స్థాయిలో భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. మంగళవారం 5లక్షల మంది దర్శించుకున్నారు. రెండో రోజు 2.5లక్షల మంది శ్రీరాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపారు. భక్తుల తాకిడితో ఆలయ…
Author: Telanganapress
Rathnam Movie | కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. January 25, 2024 / 11:32 AM IST Rathnam Movie | కోలీవుడ్ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘రత్నం’. ఈ సినిమాకు సింగం చిత్రాల ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాత. రీసెంట్గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా పూర్తి మాస్ అవతారంలో విశాల్ ఆకట్టుకుంటున్నాడు.…
According to a report in the Free Press Journal, the case reached family court on Friday, 10 days after the couple returned from their trip to the Hindu pilgrimage sites. Published Date – 25 January 2024, 10:40 AM Source: Internet Hyderabad: A woman from Bhopal has sought a divorce from her husband, claiming he promised her a honeymoon in Goa but took her to Ayodhya and Varanasi instead. According to a report in the Free Press Journal, the case reached family court on Friday, 10 days after the couple returned from their trip to the Hindu…
వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణపై ఝార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని, అది మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే ఉందని తెలిపింది. ఓ విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన అత్తమామలు, లేదా అమ్మమ్మకు సేవ చేయడం స్త్రీ బాధ్యత అని చెప్పింది. అదొక సాంస్కృతిక ధర్మమంది. వారి నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్చంద్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే మనోవర్తి పొందేహక్కు భార్యకు ఉండదని పేర్కొన్నారు. విడాకుల కేసును విచారించిన దుమ్కాలోని కుటుంబ న్యాయస్థానం భార్యకు రూ.30 వేలు, కుమారుడికి రూ. 15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. భర్త దీనిని ఝర్ఖండ్ హైకోర్టులో సవాలు చేశారు. విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు, ఈ సందర్భంగా కుటుంబంలోని మహిళ…
Mary Kom : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) వీడ్కోలు వార్తలపై స్పందించింది. తాను ఇంకా ఆటకు రిటైర్మెంట్ పలకలేదని, మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని బాక్సింగ్ లెజెండ్ తెలిపింది. ‘మీడియా మిత్రులారా.. January 25, 2024 / 10:18 AM IST Mary Kom : భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్(Mary Kom) వీడ్కోలు వార్తలపై స్పందించింది. తాను ఇంకా ఆటకు రిటైర్మెంట్ పలకలేదని, మీడియాలో తనపై వస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని బాక్సింగ్ లెజెండ్ తెలిపింది. ‘మీడియా మిత్రులారా.. నేనింకా వీడ్కోలు పలకలేదు. నా మాటల్ని మీరు మరోలా అర్థం చేసుకున్నారు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించాలి అనుకున్నప్పుడు కచ్చితంగా మీడియా ముందుకు వచ్చి నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను’ అని గురువారం ఈ మణిపూర్ మణిపూస వివరణ ఇచ్చింది. ‘బుధవారం నేను ఒక స్కూల్ ఫంక్షన్కు వెళ్లాను. అక్కడ వాళ్లలో స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో నాకు ఇంకా ఆటలో…
Rohit Sharma, the captain of India, has already mentioned that they are not concerned about the way England plays. However, he emphasized that the narrative of the five-match series will revolve around ‘Bazball’ against spin. Published Date – 25 January 2024, 09:40 AM Hyderabad: Ben Stokes’ England won the toss and decided to bat first against Rohit Sharma-led India in the first Test match of the five-game series at Rajiv Gandhi International Stadium in Hyderabad on Thursday. India skipper Rohit Sharma already stated that the way England plays isn’t their concern but the story of the…
చాలా మంది అబ్బాయిలకు మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలని కల. అందుకే చాలా మంది జిమ్ లో చేరుతుంటారు. కానీ పేరెంట్స్ మాత్రం పిల్లలను జిమ్ లో చేర్పించేందుకు ఆసక్తి చూపించరు. ఫిట్నెస్కు వయసు పట్టదు అన్నది నిజం. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ వయస్సులో జిమ్ కు వెళ్లాలన్నది చాలా మందిలో సందేహం ఉంటుంది. ఏ వయస్సులో జిమ్ లో చేరవచ్చో తెలుసుకుందాం. మీరు ఏ వయస్సులో జిమ్ కు వెళ్లవచ్చు? చిన్న వయస్సులో జిమ్లో చేరడం మీ శరీరంపై ప్రభావం చూపుతుందా? అవుననే చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ మానవ శరీరం అనేక మార్పులకు గురవుతుంది. కాలక్రమేణా మన కండరాలు బలపడతాయి. అందుకే మీరు 13 నుండి 14 సంవత్సరాల వయస్సులో జిమ్లో చేరినప్పుడు, మీ కండరాలకు ఆ సత్తువ ఉండదు.ఫిట్గా ఉండాలంటే ప్రతి వ్యక్తి శరీరానికి వ్యాయామం అవసరమనేది…
స్వదేశంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా (Team India) మరో ఆసక్తికర టోర్నీకి సిద్ధమైంది. గత పుష్కర కాలంగా ప్రత్యర్థికి సిరీస్ కోల్పోని భారత్.. అదే పంథాను కొనసాగించేందుకు పట్టుదలతో ఉంది. January 25, 2024 / 09:33 AM IST హైదరాబాద్: స్వదేశంలో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా (Team India) మరో ఆసక్తికర టోర్నీకి సిద్ధమైంది. గత పుష్కర కాలంగా ప్రత్యర్థికి సిరీస్ కోల్పోని భారత్.. అదే పంథాను కొనసాగించేందుకు పట్టుదలతో ఉంది. మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఉప్పల్ వేదికగా మొదటి టెస్ట్లో ఇంగ్లండ్ జట్టుతో (England) రోహిత్ సేన తలపడుతున్నది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లిష్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్పిన్ ద్వయం అశ్విన్, అక్షర్ పటేల్లకు తుది జట్టులో స్థానమిచ్చిన భారత్.. పేసర్లు బుమ్రా, సిరాజ్తో బరిలోకి దిగుతున్నది. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ టామ్ హార్ట్లె ఈ మ్యాచ్తో…
Today’s morning news includes Russia-Ukraine war, PM Modi election campaign for the 2024 Lok Sabha elections, and India-England test match in Hyderabad. Updated On – 25 January 2024, 08:39 AM Morning News Today from Telangana Today brings you the latest news updates with headlines from our E-paper daily. Today’s morning news includes Russia-Ukraine war, PM Modi election campaign for the 2024 Lok Sabha elections, and India-England test match in Hyderabad. Source link
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గతేడాది వరుస సినిమాలతో తెరపై సందడి చేసింది. కానీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోకయింది. త్వరలోనే ఎమర్జెన్సీ సినిమాతో మరోసారి అభిమానుల ముందు రానుంది. కంగనా ప్రధాన పాత్రల నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారతదేశం చీకటి క్షణాల వెనక దాగి ఉన్న కథను తెలుసుకోండి. చరిత్రలో ఎక్కువ భయపడిన, భయపెట్టిన ప్రధానమంత్రి జూన్ 14న థియేటర్ల చూడండి…అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది. ఈ సినిమా దివంతగత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. ఇది కూడా చదవండి: జిమ్ లో ఈ తప్పులు చేయకండి..!! అయితే తాజాగా ఈ అమ్మడి పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈజ్ మై ట్రిప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టితో తాను రిలేషన్లో…