Author: Telanganapress

PCB Chief: వచ్చే నెలలో పీసీబీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న మోహ్సిన్‌ నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఎంపికవుతాడని వార్తాలు వస్తున్నాయి. అయితే పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేదాకా… January 24, 2024 / 10:10 PM IST PCB Chief: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) తాత్కాలిక చైర్మెన్‌గా ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది షా ఖవార్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు పాక్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కాకర్‌ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీసీబీ మాజీ చీఫ్‌ జకా అష్రఫ్‌ రాజీనామాను ఆమోదించిన అన్వరుల్‌ హక్‌.. కొత్త చీఫ్‌ వచ్చేదాకా ఖవార్‌ బోర్డు బాధ్యతలను చూసుకుంటాడని తెలిపారు. ఖవార్‌ ప్రస్తుతం పీసీబీ ఎన్నికల కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెలలో పీసీబీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న మోహ్సిన్‌ నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఎంపికవుతాడని వార్తాలు వస్తున్నాయి.…

Read More

డిసెంబర్ 22న భారీ అంచనాల మధ్య సలార్ సినిమా రిలీజ్ అయింది. డే వన్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సలార్ వెయ్యి కోట్ల బొమ్మ అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ హిందీలో షారుఖ్ ఖాన్ డంకీ సినిమా కారణంగా థియేటర్లు దొరకలేదు. దీంతో నార్త్‌లో అనుకున్నంత రేంజ్‌లో సలార్ కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. అయినా కూడా ఓవరాల్‌గా ఫ‌స్ట్ డే 176 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి.. లాంగ్ రన్‌లో 750 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే.. ఓ వైపు సలార్ థియేటర్లో రన్ అవుతుండగానే.. రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో లాగే ఓటీటీలో కూడా దుమ్ములేపుతోంది సలార్ సినిమా. జ‌న‌వ‌రి 20 నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను ద‌క్కించుకుంది. రెండు రోజుల్లోనే ఐదు మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా నాలుగు రోజుల్లో ప‌ద‌కొండు మిలియ‌న్ల…

Read More

Salaar | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సలార్ (‌Salaar). ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన Salaar Part-1 Ceasefire జనవరి 20 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతోన్న విషయం తెలిసిందే. సలార్‌ హిందీ మినహా మిగిలిన ప్రధాన భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. January 24, 2024 / 09:25 PM IST Salaar | గ్లోబల్‌ స్టార్‌ హీరో ప్రభాస్ నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సలార్ (‌Salaar). కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో సలార్‌ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar Part-1 Ceasefire ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా సలార్ పార్టు 1 జనవరి 20 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌ అవుతోన్న విషయం తెలిసిందే. సలార్‌ హిందీ…

Read More

Officials stated that 3,477 metric tonnes of urea was available in Adilabad, while 11,541 metric tonnes of urea was ready to be sold to farmers in Mancherial Published Date – 24 January 2024, 08:33 PM Officials stated that 3,477 metric tonnes of urea was available in Adilabad, while 11,541 metric tonnes of urea was ready to be sold to farmers in Mancherial Adilabad: Agriculture officials said sufficient stocks of fertilizers were kept available at retailers and primary agriculture cooperative societies (PACS) to be sold to farmers for ongoing Yasangi season in erstwhile Adilabad district. They stated…

Read More

కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ భర్త గాలన్న ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు శోభ స్వగ్రామం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శోభ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు ఉన్నారు. Read also; ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘స‌లార్’ Source link

Read More

Australia Open 2024: స్పెయిన్‌ యువ సంచలనం, గతేడాది వింబూల్డన్‌ ట్రోఫీ నెగ్గి భావి టెన్నిస్‌ తారగా ఎదుగుతున్న కార్లోస్‌ అల్కరాజ్‌కు భారీ షాక్‌. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో అల్కరాజ్‌.. క్వార్టర్స్‌లోనే ఇంటిబాటపట్టాడు. రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా బుధవారం ముగిసిన పురుషుల క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ అల్కరాజ్‌.. 1-6, 3-6,7-6 (7-2), 4-6 తేడాతో ఆరో సీడ్‌ జర్మన్‌ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా మూడో రౌండ్‌లో పుంజుకున్న అల్కరాజ్‌.. నాలుగో సెట్‌లో మళ్లీ తడబడి పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. 3 గంటల 6 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జ్వెరెవ్‌ ఆదినుంచే దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందువరకూ జ్వెరెవ్‌కు టాప్‌ – 5 సీడ్‌ ఆటగాళ్లతో పది మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక్కటి కూడా గెలవలేదు. కానీ తాజాగా అల్కరాజ్‌ను ఓడించడం విశేషం. సెమీస్‌లో జ్వెరెవ్‌.. మూడో…

Read More

The daughter of Nikade Santosh, a farmer died, on the spot after a snake bite. Updated On – 24 January 2024, 07:31 PM Mancherial: A four-year old girl died after being bitten by a snake at Laxmipur village in Vemanapalli mandal on Wednesday. The daughter of Nikade Santosh, a farmer died, on the spot after a snake bite. Her parents, however, refused to provide details of the incident. On January 13, another child, Kalpana (10) died after being bitten by a venomous snake when she was playing in Wankidi mandal centre of Kumram Bheem Asifabad district.…

Read More

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అహంకారంతో నోరు జారారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీడియా సమక్షంలో ఇలా మాట్లాడటంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేటీఆర్ సైతం ఘాటుగా స్పందించారు. రైతుబంధు అడిగే రైతులని చెప్పుతో కొట్టండి అన్న మంత్రి కోమటి రెడ్డిపై ఫైర్ అయ్యాడు. తెలంగాణలో రైతులని చెప్పులతో కొడతామంటున్న వారిని మనం ఓటుతో కొడదామంటూ పిలునిచ్చాడు. నేడు కరీంనగర్ నియోజకవర్గంలో 2000మంది యూట్యూబ్ వారియర్స్ తో సమావేశమయ్యారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కంటే మనకి 14సీట్లు మాత్రమే తక్కువొచ్చాయి. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చేప్పారు. రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి?…

Read More

Republic Day | గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రిప‌బ్లిక్ డే వేడుక‌లు నిర్వ‌హించే క‌ర్త‌వ్య్ ప‌థ్ ప‌రిస‌రాల్లో 14 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. January 24, 2024 / 07:19 PM IST Republic Day | న్యూఢిల్లీ : గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలో పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రిప‌బ్లిక్ డే వేడుక‌లు నిర్వ‌హించే క‌ర్త‌వ్య్ ప‌థ్ ప‌రిస‌రాల్లో 14 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌త ఏర్పాటు చేసిన‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ వేడుక‌ల‌కు 77 వేల మంది అతిథులు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. రిప‌బ్లిక్ వేడుక‌ల నేప‌థ్యంలో ఢిల్లీని 28 జోన్లుగా విభ‌జించామ‌ని చెప్పారు. ఈ జోన్ల‌లో పోలీసు ఉన్న‌తాధికారులు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తార‌ని తెలిపారు. ఇక హెల్ప్…

Read More

Siri scored four goals in Telangana Sports School’s 4-0 win over Twin Cities FC in the Telangana Football Association’s Khelo India Women’s U-17 Football League Published Date – 24 January 2024, 06:30 PM Siri scored four goals in Telangana Sports School’s 4-0 win over Twin Cities FC in the Telangana Football Association’s Khelo India Women’s U-17 Football League Hyderabad: Siri scored four goals in Telangana Sports School’s 4-0 win over Twin Cities FC in the Telangana Football Association’s Khelo India Women’s U-17 Football League at MJPBCWRSJDC College, Gajwel, Siddipet on Wednesday. The goalscorer was in scintillating…

Read More