‘హనుమాన్’ చిత్ర యూనిట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమ య్యారు. హనుమాన్ టీమ్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా, యోగిని కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ‘హనుమాన్’ టీమ్ ని సీఎం యోగి ప్రశంసించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. హనుమంతుని శక్తి ఆధారంగా ఒక రియల్ ఇండియన్ సూపర్ గా చెప్పారు. యోగిని కలిసిన సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..”యోగి జీని కలవడం నిజంగా నాకు గౌరవం మరియు స్ఫూర్తిదాయకమైన క్షణం. ‘హనుమాన్’ కోసం ఆయన ప్రోత్సాహం ఇస్తామన్నారు. భారతీయ ఇతిహాసాలతో సూపర్ హీరో డైనమిక్స్ను విలీనం చేసే సినిమాల కోసం తాను సహకరిస్తానని యోగి చెప్పినట్టు వెల్లడించాడు. ఇక సినిమాల్లో మన సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలో ఆయన మాతో చర్చించారు. సినిమాల్లో సంప్రదాయం మరియు ఆవిష్కరణల కలయికకు విలువనిచ్చే నాయకుడు రాజకీయాల్లో ఉండటం సంతోషకరమైన విషయం” అని అన్నారు…
Author: Telanganapress
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్(Alex Ellis) తో భేటీ అయ్యారు. January 24, 2024 / 06:20 PM IST హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బుధవారం సచివాలయంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్(Alex Ellis) తో భేటీ అయ్యారు. లండన్లోని థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్లో మూసీ పునరుజ్జీవ(Musi River) ప్రాజెక్టు చేపట్టనున్నట్లు సీఎం అలెక్స్ ఎల్లిస్తో తన ఆలోచనలను పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. అదే మోడల్లో హైదరాబాద్లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి, తదితర అంశాలను ఆయనతో చర్చించారు.నదీ…
The 24-year-old Swiss man was trekking at Yarada when the unidentified persons targeted him. Published Date – 24 January 2024, 05:28 PM File Photo of Vizag Beach Visakhapatnam: A foreign tourist was robbed by three unidentified men at Yarada beach in Andhra Pradesh’s Visakhapatnam on Wednesday, police said. The 24-year-old Swiss man was trekking at Yarada when the unidentified persons targeted him. Noah Ellis complained to police that the three men hit him in the abdomen and snatched his mobile phone. Police registered a case and launched an investigation. Source link
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి షాక్ ఇచ్చింది. భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ భారీ జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా ఉద్యోగి నుంచి అందిన ఫిర్యాదుతో డీజీసీఏ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రూ. 1 1 కోట్ల భారీ జరిమానా విధించింది. నిర్దిష్ట సుదూర ప్రాంత క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల విషయంలో ఎయిర్ ఇండియా సంస్థ భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఆ సంస్థలోని ఓ ఉద్యోగి ఫిర్యాదు అందించినట్లు డీజీసీఏ తెలిపింది. ఆ ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది. దీనికి సంబంధించి సంస్థకు భారీ జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ఇద్దరు విదేశీయుల అరెస్ట్ Source link
Cannabis chocolates | గంజాయి చాక్లెట్లు(Cannabis chocolates) అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి(Peddapally) పోలీసులు అరెస్ట్ చేశారు. January 24, 2024 / 05:25 PM IST పెద్దపల్లి : తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు(Cannabis chocolates) అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి(Peddapally) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ మీడియాకు విరాలను వెల్లడించారు. పెద్దపెల్లి పట్టణానికి చెందిన అన్సారీ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాందించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇందుకోసం కాలేజీలు ఎక్కువగా ఉన్న ఏరియాలను టార్గెట్గా చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్స్ తెప్పించి విక్రయిస్తున్నాడని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం పట్టణంలోని అమర్ నగర్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. Source link
Sufficient parking places have been identified for both two-wheelers and four-wheelers, ensuring a smooth flow of traffic on the match day. Published Date – 24 January 2024, 04:30 PM File Photo Hyderabad: The Rajiv Gandhi International Cricket Stadium in Uppal is gearing up for the Test cricket match between India and England scheduled from January 25 to January 29, with the Rachakonda Police making elaborate arrangements for parking. Sufficient parking places have been identified for both two-wheelers and four-wheelers, ensuring a smooth flow of traffic on the match day. Car pass holders for outer gate –…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కారు ప్రమాదానికి గురయ్యారు. ఆమె బుధవారం బర్ధమాన్ నుండి కోల్కతాకు తిరిగి వస్తుండగా కారు ప్రమాదం బారినపడినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం.. రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే మమత కాన్వాయ్కు అకస్మాత్తుగా మరో కారు ఎదురుగా వచ్చింది. దాంతో కారు డ్రైవర్ సడెన్ బ్రేక్లు వేయడంతో సీఎం మమత స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను మరో కారులో కోల్కతాకు తీసుకువస్తున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. Read Also: చూస్తుండగానే కూలిన విమానం.. 65 మంది యుద్ధ ఖైదీలు దుర్మరణం Source link
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. January 24, 2024 / 04:19 PM IST Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పొగమంచు ఎక్కువగా ఉండడంతో సరైన విజిబిలిటీ లేకపోవడంతో కాన్వాయ్లోని ముందున్న వాహనానికి సీఎం కూర్చున్న వాహనం దగ్గర వరకు వెళ్లడంతో డ్రైవర్ సడెన్గా బ్రేకులు వేశాడని తెలిసింది. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం నుదురు, చేయికి స్వల్ప గాయాలయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో చాపర్కు అనుమతి…
Kamal Haasan and Mani Ratnam’s much-anticipated film “Thug Life” goes on floors! Published Date – 24 January 2024, 03:28 PM Poster of Thug Life Hyderabad: Kamal Haasan and Mani Ratnam‘s much-anticipated film “Thug Life” went on floors on Wednesday and makers of the film Raaj Kamal Films International shared a promo video on X (formerly Twitter) to announce it. The video shared by the makers of the movie features posters of all the cast members from the film, including Dulquer Salman, Jayam Ravi, Trisha, Aishwarya Lekshmi, Joju George and Gautham Karthik in key roles. While maestro…
హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్ లో రేపటి టెస్ట్ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. ఉదయం 6:30 నుండి ప్రేక్షకులకు అనుమతి ఉంటుందన్నారు. 1500 మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, వివిధ పోలీస్ విభాగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 100 షీ టీమ్స్ మఫ్టీలో ఉంటాయన్నారు. కెమెరాలు, లాప్ టాప్, మ్యాచ్ బాక్స్, పెన్, బ్యాటరీ,హెల్మెట్ లకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయంలోనే మ్యాచ్ ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫేక్ పాస్ లతో వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ సుధీర్ బాబు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇది కూడా చదవండి: యూఆర్ గ్రేట్ సర్.. చిన్నారి కృతిక సురక్షితం.. కేటీఆర్ కి కృతజ్ఞతలు Source link