Author: Telanganapress

The European Court of Auditors said the 27-nation bloc must “shift up gear” to come close to a zero-emissions car fleet, with electric vehicles playing a crucial role. Published Date – 24 January 2024, 11:17 PM Representational Image. Brussels: Most passenger cars in the European Union still emit the same quantity of carbon dioxide as 12 years ago, the European Union‘s auditing agency warned on Wednesday. The European Court of Auditors said the 27-nation bloc must “shift up gear” to come close to a zero-emissions car fleet, with electric vehicles playing a crucial role. “The EU’s green…

Read More

బస్సు డ్రైవర్ల కృషిని గుర్తించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) బుధవారం తెలంగాణలో డ్రైవర్ల దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇరవై వేల మంది టిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్ల కృషిని మరియు ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో వారు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. తమ విధులను నిబద్ధతతో, సహనంతో నిర్వహిస్తూ దేశానికే TSRTC రోల్ మోడల్‌గా నిలిచినందుకు డ్రైవర్లను సజ్జనార్ అభినందించారు. Source link

Read More

రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే గత వారం జరిగిన అయోవా కాకస్‌ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మాజీ అధ్యక్షుడు.. తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌ రిపబ్లికన్‌ ప్రైమరీలోనూ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీపై ట్రంప్‌ గెలిచారు. January 25, 2024 / 04:34 AM IST ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలు రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా లైన్‌క్లియర్‌! తన పోరాటం ఆగదన్న నిక్కీ హేలీ వాషింగ్టన్‌, జనవరి 24: రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇప్పటికే గత వారం జరిగిన అయోవా కాకస్‌ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన మాజీ అధ్యక్షుడు.. తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌ రిపబ్లికన్‌ ప్రైమరీలోనూ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ…

Read More

Tamil Thalaivas’ Ajinkya Pawar and Narender continued their fine form collecting 11 and nine points respectively as captain Sagar amassed eight tackle points Published Date – 24 January 2024, 11:25 PM Players from Tamil Thalaivas and Telugu Titans in action. Hyderabad: Tamil Thalaivas dished out a strong show in raiding and defending to clinch a 54-29 win over Telugu Titans on the last day of the Hyderabad leg of the Pro Kabaddi League Season 10 at Gachibowli Indoor Stadium in Hyderabad on Wednesday. Thalaivas’ Ajinkya Pawar and Narender continued their fine form collecting 11 and nine…

Read More

జనవరి 25 నుండి కెరమెరి మండలం కోటపరండోలి గ్రామ అడవులలో సహ్యాద్రి కొండల దేవత గుహ దేవాలయంలో వార్షిక జంగు బాయి జాతరను జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ జాతర రాజ్ గోండుల యొక్క ముఖ్యమైన ధార్మిక మరియు సాంస్కృతిక వ్యవహారం. నెల రోజులపాటు ఈ వేడుకలు ఘంనంగా జరుగనున్నాయి. పుష్యమాసం ప్రారంభం రోజున ఆదివాసీలు నిర్వహించే దివ్వే నీరుస్వాల్‌ లేదా దీపం వెలిగించడంతో జాతర ప్రారంభమవుతుందని జాతర నిర్వాహక కమిటీ సభ్యుడు జంగు పటేల్‌ తెలిపారు. లేకపోతే గురువారం పూస్ మాసంన కూడా మొదలవుతుంది. ఇక జాతర సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. The post జంగుబాయి జాతరకు సర్వం సిద్ధం..! appeared first on tnewstelugu.com. Source link

Read More

యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. January 25, 2024 / 03:35 AM IST ఇప్పటివరకు వచ్చింది 2 ఎకరాలకే పంపిణీ చేసింది రూ.2 వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సింది 5,600 కోట్లు ఆశగా ఎదురుచూస్తున్న రైతులు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఫైర్‌ హైదరాబాద్‌/కరీంనగర్‌, జనవరి 24 (నమస్తే తెలంగాణ): యాసంగి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ అయోమయంగా మారిం ది. ఎన్ని ఎకరాల వరకు రైతుబంధు నిధులు చెల్లించారో, ఎంతమంది రైతుల ఖాతాల్లో జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు రెండెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు జమైనట్టు తెలిసింది. ఇం దులో కూడా ఎకరం భూమి గల కొందరు రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఈ యాసంగిలో 69…

Read More

India has installed just 11 GW of rooftop solar capacity, of which only 2.7 GW is in the residential sector as against the potential of 637 GW Published Date – 24 January 2024, 11:30 PM It is baffling that solar energy’s vast potential remains underexploited in a country like India which experiences sunny days for most part of the year. Prime Minister Narendra Modi’s recent announcement of an ambitious programme — Pradhan Mantri Suryodaya Yojana — to install rooftop solar systems on one crore houses underlines the importance of harnessing clean energy and gradually reducing dependence…

Read More

చెల్లి లవ్ అఫైర్ నచ్చక చెల్లిని, అడ్డొచ్చిన తల్లిన ఓ యువకుడు చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. హున్సూర్ తాలుకాలోని మరూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీ ఓ ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇది నచ్చని ఆమె అన్న నితిన్.. ప్రతిరోజు గొడవ పడేవాడు. వీరిద్దరి గొడవను వారి తల్లిదండ్రులు వారించేవారు. తాజాగా ఇదే విషయం మీద అన్నాచెల్లి గొడవపడ్డారు. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ముస్లిం వ్యక్తితో సంబంధాన్ని కొనసాగించవద్దని నితిన్ తన సోదరికి సూచించినప్పటికీ ఆమె నిరాకరించడంతో తల్లిని, చెల్లిని బైక్‌పై గ్రామంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో చెరువు వద్ద ఆపి, ధనుశ్రీని చెరువులోకి తోశాడు. Read Also: ఈ నెల 28న మధ్య ప్రదేశ్‎కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమెను రక్షించేందుకు యువతి తల్లి 43 ఏళ్ల అనిత ప్రయత్నిస్తే ఆమెను కూడా చెరువులోకి తోసేశాడు.…

Read More

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో సమావేశమయ్యారు. లండన్‌ పర్యటనపై ముచ్చటించారు. January 25, 2024 / 02:34 AM IST బ్రిటిష్‌ హైకమిషనర్‌తో సీఎం భేటీ లండన్‌ పర్యటనపై చర్చించిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌తో సమావేశమయ్యారు. లండన్‌ పర్యటనపై ముచ్చటించారు. లండన్‌లోని థేమ్స్‌ రివర్‌ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్‌లోని మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇటీవలి తన లండన్‌ పర్యటనలో థేమ్స్‌ నది నిర్వహణ తీరు, రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధిపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. అదే మాడల్‌లో మూసీ పునరుజ్జీవానికి తలపెట్టిన ప్రణాళికలను, ప్రాజెక్టు ఔట్‌లైన్‌ తదితర అంశాలను అలెక్స్‌తో చర్చించారు. మూసీనది పరీవాహక ప్రాంత అభివృద్ధి చేపట్టాలనే నిర్ణయం పట్ల బ్రిటిష్‌ హైకమిషనర్‌ హర్షం ప్రకటించారు. రాష్ట్రంలో సిల్‌ డెవలప్‌మెంట్‌, ఎకో టూరిజానికి…

Read More

Palestinians may have had their own state. Instead, the US has used its veto in the United Nations 45 times since 1972 to protect Israel from the consequences of its actions Published Date – 24 January 2024, 11:45 PM By Shaun Narine The western world’s feeble response to Israel’s attack on Gaza has severely damaged the West’s already tenuous moral credibility in the Global South and undermined the foundations of the human rights regime and international law developed after the Second World War. The West claims it champions a liberal rules-based international order and human rights…

Read More