పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. January 22, 2024 / 01:13 AM IST ఫిబ్రవరి 29న ఇందిరాపార్కు వద్ద పోరుగర్జన టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి బొడ్రాయిబజార్, జనవరి 21 : పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 29న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద పోరుగర్జన సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాదిగలు, పారిశుద్ధ్య కార్మికులు, డప్పు చెప్పు కార్మికులు వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. Previous article ‘నటరత్నాలు’లో దర్శకులకూ పాత్రలు…
Author: Telanganapress
The police were asked to be on alert in all the sensitive pockets and plan bandobast properly. Updated On – 21 January 2024, 11:58 PM Hyderabad: The Telangana Police are making elaborate security arrangements given the Pran Pratishta of Ram Temple at Ayodhya on Monday. The top brass of the State police held a meeting with the Commissioners of Police (CsP) and Superintendents of Police (SsP) and discussed the security arrangements. The police were asked to be on alert in all the sensitive pockets and plan bandobast properly. The local police will be assisted by the…
కేటీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ గారు పురపాలక మంత్రిగా ఉన్నప్ఫడు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందింది. బి ఆర్ ఎస్ పార్టీ పైన నాయకత్వం పైన ఇక్కడి ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది. హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు బి ఆర్ ఎస్ పార్టీకి ఉన్నాయి. మల్కాజగిరి సీట్ తప్పంసరిగా గెలుస్తాం. గతంలో మల్కాజగిరికి ఎంపీ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏనాడు పట్టించుకోలేదు. బిజెపి, కాంగ్రెస్ పార్టీ కలిసి బి ఆర్ ఎస్ పార్టీ లేకుండా చేద్దాం అని వారి నాయుకులు బహిరంగంగా చెప్పడం చూస్తున్నము, వారి కుట్రలు మనకు అర్ధం అవుతుంది. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు అత్యధికంగా బి ఆర్ ఎస్ పార్టీ సాధిస్తుంది…
ఓటర్ల నమోదు ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి: రంగారెడ్డి కలెక్టర్ శశాంక సిటీబ్యూరో/బండ్లగూడ జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సమర్థవంతంగా చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ గ్రామం పరిధిలోని వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. కొత్త ఓటరు నమోదుకు విశేష స్పందన.. ఓటరు నమోదులో భాగంగా గ్రేటర్లో శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు విశేష స్పందన వచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు. జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో ఓటు హక్కు కోసం దాదాపు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఓట్ల తొలగింపునకు 1000 మందికిపైగా,…
The annual PM10 levels for Hyderabad have surpassed the permissible limit, painting a worrisome picture of the city’s air quality Published Date – 21 January 2024, 11:15 PM Hyderabad: Hyderabad faces a growing threat of pollution that lurks in the air its residents breathe. The city’s air quality, particularly the levels of PM10, has emerged as a critical issue. The data released by PRANA, the Portal for Regulation of Air Pollution in Non-Attainment Cities, under the National Clean Air Programme (NCAP), underscores a persistent challenge. The annual PM10 levels for Hyderabad have surpassed the permissible limit,…
నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమేవేశం తరువాత ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో ముచ్చటించారు.’ నగరంలో అన్ని సీట్లు గెలిచినాము అంటే దానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణని ఎంతో అభివ్రుది చేశాం. ప్రగతి భవన్, సెక్రటరియేట్ ఎవరి కోసం కట్టినాము. ఎవరి అధికారంలో వస్తే వాళ్ళు కూర్చుంటారు, మా కోసం కట్టుకున్నమా, మా మీద ఆరోపణలు చేసావు. డబ్బులు లేకపోయినా రాష్ట్రాన్ని నడిపిండు కేసీఆర్ గారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్ కరెంట్ నీళ్లు ఇచ్చారా. కానీ కేసీఆర్ గారు కరెంట్ నీళ్లు నిరంతరాయంగా ఇచ్చారు. మా మేడ్చల్ లో రోడ్డు లేని గ్రామం లేదు. ముందు కాంగ్రెస్ పరిపాలన చేయాలి, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి. దళిత బంధు, బిసి బంధు, రైతు బంధు, అన్ని బంధు పెట్టిండ్రు, ఆఖరికి ఆరు గ్యారింటిలను కూడా బంధు పెట్టినట్టున్నారు. భారీ…
Rammandir | అయోధ్యలో అంగరంగ వైభవంగా సోమవారం రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ఈ ఆలయాన్ని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీ డిజైన్ చేసి నిర్మించింది. January 21, 2024 / 10:40 PM IST Rammandir | యావత్ దేశమంతా సోమవారం అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైంది. మరోవైపు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ భారతీయులంతా గర్వించదగ్గ ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ తదితర ప్రముఖులంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామ మందిరం డిజైనింగ్తోపాటు నిర్మాణం చేపట్టిన ఘనత ప్రముఖ కార్పొరేట్ సంస్థకు దక్కుతుంది. అదే లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్టీ). ఆ సంగతి స్వయంగా ఎల్ అండ్ టీ ఆదివారం వెల్లడించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అనుమతితో అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని డిజైన్ చేయడంతోపాటు విజయవంతంగా…
Tanush with a timing of 31:30.3s clinched the title ahead of Loyola College’s Rohith Reddy and Nizam College’s T Rajesh Published Date – 21 January 2024, 10:15 PM Team championships men’s winners University College of PE. Osmania University on Sunday. Hyderabad: P Tanush of SP College and M Mallika of Telangana Tribal Welfare Residential Degree College, Mahendra Hills sealed top spot in the men’s and women’s 10 km events of the OU Inter-College Cross Country Championships organised by University College of Physical Education, Osmania University held at UCPE, Osmania University on Sunday. Tanush with a timing…
ఆరు హామీల అమల విషయంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ దెగ్గర ఎలాంటి పక్కా ప్రణాళికలు లేవని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ‘‘తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, హామీలను అమలు చేసేందుకు ఆయన ప్రభుత్వం ఇంతవరకు ఒక విధానాన్ని రూపొందించలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు సీఎం తన ప్రణాళికలను ప్రకటించలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎలా చేపడతారు? రానున్న లోక్సభ ఎన్నికలకు నడుం బిగించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు కిషన్రెడ్డి. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా గాలి వీస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు దీనిని ఉపయోగించుకోవాలని కిషన్రెడ్డి పేర్కొన్నారు. The post తొలిసారి…
Heroin Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. January 21, 2024 / 09:19 PM IST Heroin Seized | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో జాంబియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హ్యాండ్ బ్యాగ్తో పాటు సూట్ కేస్ , డాక్యుమెంట్ ఫోల్డర్లో డ్రగ్స్ దాచిపెట్టి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ అధికారులకు చిక్కింది. ప్రయాణికురాలిని దక్షిణ ఆఫ్రికా వాసిగా గుర్తించారు. నిందితురాలి నుంచి 5.93 కిలోల హెరాయిన్ను స్వాధీనం…