Author: Telanganapress

He said the Congress started the Nyay Yatra in Manipur to give a message as the state was “burning”. Published Date – 23 January 2024, 11:52 PM File Photo Hajo: Congress leader Rahul Gandhi on Tuesday said the idea behind his He said the Congress started the Nyay Yatra in Manipur to give a message as the state was “burning”. is to provide justice to people and the party will present a five-point blueprint of ‘nyay’ that will also help strengthen the country. He said it will be based on five pillars which are justice to…

Read More

హమాస్‌ ఉగ్రవాదులతో జరుగుతున్నయుద్ధంలో తొలిసారి ఇజ్రాయెల్‌ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 24 మంది సైనికులను ఇజ్రాయెల్‌ సైన్యం కోల్పోయింది. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారని సైన్యం ప్రకటించింది. Also Read.. బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు! సెంట్రల్ గాజాలోని రెండు భవనాలను కూల్చేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం సిద్ధమైంది. ఈ క్రమంలో సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. అదే సమయంలో హమాస్‌ మిలిటెంట్‌లు గ్రనేడ్‌ దాడి చేశారు. దాంతో ఇజ్రాయెల్‌ సైనికులు అప్పటికే అమర్చిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలడంతో రెండు భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఇరవై ఒక్క మంది ఇజ్రాయెల్‌ సైనికులు శిథిలాల కింద చిక్కుకొని మరణించారు. Also Read.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్: మ‌ళ్లీ వ‌రల్డ్ నంబ‌ర్ 1గా సాత్విక్, చిరాగ్ జోడీ మరోవైపు యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా…

Read More

పార్ట్‌టైమ్‌ జాబ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌పేరుతో భారీ మోసాలు శిక్షణ పేరుతో పెట్టుబడుల ఆకర్షణ.. రోజూ రూ. 3 కోట్ల సైబర్‌ దోపిడీ సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌కు రూ. 2.28 కోట్లు టోకరా ఏడాదిలో బాధితుడితో 638 సార్లు లావాదేవీలు సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : సైబర్‌నేరగాళ్లు పార్ట్‌టైమ్‌ జాబ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్‌బుక్‌లో నగరానికి చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్‌ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు. ఈ ఘటన మరవక ముందే రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థ ప్రిన్సిపల్‌ కన్సల్టెంట్‌కు రూ. 2.28 కోట్లు టోకరా వేశారు. సుమారు సంవత్సరం పాటు సైబర్‌నేరగాళ్లతో బాధితుడు టచ్‌లో ఉంటూ 638 సార్లు బ్యాంకు ఖాతాలకు డబ్బు లావాదేవీలు నిర్వహించాడు. ఇలా ప్రతి రోజూ సైబర్‌ నేరగాళ్లు రూ. 3 కోట్ల వరకు సైబర్‌ దోపిడీ చేస్తున్నారు. మీర్‌పేట్‌ ప్రశాంతి హిల్స్‌లోని బాధితుడు…

Read More

Bankers handle heavy mental pressure from all ends to execute their roles, even during emergencies such as Covid-19 Published Date – 23 January 2024, 11:59 PM By Dr Suman Kumar Kasturi Beyond doubt, banks herald any nation’s growth. In Indian settings, banking is the foundation for the overall economic development of the country. The banking system has undergone major changes over the years with the advancement in technology — of course, it’s a need of the hour too. If we deeply analyse the development of the banking sector, mainly it can be divided into three phases…

Read More

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. ఫుడ్‌ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న స్విగ్గీ.. ఆ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్‌ను బట్టి రూ.3 ప్లాట్‌ఫామ్‌ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని మరింత గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోందని సమాచారం. అందులో భాగంగా రూ.10 ప్లాట్‌ఫామ్‌ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్‌ చేసిన తర్వాత బిల్లులో ప్లాట్‌ఫామ్‌ ఛార్జీ రూ.10 చూపించి, డిస్కౌంట్‌ పేరుతో రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. జనవరి 1న జొమాటో కూడా తన వినియోగదారుల నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.3 నుండి రూ.4…

Read More

పురుషుల్లో కేడీసీ, మహిళల్లో వ్యాయామ కాలేజీ విజేతలు బహుమతులు ప్రదానం చేసిన వీసీ రమేశ్‌ హనుమకొండ చౌరస్తా, జనవరి 23: కేయూ స్పోర్ట్స్‌ బోర్డు ఆధ్వర్యంలో ‘ఇంటర్‌ కాలేజీయేట్‌ క్రాస్‌ కంట్రీ చాంపియన్‌ షిప్‌(పురుషులు, మహిళల) పోటీలను వీసీ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ ప్రారంభించారు. పురుషుల క్రాస్‌కంట్రీ విన్నర్‌ చాంపియన్‌షిప్‌ను హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కైవసం చేసుకోగా, రన్నర్‌గా ఖమ్మం విశ్వవిద్యాలయ వ్యాయామ కాలేజీ నిలిచింది. మహిళల విభాగంలో విన్నర్‌గా విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల నిలువగా, రన్నర్‌గా టీటీడబ్ల్యూఆర్డీసీ(మహిళా), ఉట్నూర్‌ కాలేజీ నిలిచిందని విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో భాసర్‌, ఏటీబీటీ ప్రసాద్‌, సావిత్రి, జేత్య, ఉపేందర్‌, రమేష్‌, రామాంజనేయులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల క్రీడలు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయ విశ్రాంత బోధన, బోధనేతర ఉద్యోగుల క్రీడలను వీసీ రమేశ్‌ ప్రారంభించారు. వాలీబాల్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌ ప్రీ ఫైనల్‌ జరిగినట్లు ఆచార్య…

Read More

A study by Kumar and experts in Delhi stated that current urban-centric measures, such as enhancing public transport or controlling industrial emissions, overlook these rural sources. Published Date – 23 January 2024, 11:07 PM New Delhi: Urban-centric measures currently employed to combat air pollution overlook rural sources, according to experts, who recommend the creation of regional air quality plans, inspired by successful models in Mexico City and Los Angeles. A collaborative effort between the University of Surrey, England and Delhi’s regional government officials has identified rural sources such as crop burning, wood stoves, and power plants as…

Read More

బీహార్‌ మాజీ సీఎం, దివంగత కర్పూరి ఠాకూర్‌‎కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చి గౌరవించింది. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్‌ జిల్లాలో ఆయన జన్మించారు. 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. జనసేత ‘జననాయక్‌’గా ప్రసిద్ధిగాంచిన కర్పూరి ఠాకూర్‌.. డిసెంబరు 1970 నుంచి జూన్‌ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్‌ 1979 వరకు రెండు సార్లు బీహార్‌ సీఎంగా సేవలు అందించారు. Read Also: కస్టమర్లకు షాకివ్వబోతున్న స్విగ్గీ.. ఆర్డర్‎కు రూ. 10 వసూల్! Source link

Read More

Mid Cap Funds | గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే.. రిస్కు ఉన్నా మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులతో మంచి రిటర్న్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులపై 52 శాతానికి పైగా రిటర్న్స్ వచ్చాయి. January 23, 2024 / 10:17 PM IST Mid Cap Funds | ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మొత్తం కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. రిస్క్ లేని గ్యారంటీ రిటర్న్స్ స్కీమ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిస్క్ ఉన్నా అధిక లాభాలు గడించాలంటే స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. కొందరు రియాల్టీ రంగంలో.. మరి కొందరు బంగారంపై మదుపు చేస్తుంటారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులతో గ్యారంటీ రిటర్న్స్ లభిస్తాయి. గతేడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై 52…

Read More

In the women’s ODI category, Meghalya’s Saee Purandare won the Jagmohan Dalmiya Trophy for the year 2019-20. Published Date – 23 January 2024, 10:04 PM Hyderabad: India’s vice-captain Smriti Mandhana was crowned as the Best International Cricketer in the women’s category for the years 2020-21 and 2021-22 on Tuesday at the Naman Awards. On the other hand, Deepti Sharma was recognised as the Best International Cricketer in the women’s category for the years 2019-20 and 2022-23. While the highest wicket-takers in the ODI format, Poonam Yadav, Jhulan Goswami, Rajeshwari Gayakwad and Devika Vaidya for the years…

Read More