ఓ విద్యార్థికి ఇద్దరు తోటి విద్యార్థులు జ్యూస్లో మూత్రాన్ని కలిపి తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా యూనివర్శిటీలో జరిగింది. లా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు తమ క్లాస్మేట్కు మూత్రంలో జ్యూస్ కలిపి తాగించారు. ఈ కారణంగా యూనివర్సిటీ యాజమన్యం ఆ ఇద్దరు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. Read Also: బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 6న తన తోటి విద్యార్థులు ఇచ్చిన జ్యూస్ను తాగినట్లు చెప్పాడు. కాగా.. ఆ మరుసటి రోజు నుంచి క్లాస్రూమ్లో అతన్ని సహవిద్యార్థులు హేళన చేయడం ప్రారంభించారన్నారు. చివరకు తనను ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకున్న బాధిత విద్యార్థి.. జ్యూస్లో మూత్రం కలిపి ఇచ్చారని తెలుసుకున్నాడు. దీంతో ఆ విద్యార్థి వైస్ ఛాన్సలర్ నాగరాజ్కు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఈ ఘటనను…
Author: Telanganapress
వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి గంజి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. January 23, 2024 / 09:58 PM IST AP News | వైఎస్ షర్మిల ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోయాయి. ముఖ్యంగా మంగళగిరిలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న పోరు.. ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై ఏర్పడిన ఉత్కంఠపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. మంగళగిరిలో వైసీపీ అభ్యర్థి గంజి శ్రీనివాస్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఏపీని మోసం చేసిన కాంగ్రెస్.. రాష్ట్రంలో ఎప్పుడో చచ్చిపోయిందని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గురించి మాట్లాడాల్సిన…
The Chief Minister has responded positively to their request. Updated On – 23 January 2024, 09:04 PM BRS Legilsators from Medak V Suintha Lakshma Reddy, G Mahipal Reddy, K Prabhakar Reddy and K Manik Rao are meeting CM A Revanth Reddy in Hyderabad on Tuesday. Hyderabad: Bharat Rashtra Samithi MLAs, including Sunitha Laxma Reddy (Narsapur), K Prabhakar Reddy (Dubbak), G Mahipal Reddy (Patancheru) and Manik Rao (Zaheerabad) paid a courtesy call on Chief Minister A Revanth Reddy on Tuesday. They sought the cooperation of the Chief Minister for carrying out the development activities in their respective…
కారును ఓవర్టేక్ చేశారని ఇద్దరు యువకులను చితకబాదిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వ్యక్తులను చితకబాదింది ఎవరో కాదు.. ఆయనో న్యాయమూర్తి. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. Read Also: జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అమిత్ సింగ్, తహసీల్దార్ వినోద్ కుమార్ తమ సహచరులతో కలిసి ప్రభుత్వ వాహనంలో వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం ఓవర్టేక్ చేసింది. దీంతో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఎస్డీఎం, తహసీల్దార్ వారి డ్రైవర్లతో కలిసి యువకుల వాహనం ఆపి కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఎస్డీఎం కర్రతో ఓ వ్యక్తిని కొట్టినట్లు కనిపిస్తోంది. కాగా.. ఆ వ్యక్తి తలకు గాయమైంది. అనంతరం వారు అక్కడినుంచి వెళ్లిపోగా, బాధితులు పోలీసులకు సమాచారం…
Telangana DGP | కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. January 23, 2024 / 09:02 PM IST హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణలో రోడ్డు భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని డీజీపీ రవిగుప్తా (DGP Ravigupta) జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్(Video Confrence) లో ఆయన మాట్లాడారు. జనవరి 15వ తేదీ నుంచి మొదలైన మాసోత్సవాలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతాయని అన్నారు. 2022 సంవత్సరంలో తెలంగాణలో 7, 500 మంది రోడ్డు ప్రమాదాల్లో ( Road Accidents) చనిపోగా, భారత్లో 1,68,000 మంది చనిపోయారని వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత (Youth) మృత్యువాత పడడం బాధాకరమని అన్నారు. రోడ్డు ప్రమాదాలను…
There are 24 assembly constituencies in Greater Hyderabad limits and the Congress has not won a single seat in the Assembly elections. Published Date – 23 January 2024, 08:05 PM Hyderabad: Given the dismal performance in Greater Hyderabad limits in the last Assembly elections, the Congress has a challenging task to make a mark in the ensuing Parliament elections in the region. There are 24 assembly constituencies in Greater Hyderabad limits and the Congress has not won a single seat. While the BRS won 16 constituencies, AIMIM secured seven seats and BJP retained Goshamahal constituency. These…
బాన్సువాడ నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను కోరారు. జరగాల్సిన పనులను సకాలంలో పూర్తి చేయాలని, షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీటినందించాలని పోచారం సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, అటవీ శాఖ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Read Also: ఓవర్టేక్ చేశారని ఇద్దరు యువకులను చితకబాదిన మేజిస్ట్రేట్ The post సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన పోచారం appeared first on tnewstelugu.com. Source link
Massive Data Leak | ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటాతోపాటు అమెరికా సహా పలు ప్రభుత్వాల డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారు. ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’లో ఈ డేటా అందుబాటులో ఉందని డిస్కవరీ, సైబర్ న్యూస్ రీసెర్చర్లు చెప్పినట్లు ఫోర్బ్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది. January 23, 2024 / 07:47 PM IST Data Leak | వివిధ దేశాల ప్రభుత్వాలు, టెక్నాలజీ రంగ సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా ఇంటర్నెట్ యూజర్లు, అమెరికాతోపాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. అమెరికా ప్రభుత్వ కార్యాలయాల డేటాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే…
Medical claim limit increased from Rs 3 lakhs to Rs 5 lakhs. Published Date – 23 January 2024, 07:03 PM Medical claim limit increased from Rs 3 lakhs to Rs 5 lakhs. Hyderabad: The group medical claim limit of employees working on permanent basis in Civil Supplies Corporation has been increased from Rs 3 lakhs to Rs 5 lakhs. A committee consisting of general manager (procurement), general manager (marketing), general manager (finance), deputy general manager (admin) of the Corporation was constituted to fix the medical claim rates. Sealed quotations invited from public sector organizations, were opened…
అతను ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్. కానీ ఆ విషయాన్ని మరచి, పరిచయమైన మహిళతో అసభ్యప్రవర్తనకు దిగాడు. దాంతో ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగింది. Read Also: ఫిబ్రవరి నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్! గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపును వరంగల్ ఎనుమాముల మార్కెట్లో చేపట్టారు. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. ఇదే చోట పోలీసు బందోబస్తు నిర్వహించిన కాకతీయ విశ్వవిద్యాలయం పీఎస్ ఎస్సై అనిల్.. సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. ఆమె మొబైల్ నెంబరు తీసుకొని వాట్సాప్ ద్వారా మెసెజ్లు చేసేవాడు. ఆమె తన ఆఫీసుకు వెళ్లే సమయంలో కూడా వెంటపడేవాడు. ఓ సారి తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పి.. ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయపడి అక్కడి…