రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. January 25, 2024 / 08:16 AM IST హైదరాబాద్: రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు.. లాకర్లు తెలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు…
Author: Telanganapress
The mother of the girl checked the lunch box and found Manasivni did not have her lunch, and scolded her. Around midnight, when the family members were asleep, the girl went into the balcony and jumped to death from the building, said Police Updated On – 24 January 2024, 10:58 PM Representational Image. Hyderabad: An eighth standard student died by suicide by jumping from a residential building at Raidurgam on Tuesday night. The girl, V Manasivni (13), a resident of Manikonda lived along with her parents on the third floor of an apartment building. On Tuesday…
ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ చూపించింది..అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయాలని బల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాణ పోరాడుతామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో బుధవారం పర్యటించారు. రూ. కోటీ 15లక్షల నిధులతో పూర్తిచేసిన పలు డెవలప్ మెంట్ పనుల ప్రారంభోత్సవంలో ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాగిర్యాల్, పల్లికొండ, పిప్రి గ్రామాల్లో నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్లు,రూప్లాతండా, దేవన్ పల్లి, లింగాపూర్ లో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ప్రజలే మనకు అండగా నిలబడ్డరు..వారి మనసులు గెలుచుకుందాం..!! ఈ సందర్బంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి నిర్మించుకున్న గ్రామ పంచాయతీలు, హెల్త్ సబ్ సెంటర్లను…
స్వదేశంలో భారత్ టెస్టుల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. గత పుష్కర కాలంగా ప్రత్యర్థికి సిరీస్ కోల్పోని టీమ్ఇండియా..అదే పంథాను కొనసాగించేందుకు పట్టుదలతో ఉంది. ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్కు తెరలేవనుంది. January 25, 2024 / 07:39 AM IST ఢీ అంటే ఢీ అంటున్న ఇరు జట్లు ఐదేండ్ల తర్వాత హైదరాబాద్లో టెస్టు 2011 తర్వాత కోహ్లీ, పుజార, రహానే లేకుండా భారత్ టెస్టు ఆడటం ఇదే తొలిసారి. టెస్టుల్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకోవడానికి అశ్విన్కు కావాల్సిన వికెట్లు భారత్, ఇంగ్లండ్ టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా గురువారం నుంచి ఇరు జట్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్నాయి. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో హైదరాబాద్ తొలి పోరుకు ఆతిథ్యమిస్తున్నది. ఐదేండ్ల తర్వాత నగరంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోసం…
Kothagudem SP interacted with the officials and inquired about the current situation in the border agency villages in the wake of recent Maoists attack on the camps Published Date – 24 January 2024, 11:00 PM SP B Rohith Raju visited Chennapuram and Dharmaram CRPF camps on Maoist-affected border areas of Telangana-Chhattisgarh States on Wednesday. Kothagudem: Superintendent of Police B Rohith Raju visited Chennapuram and Dharmaram CRPF camps on Maoist-affected border areas of Telangana-Chhattisgarh States on Wednesday. The SP interacted with the officials and inquired about the current situation in the border agency villages in the wake…
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్ లైన్ ద్వారా చేపట్టింది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడీప్ , వ్రుద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు,రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈనెల 18 నుంచి బుధవారం వరకు జారీ చేసింది. దీనిలో భాగంగానే ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసిన రూ. 300ప్రత్యేక ప్రవేశ దర్శనం టీకెట్లను భక్తులు 2గంటల 45నిమిషాల్లోనే కొనుగోలు చేశారు. ఇది కూడా చదవండి: అవన్నీ పుకార్లే..కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా:సునీత లక్ష్మారెడ్డి. Source link
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ లంబాడీ హకుల పోరాట సమితి తరఫున బానోతు శివ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్కుమార్ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపిం ది. January 25, 2024 / 06:21 AM IST రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ లంబాడీ హకుల…
I don’t think we are unbeatable. We don’t want to think like that. But whatever past records that we have over the last decade or so, do not guarantee that we will come out on top in this series, said Rohit Published Date – 24 January 2024, 11:15 PM Team India Captain Rohit Sharma speaking on the eve of the first Test match against England in Hyderabad. (Photo: Anand Dharmana) Hyderabad: Captain Rohit Sharma is aware of the fact that India haven’t lost a Test series in the last 12 years at home but he says…
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది. రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. ఇక ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు…
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. January 25, 2024 / 05:36 AM IST ఇండక్షన్ బ్యాచ్ ఐపీఎస్లతో ఏడీజీ శిఖాగోయెల్ హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆ వింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఉమెన్సేఫ్టీ వింగ్ కార్యాలయంలో జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 43 మంది ఇండక్షన్ ఐపీఎస్ బ్యాచ్కు తమ విభాగం పనితీరును వివరించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని వెల్లడించారు. Source link