Absence of Mohamed Salah and Trent Alexander-Arnold didn’t hinder the Reds as they stretched their unbeaten Premier League run to eight matches. Published Date – 22 January 2024, 11:20 AM Bournemouth: Darwin Nunez and Diogo Jota both struck twice as Liverpool secured a 4-0 victory over AFC Bournemouth in the Premier League to go five points clear at the top, the largest lead a team have had at the end of a Matchweek this season. The Reds did not miss absent duo Mohamed Salah and Trent Alexander-Arnold as they extend their unbeaten run to eight…
Author: Telanganapress
అయోధ్యలో రాముడికి గుడి కట్టాల్సిందేనని పోరాడిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే రామ మందిరం కోసం పాటుపడిన ఈ ఇద్దరు నేతలూ ఇవాళ అయోధ్యలో జరుగుతున్న వేడుకలకు దూరంగా ఉన్నారు. ప్రాణప్రతిష్ట వేడుకలకు అద్వానీ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. మురళీ మనోహర్ జోషి కూడా హాజరవడం సందేహమేనని తెలిపాయి. ఢిల్లీలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో తన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అద్వానీ తన అయోధ్య ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలియాయి. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు రావాలంటూ అద్వానీ, జోషిని విశ్వ హిందూ పరిషత్ గతేడాది డిసెంబర్ లోనే ఆహ్వానించింది. అయితే ఈ నెలాఖరులోగా బాల రాముడిని అద్వానీ దర్శించుకుంటారని విశ్వ హిందూ పరిషత్ నేత ఒకరు మీడియాకు తెలిపారు. ఇది కూడా చదవండి: కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్న చిరంజీవి Source link
China | చైనాలో విషాదం నెలకొంది. యునాన్ ప్రావిన్స్లోని గిరిజన, పర్వత ప్రాంతాల్లోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 47 మంది సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోటు చేసుకుంది. January 22, 2024 / 11:23 AM IST China | బీజింగ్ : చైనాలో విషాదం నెలకొంది. యునాన్ ప్రావిన్స్లోని గిరిజన, పర్వత ప్రాంతాల్లోని కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 47 మంది సజీవసమాధి అయ్యారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోటు చేసుకుంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది, విపత్తు దళాలు కలిసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో 18 ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఆ నివాసాల్లో 200 మందికి పైగా నివాసం ఉంటున్నారు. అయితే విరిగిపడ్డ కొండచరియలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. సహాయక చర్యల్లో 200 మంది పాల్గొన్నారు. గాయపడ్డ వారిని…
Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust announced on Sunday that the ‘Pran Pratishtha’ ceremony will be marked by a dazzling musical event titled ‘Mangal Dhwani’. Updated On – 22 January 2024, 10:29 AM New York: Ahead of the Ram Temple Pran Prathistha ceremony in India on Monday, the Indian diaspora illuminated Times Square with the picture of Lord Ram in New York and chanted Shree Ram Bhajans and songs to showcase the cultural heritage and vibrancy of their home country.The Indian community, which turned out in huge numbers for the celebrations, wore traditional Indian attire and…
శ్రీరాముడు అవతార పురుషుడు అని అంటారు. అయితే శ్రీరాముడు కౌసల్య తల్లి కడుపున జన్మించాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రమాసంలోని శుక్ల పక్ష నవమి తిథి నాడు ఉదయపురిలో రఘుకుల శిరోమణి దశరథుని ఇంట జన్మించాడు. ఈ రోజును రామనవమిగా జరుపుకుంటాం. చైత్రమాసంలో శుక్లపక్షం తొమ్మిదో తేదీన పునర్వసు నక్షత్రంలో ప్రపంచమంతా దివ్య గుణాలతో పూజలందుకుంటున్న శ్రీరామునికి కౌసల్య జన్మనిచ్చిందని వాల్మీకి మహర్షి పేర్కొన్నారు. శ్రీరాముని జననం:శ్రీరాముడు చైత్రమాసంలో శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జన్మించాడు. ఈ రోజును హిందూ మతంలో శ్రీరామ నవమి లేదా రామ నవమిగా జరుపుకుంటారు. రాముడు అయోధ్య నగరంలో జన్మించాడని చెబుతారు. శ్రీరాముని బాల్యం:శ్రీరాముడు గురుకులంలో బాల్యం గడిపాడు. అక్కడ వేదాలు, శాస్త్రాలు, యోగాలు అభ్యసించి జ్ఞానాన్ని సంపాదించాడు. అతను తన బ్రాహ్మణ గురువు విశ్వామిత్రతో కలిసి అనేక పుణ్యకార్యాలలో నిమగ్నమయ్యాడు. శ్రీరాముడు, సీత కలుసుకున్న సమయం:సీతా కళ్యాణం కోసం స్వయంవరం జరుగుతున్నప్పుడు, రాముడు అక్కడికి చేరుకుని,…
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది. January 22, 2024 / 10:19 AM IST హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ (Dilsukhnagar) ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకున్నది. క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకున్నాయి. దీంతో చూస్తుండగానే రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండటం, మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బస్సులో షాక్ సర్క్యూట్ అవడం వల్లే…
According to Ramakrishna Reddy, Sharmila altered her accent, tone and tenor on seeing some Congress party supporters and mostly allegedly reiterated the dialogues uttered by TDP supremo N Chandrababu Naidu. Updated On – 22 January 2024, 09:25 AM Amaravati: Andhra Pradesh Congress Committee president YS Sharmila is misusing her family name to create confusion among people but is making a fool of herself, a senior leader of the ruling YSR Congress party has said. Senior party leader S Ramakrishna Reddy, who is advisor (public affairs) to the YSRCP government in the state, said all the party…
తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన హరితహారం పథకం పేరు మార్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఈ హరిత హారం పథకాన్ని అదే పేరు కొనసాగిస్తే అధికార కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదు. హరితహారం అంటేనే బీఆర్ఎస్ అని ప్రజల్లో పాతుకుపోయింది. అందుకే ఈ పథకం పేరు మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇక నుంచి ఈ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తారన్న దానిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర అటవీ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై త్వరలో జరగనున్న సమావేశంలో కొత్త పేరు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో అటవీ శాఖ రూ. 445కోట్లు కేటాయించింది. దీంతో వన్యప్రాణుల దాడుల్లో మరణించినవారికి, గాయపడినవారికి, పశువులను కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు రూ. 2కోట్లు సమాకూర్చాలని…
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (Ram Lalla) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. January 22, 2024 / 09:06 AM IST అయోధ్య: యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఆ రోజు రానేవచ్చింది. 500 ఏండ్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కానున్నది. సోమవారం మధ్యాహ్నం చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజ జన్మభూమి అయోధ్యలో (Ayodhya) బాల రాముడి (Ram Lalla) విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వేడుక జరగనుంది. ప్రధాని మోదీ (PM Modi) చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆలయ…
After stopping the car, the police found that two people were inside, and there were Rs 2,07,50,000 (two crore seven lakhs) in cash in five bags, an official said. Published Date – 21 January 2024, 10:44 PM Anakapalle: Andhra Pradesh police seized Rs 2.7 crore from two persons in a car at a toll plaza in Andhra Pradesh’s Anakapalle district, police said on Sunday. “Anakapalli district police seized Rs 2,07,80,000 from a car at the Nakkapalli toll plaza on the national highway,” police said. As per the information received on the night of January 20, 2024,…