మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు లేదా డ్యాన్స్ వీడియోలతో మనకు సితార ఘట్టమనేని నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తండ్రి ఎంత సిగ్గు పడే వ్యక్తిత్వమో దానికి కూతురు మాత్రం పూర్తిగా విరుద్ధం. ఒక్క సినిమా విడుదల కాకుండానే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు సితారకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. ఇటీవల తన తండ్రి గుంటూరు కారం సినిమా చూడటానికి స్నేహితులతో కలిసి సుదర్శన్ థియేటర్ని సందర్శించిన సితార తరువాత జరిగిన ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీ సందర్భంగా కూడా కనిపించింది. ఇలా గుంటూరు కారం మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్న సితార తాజాగా ఒక డ్యాన్స్ వీడియోని వదిలింది. ఈ వీడియోలో గుంటూరు కారం హిట్ సాంగ్ ‘ఓ మై బేబీ’కి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. తెల్లటి కుర్తా ధరించి, సితార…
Author: Telanganapress
Pathagutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) ఫిబ్రవరి 19నుంచి 25వ తేదీ వరకు జరుపుతున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. January 21, 2024 / 06:06 PM IST యాదగిరిగుట్ట, జనవరి 21 : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) ఫిబ్రవరి 19నుంచి 25వ తేదీ వరకు జరుపుతున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 15 నుంచి 18వ తేదీ వరకు ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా పాతగుట్టలో భక్తులతో జరిపించే నిత్య కల్యాణం హోమాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. ఫిబ్రవరి 22న రాత్రి 8గంటలకు నిర్వహించే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొనేందుకు వీలుగా కల్యాణ…
Addressing party workers at the State party office on Sunday, Kishan Reddy said Chief Minister A Revanth Reddy had so far not taken any measures to improve the financial health of the State. Published Date – 21 January 2024, 04:57 PM Hyderabad: Accusing the Congress of delaying the implementation of six guarantees, BJP State president G Kishan Reddy said the Congress did not have any concrete plan to come out of the financial crisis and put the State back on the path of development. Addressing party workers at the State party office on Sunday, Kishan Reddy…
బీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్రెడ్డిలు కలిసి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ మోదీకి గానీ, రేవంత్రెడ్డికి గానీ భయపడేది లేదని, తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. ఆ సమావేశంలో బీఆర్ఎస్ను కతం చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని మోడీ ముఖ్యమంత్రితో చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల కోసం తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీలు కలిసిపోయాయి. ఇక నేను కరెంట్ బిల్లులు కట్టొద్దని ప్రజలని రెచ్చగొడుతున్నానంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నాడు. నేను వారు ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్న. స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు. కరెంట్ బిల్లులు…
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది. January 21, 2024 / 05:00 PM IST Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అసోంలోని సోనిట్పూర్ జిల్లాలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు యాత్రపై దాడికి తెగబడ్డారని ఆ పార్టీ పేర్కొంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నాలుగోరోజు బిశ్వనాధ్ జిల్లా నుంచి సొనిట్పూర్లోని నాగౌన్కు చేరుకునే క్రమంలో దాడి జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ రాకకు ముందు అదే మార్గంలో బీజేపీ మద్దతుదారులు ప్రదర్శన చేపట్టారని, జైరాం రమేష్ వాహనం సహా రాహుల్ కాన్వాయ్లోని పలు వాహనాలను వారు ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. భారత్…
The centenarian was admitted to Aster Prime Hospitals, Ameerpet with Subdural Hematoma, which is internal bleeding of the brain, due to the fall. Published Date – 21 January 2024, 04:10 PM Hyderabad: In a rare instance, a 100-year-old senior citizen from Hyderabad has undergone brain surgery not once but twice, for a brain injury that he sustained in a fall at his home. The centenarian was admitted to Aster Prime Hospitals, Ameerpet with Subdural Hematoma, which is internal bleeding of the brain, due to the fall. Investigations by a team of care givers led by Dr…
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడయాతో మాట్లాడారు. ‘ఈ నెల 24న కేటీఆర్ కరీంనగర్లో పర్యటించనున్నారు. నాలుగోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి కరీంనగర్ ప్రజలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, బండి సంజయ్ సెంటిమెంట్.. కాదని నన్ను గెలిపించారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ.. గతం గతః. భవిష్యత్ పై దృష్టిసారిద్దాం.. పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కలిసి కట్టుగా పోరాడుదాం. డిసెంబర్ 9 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ ఏమైంది. పంట చివరి దశకు వచ్చినా సాగు నీరు ఇవ్వడం లేదు. వరి పంట వద్దు… ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి అన్న మంత్రి పొన్నం ప్రభాకర్… మీరు వరి పంటకు బోనస్ ఎలా ఇస్తారు. రైతుబంధు కోసం రైతులు ఆశగా…
Kangana Ranaut | అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రామ భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవలోకానికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని అన్నారు. ఆహ్వానించినా అయోధ్యకు రావడం ఇష్టంలేని వారి గురించి తానేమీ మాట్లాడనని అన్నారు. January 21, 2024 / 04:04 PM IST Kangana Ranaut: అయోధ్య నగరం పెండ్లి కూతురులా ముస్తాబయ్యిందని నటి కంగనా రనౌత్ అభివర్ణించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రామ భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూస్తే దేవలోకానికి వచ్చిన అనుభూతి కలుగుతున్నదని అన్నారు. ఆహ్వానించినా అయోధ్యకు రావడం ఇష్టంలేని వారి గురించి తానేమీ మాట్లాడనని అన్నారు. ‘అయోధ్య నగరం ఒక పెండ్లి కూతురులా ముస్తాబయ్యింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భజనలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. మనం దేవలోకానికి వచ్చామా..? అనే అనుభూతి కలుగుతున్నది. అయోధ్యకు రావడం…
The film is tentatively titled ‘D51’ and is helmed by Shekhar Kammula. Published Date – 21 January 2024, 03:00 PM Mumbai: National Award-winning music composer Devi Sri Prasad, professionally known as Rockstar DSP, is set to compose the music for Tamil superstar Dhanush’s upcoming film. The film is tentatively titled ‘D51’ and is helmed by Shekhar Kammula. This marks the third collaboration between the composer and the actor after ‘Venghai’ and ‘Kutty’. The film is said to be an emotional drama and also stars Rashmika Mandanna and Nagarjuna Akkineni. The shooting of the film has already…
అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చేస్తున్న వాదనలపై కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు బీఆర్ఎస్ కి అధికారిక ఆహ్వానం అందలేదు. అయితే శ్రీరాముడు ఒక పార్టీకో, సంస్థకో చెందినవాడు కాదు రాముడు అందరివాడు’ అని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రతిఒక్కరు దేవస్థానాల్ని సందర్శిస్తారని.. ఇప్పుడు వెళ్లకున్నా మేము త్వరలో అయోధ్యని సందర్శిస్తానని అన్నారు కవిత. The post అయోధ్యకి ఆహ్వానం అందలేదు.. అయినా అప్పుడు వెళ్తాం..! appeared first on tnewstelugu.com. Source link