Congress government would not be able to implement even one-fourth of its 420 promises made during the elections, said Harish Rao Published Date – 21 January 2024, 09:15 PM BRS MLA and former Minister T Harish Rao speaking at the BRS preparatory meeting for Lok Sabha elections on Malkajgiri constituency at Telangana Bhavan. Hyderabad: BRS MLA and former Minister T Harish Rao on Sunday said the Congress was planning of conspiring to evade implementation of its six guarantees within the stipulated 100 days citing the Lok Sabha poll code. He demanded that the State government implement…
Author: Telanganapress
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచింది అని అన్నారు హరీష్ రావు. నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. ‘ghmc ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారు. ఇపుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయి. కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో మీరు కష్టపడి పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్ళీ అధికారంలోకి రావడం అరుదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీ ఆర్ ఎస్ ఓడిపోయింది. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయి. ఆ రెండు పార్టీల డ్రామాలు…
How To Reach Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలివస్తున్నారు. January 21, 2024 / 09:03 PM IST How To Reach Ayodhya | అయోధ్య రామ మందిరంలో బాల రాముడు దర్శనం ఇవ్వనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. సోమవారం జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి అతిథులు తరలివస్తున్నారు. శాంతిభద్రతల నేపథ్యంలో 22న అయోధ్యకు వచ్చేందుకు ప్రయత్నం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే దీపావళిని జరుకొని.. రామజ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 23 నుంచి సాధారణ ప్రజలకు అయోధ్య ఆలయంలో…
The customs officials on suspicion stopped the woman who arrived from Lusaka, Zambia to Hyderabad via Singapore and seized the contraband. Published Date – 21 January 2024, 08:10 PM Representational Image Hyderabad: The Hyderabad customs officials seized 5.92 kilograms of heroin valued at Rs. 41.4 crores at RGI Airport from a woman passenger on Saturday. The customs officials on suspicion stopped the woman who arrived from Lusaka, Zambia to Hyderabad via Singapore and seized the contraband. “The smuggled heroin was seized from handbag of the passenger. It was concealed inside the inner layer of the hand…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న ఉదయం 10 గంటలకు ఆలయ అర్చకులచే స్వస్తివాచనం, విశ్వక్సేన పూజతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20న ద్వజారోహణం, ఫిబ్రవరి 21న సింహవాహన సేవ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 22న ఆలయంలో హనుమత్ వాహన సేవ, అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23న గరుడ వాహన సేవ, రథోత్సవం సాగనుంది. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం.. ఫిబ్రవరి 25న మహా పూర్ణాహుతి నిర్వహించడంతో యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవం ముగుస్తుంది. వార్షిక బ్రహ్మోత్సవాలలో అన్ని రోజులలో సాయంత్రం భక్తి మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. The post యాదాద్రిలో ఘనంగా బ్రహ్మోత్సవాలు..…
Ram Mandir Flag | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమవుతున్నది. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో రామ మందిరంపై ఎగుర వేసేందుకు ప్రత్యేకంగా జెండాను సిద్ధం చేశారు. జెండాపై సూర్యుడు, కోవిదర్ చెట్టు (దేవ కాంచన వృక్షం), శ్రీరామం నినాదాన్ని చిత్రీకరించారు. సూర్యుడు, కోవిదర్ వృక్షానికి ఎందుకు జెండాలో ఎందుకు స్థానం కల్పించారో తెలుసుకుందాం.. January 21, 2024 / 08:07 PM IST Ram Mandir Flag | అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి సిద్ధమవుతున్నది.సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనున్నది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లో రామ మందిరంపై ఎగురవేసేందుకు ప్రత్యేకంగా జెండాను సిద్ధం చేశారు. జెండాపై సూర్యుడు, కోవిదర్ చెట్టు (దేవ కాంచన వృక్షం),శ్రీరామం నినాదాన్ని చిత్రీకరించారు. సూర్యుడు, కోవిదర్ వృక్షానికి ఎందుకు జెండాలో ఎందుకు స్థానంకల్పించారో తెలుసుకుందాం.. వాస్తవానికి సూరుడ్య రాముడి వంశానికి (సూర్యవంశం)…
An investigation is underway; violators face up to two years’ imprisonment. Published Date – 21 January 2024, 07:11 PM Telangana Drugs Control raided Sree Raja Rajeshwara Medical Distributors in Kapra, seizing Rs. 5.0 lakh worth of improperly stored Insulin Injections on January 18–19, 2024. An investigation is underway; violators face up to two years’ imprisonment. Dr. T.N.J. Rajesh, Star Hospitals consultant, emphasizes meticulous Insulin storage to avoid efficacy decline, ensuring consumer safety. Source link
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మాజీ యంపి వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ది..మాజీ సిఎం కెసిఆర్ ది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిఆర్ఎస్ పెట్టుకున్నామే తప్ప పదవుల కోసం కాదు. కెసిఆర్ కరీంనగర్ షిఫ్ట్ అవుతున్నారు… రాబోయే రోజుల్లో ఇక్కడే ఉండబోతున్నారు. ఆది నుంచి కరీంనగర్ కే సి ఆర్ కు అండగా నిలిచింది. అబద్దాల పునాదుల పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ వి ఆచరణకు సాధ్యం కాని హామీలు కళ్యాణ లక్ష్మి దరఖాస్తుల స్వీకరణ బంద్ చేశారు. వరికి 5 వందల బోనస్ అన్నారు.. ఎప్పుడు ఇస్తారు. మహాలక్ష్మి పథక విధి విధానాలు ఏంటో చెప్పాలి… ఆడబిడ్డలను మోసం చేయొద్దు. వంద రోజుల తర్వాత హామీలు అమలు చేయండి… కానీ ముందు జీఓలు విడుదల చేయండి .పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ పేరుతో తప్పించుకోవద్దు. 10 సంవత్సరాల మోడీ పాలన……
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. January 21, 2024 / 07:06 PM IST కాచిగూడ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ అభినందన్ హోటల్లో వివిధ రాష్ట్రాల బీసీ సంఘాల నాయకుల( BC Leaders) తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5,6 తేదీలలో నిర్వహించనున్న ‘చలో…
He joined Congress in presence of YS Sharmila, who welcomed him into the party fold by putting a Congress scarf around his neck. Published Date – 21 January 2024, 06:01 PM Hyderabad: Soon after YS Sharmila assumed charge as the president of Andhra Pradesh Congress Committee at Ahwanam Convention center at Kanuru in Vijayawada on Sunday, Mangalagiri MLA Alla Ramakrishna Reddy joined the Congress party. He joined Congress in presence of YS Sharmila, who welcomed him into the party fold by putting a Congress scarf around his neck. Earlier, the Mangalagiri MLA also received Sharmila at…