Fake notes | నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు. January 24, 2024 / 03:05 PM IST హైదరాబాద్ : నకిలీ నోట్ల(Fake notes)తో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయులను(Foreigners) మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారని రాచకొండ సీపీ సుధీర్ బాబు(CP Sudheer babu) తెలిపారు. బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లక్షకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఆశ కల్పిస్తారన్నారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్నాక వారిపై మత్తు మందు చల్లి పారిపోతారని పేర్కొన్నారు. నకిలీ నోట్ల ముఠాలో మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు ఇద్దరు కామెరాన్, మాలి దేశస్థులుగా గుర్తించామన్నారు. బోడుప్పల్ వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.…
Author: Telanganapress
With the deferment of the RFP, further developments on the project are currently on hold. Published Date – 24 January 2024, 02:27 PM Hyderabad: The Request for Proposal (RFP) for the development of a 5-star luxury hotel with a trade centre on a joint development basis at Hyderabad Knowledge City, Raidurgam, has been deferred until further notice. The Chief Engineer of Telangana State Industrial Infrastructure Corporation (TSIIC) announced the deferral in a statement, providing no specific timeline for the resumption of the RFP process. The joint development project, proposed in October, encompasses 3 acres of land…
వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ తనకు తెలియజేయలేదని దీదీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఇండియా కూటమిలో దీదీ బాగాస్వాయం ప్రశ్నార్దమైంది. తాజాగా ఈ విషయంపై మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “మర్యాదగా కూడా వారు నా రాష్ట్రానికి వస్తున్నారని కాంగ్రెస్ చెప్పలేదు. రాష్ట్రంలో ఎన్నికల కోసం నేను కాంగ్రెస్ పార్టీతో లేదా ఇతరులతో చర్చలు జరపలేదు. మేము ఒక ప్రతిపాదనను ఇచ్చాము, దానిని వారు తిరస్కరించారు. అప్పటి నుంచి పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోరాడాలని మా పార్టీ నిర్ణయించింది’ అని బెనర్జీ మీడియా ప్రతినిధులతో అన్నారు.రాహుల్ గాంధీ చేపట్టిన భారత న్యాయ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ పార్టీ తనకు తెలియజేయకపోవటమే మమతా అసంతృప్తికి కారణం అని అంటున్నారు. Source link
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సెక్యూరిటీని(Security) మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. January 24, 2024 / 02:18 PM IST హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన సెక్యూరిటీని(Security) మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం వ్యవహారాలు లీక్ అవుతున్నాయనే సమాచారంతో సెక్యూరిటీని మార్చినట్లు చెబుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ దగ్గర పని చేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆఫీసర్లు, సిబ్బంది ఎవరు తన దగ్గర ఉందొద్దని సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. రేవంత్రెడ్డి ఆదేశాలు మేరకు సీఎం సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ వర్గాలు(Intelligence sources) మార్చినట్లు తెలిసింది. Source link
During a high-level Security Council meeting on the Middle East situation, he emphasized that the conflict’s influence on the safety of commercial shipping in the Indian Ocean directly affects India’s energy and economic interests, stating this on Tuesday Published Date – 24 January 2024, 01:00 PM United Nations: The spillover of the Israel-Hamas conflict to “the vicinity of India” with attacks on shipping by Houthi rebels has an impact on India’s economic interests, according to Deputy Permanent Representative R. Ravindra. The conflict’s impact on the safety of commercial shipping in the Indian Ocean “has a direct…
హైదరాబాద్ లోని పాత సచివాలయం సమీపంలోని మింట్ కాంపౌండ్లోని ప్రభుత్వ బుక్ ప్రింటింగ్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో ప్రింటింగ్ ప్రెస్లోని పుస్తకాలు, ముద్రణాయంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్ వెనుక రహస్యం అదే ? Source link
Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ అసోం సీఎంపై విరుచుకుపడ్డారు. January 24, 2024 / 01:03 PM IST Rahul Gandhi : దేశంలో అత్యంత అవినీతిపరుడైన సీఎం హిమంత బిశ్వ శర్మని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. గువహటిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగారనే ఆరోపణలపై రాహుల్ సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో కాంగ్రెస్ ఎంపీ అసోం సీఎంపై విరుచుకుపడ్డారు. అసోం సీఎంను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రిస్తున్నారని అన్నారు. అమిత్ షాకు వ్యతిరేకంగా ఆయన ఏమైనా మాట్లాడితే పార్టీ నుంచి…
In an all-unseeded quarterfinal at Rod Laver Arena, the 23-year-old Ukrainian secured her eighth win in Melbourne over the last three weeks. Updated On – 24 January 2024, 12:21 PM Melbourne: Dayana Yastremska’s dream run continues as the Ukrainian defeated Czech teenager Linda Noskova on Wednesday to become the first qualifier in 45 years to reach the Australian Open semifinals. The 23-year-old Ukrainian scored her eighth win in Melbourne in the last three weeks by beating 19-year-old Noskova 6-3, 6-4 in an all-unseeded quarterfinal in Rod Laver Arena on Wednesday to reach the penultimate round of…
తెలంగాణలో కక్ష రాజకీయాలు తక్కువ. ఓడినవారు గెలిచిన వారిని వేధించటం వంటివి ఇక్కడ చాల అరుదు. అలాంటిది ఈ కొత్త సాంప్రదాయానికి కాంగ్రెస్ తెలంగాణలో తెరతీసిందా అని చర్చ మొదలైంది. ఎన్నికలు ముగిసిన నాటి నుండి బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తూనే వస్తుంది. అకారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలని వేధిస్తున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేసి పార్టీమార్చడమో లేక మనోధైర్యాన్ని దెబ్బతీయటమో టార్గెట్ గా కాంగ్రెస్ కేసులు పెడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ లీగల్ టీమ్ వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది జరిగి కొన్ని రోజులు కాకుండానే ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీపై కేసు నమోదు చేయించారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి…
Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథనాయికగా జంటగా నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. January 24, 2024 / 12:16 PM IST Merry Christmas | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కథనాయికగా జంటగా నటించిన తాజా చిత్రం ‘మేరీ క్రిస్మస్’ (Merry Christmas). బద్లాపూర్, అంధధూన్ సినిమాల ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ఫిబ్రవరి…