మహిళలు ఆర్థికం గా ఎదగడానికి, వారి అభ్యున్నతికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు కృషి చేస్తుందని ఆ బ్యాంక్ చైర్పర్సన్ శోభ అన్నా రు. January 24, 2024 / 05:09 AM IST తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్పర్సన్ శోభ ముప్కాల్, జనవరి 23: మహిళలు ఆర్థికం గా ఎదగడానికి, వారి అభ్యున్నతికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు కృషి చేస్తుందని ఆ బ్యాంక్ చైర్పర్సన్ శోభ అన్నా రు. ముప్కాల్ మండలంలోని రెంజర్లలో బ్యాంక్ నూతన భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణాల కోసం ప్రైవేటు బ్యాంకుల వెంట తిరిగి అధిక వడ్డీలు చెల్లిస్తూ మోసపోవద్దని సూచించారు. వ్యవసాయ రుణాలు, ఎస్హెచ్జీలు, ఆధునిక యూనిట్ల అవసరం కోసం టర్మరిక్ బాయిలర్, చాప్ కట్టర్, ముద్రా రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మగ్గం, బ్యూటీపార్లర్ యూనిట్లను చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ డీవీఎస్ రామారావు, ముప్కాల్…
Author: Telanganapress
‘One Nation, One Election’, assumes that the simultaneous elections is in the national interest, thereby foreclosing all other arguments, however valid they may be Published Date – 23 January 2024, 11:45 PM The eight-member high-level committee on ‘One Nation, One Election’, headed by former President Ram Nath Kovind, lacks inclusivity and fair representation of diverse shades of opinions. The problem is that the very terms of reference of the committee assume that the simultaneous elections to all State Assemblies and Lok Sabha is in the national interest. This assumption forecloses all other arguments, however valid and…
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నల్ల వాగు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినెపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన తిరుమలేష్ (28), అతని భార్య లక్ష్మి బైకుపై వెళుతున్నారు. Also Read.. తమ్ముడి వరస వ్యక్తితో అక్క ఆత్మహత్య.. అనుమానంలో కుటుంబసభ్యులు! ఈక్రమంలో నల్ల వాగు సమీపంలో మెడికల్ కళాశాల వద్దకు రాగానే అటుగా వచ్చిన ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తిరుమలేష్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. లక్ష్మికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కేసు…
పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. ఏం చేయకూడదో అసలు తెలియదు. పిల్లల జబ్బుల కంటే, తల్లిదండ్రుల అవగాహన రాహిత్యమే అత్యంత ప్రమాదకరం. January 24, 2024 / 04:00 AM IST ‘పిల్లల డాక్టర్ అంటే గబగబా మందులు రాసి పంపడం కాదు. అసలు పిల్లలకు ఆ సమస్యలు ఎందుకు వస్తాయో తల్లిదండ్రులకు వివరించాల్సిన బాధ్యత కూడా తనదే. బిడ్డలు మొట్టమొదట తమ సమస్యలు చెప్పుకొనేది తల్లిదండ్రులతోనే. కాబట్టి, చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తినప్పుడు ప్రథమ చికిత్స ఎలా చేయాలో తల్లిదండ్రులకు డాక్టర్లే నేర్పించాలి. పెద్దలకు ప్రథమ చికిత్స తెలిసి ఉంటే పిల్లలకు సకాలంలో సహాయం చేయగలరు’ అంటారు ప్రథమ చికిత్స ఉద్యమకారిణి డాక్టర్ శివరంజని సంతోష్. పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియదు. ఏం చేయకూడదో అసలు తెలియదు. పిల్లల జబ్బుల కంటే, తల్లిదండ్రుల అవగాహన రాహిత్యమే అత్యంత…
Various subjects like music, culture, solar power, sports like badminton, chess, among others were discussed. Published Date – 23 January 2024, 11:48 PM File Photo Hamirpur: Union Minister Anurag Thakur on Tuesday hailed Prime Minister Anurag Thakur for his governance and said that his administration has completed work in ten years that the Congress was unable to complete in sixty years. Speaking to the media on Tuesday, Thakur said, “PM Narendra Modi’s government has done the work in 10 years that Congress could not do in 60 years. It is the main responsibility of the party…
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కూకట్ పల్లి జేఎన్టీయూలో ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మంగళవారం జేఎన్టీయూ ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. Read Also: కాలయాపన కోసమే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ… ఈ నెల 25న ఉదయం 9 గంటలకు కూకట్ పల్లి జేఎన్టీయూలో జరిగే రాష్ట్ర స్థాయి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల సి.ఈ.ఓ వికాస్ రాజ్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొంటారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఏర్పాట్లపై…
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబద్ధం’ అని వ్యాఖ్యానించారు. January 24, 2024 / 03:08 AM IST న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబద్ధం’ అని వ్యాఖ్యానించారు. యూఎన్ఎస్సీలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించాలి తప్పితే 80 ఏళ్ల క్రితాన్ని కాదని పేర్కొన్నారు. గుటెరస్ పోస్టుకు అమెరికాకు చెందిన ఇజ్రాయెలీ పెట్టుబడిదారు మైఖేల్ ఐసెన్బెర్గ్ స్పందిస్తూ ‘మరి భారత్ సంగతేంటని?’ ప్రశ్నించారు.…
Chief Minister MK Stalin had earlier announced that a world-class Jallikattu stadium with a seating capacity of more than 5,000 people would be constructed in this village at an estimated cost of Rs 44 crore. Published Date – 23 January 2024, 11:49 PM Madurai: Tamil Nadu Chief Minister M K Stalin will inaugurate the newly-constructed Kalaignar Centenary Jallikattu Arena in Keelakarai near Alanganallur in Madurai district on Wednesday. The new Jallikattu stadium is named after former Chief Minister and late DMK leader M Karunanidhi. Chief Minister MK Stalin had earlier announced that a world-class Jallikattu stadium…
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి పేరు మారింది. ఇకపై రామలల్లాను ‘బాలక్ రామ్’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. Also Read.. తమ్ముడి వరస వ్యక్తితో అక్క ఆత్మహత్య.. అనుమానంలో కుటుంబసభ్యులు! అయితే, ఐదేళ్ల బాలుడిగా బాలరాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్ రామ్’గా పిలవాలని పూజారులు నిర్ణయించారు. కాగా, గతంలో తాత్కాలిక మందిరంలోని రామ్లల్లా విగ్రహాన్ని సైతం కొత్త ఆలయంలో ప్రతిష్ఠించారు. సరిగ్గా ‘బాలక్ రామ్’ మూలవిరాట్టుకు ముందు రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. Source link
కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించలేమని బోర్డు స్పష్టం చేసింది. January 24, 2024 / 02:05 AM IST హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించలేమని బోర్డు స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ నుంచి విశాఖ 550 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 650 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని గుర్తు చేశారు. బోర్డును విశాఖకు తరలిస్తే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడతాయని, విజయవాడకు తరలించే ప్రతిపాదనలను పరిశీలించాలని కేంద్రానికి నివేదించారు. Source link