Author: Telanganapress

In addition to these appointments, the Telangana Congress is also working on appointment of the TSRTC Chairman and other key posts. After Chief Minister A Revanth Reddy returns from London, more announcements can be expected, party sources said. Published Date – 21 January 2024, 10:50 AM Hyderabad: The State government on Saturday issued orders appointing three Congress leaders as Advisors and one as a Special Representative at New Delhi. Accordingly, Vem Narender Reddy was appointed as Advisor to the Chief Minister (Public Affairs), former Minister Mohammad Ali Shabbir as Advisor to the Government (SC, ST, OBC,…

Read More

శుక్రవారం రాత్రి నగర శివారులోని పహాడీషరీఫ్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. Read Also: లింగ మార్పిడి చేయించుకొని, పెళ్లి చేసుకొని తండ్రి అయిన మహిళ పాతబస్తీ ఫతేదర్వాజాకు చెందిన మొహ్మద్‌ సాజిద్‌(18), హసన్‌నగర్‌ వాసులు మొహ్మద్‌ అక్బర్‌(22), నయీముద్దీన్‌(21), లంగర్‌హౌస్‌ నివాసి రాహిల్‌ భార్య నాజియాబేగం(23), టోలిచౌకికి చెందిన సల్మాన్‌ఖాన్‌ భార్య ముస్కాన్‌ మహరాజ్‌(22)లు బెలీనో కారులో నగర శివారులోని పహాడీషరీఫ్‌ మీదుగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత శ్రీశైలం రోడ్డుపై చక్కర్లు కొట్టి.. అక్కడి నుంచి మామిడిపల్లి మార్గంలోకి ప్రవేశించారు. ఆ రోడ్డులో రోడ్ సైన్ బోర్డు లేకపోవడంతో వేగంగా వెళ్తున్న వారి కారు.. డెడ్ ఎండ్‎లో ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవింగ్‌ సీటులో ఉన్న సాజిద్‌, పక్కనే కూర్చున్న…

Read More

Article 370 | బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్టికల్ 370. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ నిర్మిస్తున్నాడు. January 21, 2024 / 10:52 AM IST Article 370 | బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధ‌ర్ నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుదల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా…

Read More

Modi also greeted the people of Tripura on their statehood day, wishing that may this day celebrate the unique history and rich heritage of the state. Updated On – 21 January 2024, 09:52 AM New Delhi: Prime Minister Narendra Modi on Sunday greeted people of three northeast states — Manipur, Tripura and Meghalaya — on their statehood day. In a post in X, Modi said, “On Manipur’s Statehood Day, my best wishes to the people of the state. Manipur has made a strong contribution to India’s progress.” “We take pride in the culture and traditions of…

Read More

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అని చెప్పిన పార్టీ.. ప్రభుత్వం ఏర్పడి నెల దాటిపోయినా హమీలు మాత్రం నెరవేరడంలేదు. అది అలా ఉంచితే.. ప్రస్తుతం ప్రజా భవన్‎గా మారిన ప్రగతి భవన్‎లో రిపేర్ పేరిట లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నివసించిన ప్రగతిభవన్‌పై కాంగ్రెస్‌ నాయకులు చేయని విమర్శలు లేవు. కేసీఆర్‌ తన విలాసాల కోసం ప్రగతి భవన్‌ను కుట్టుకున్నాడని, ప్రజాధనాన్ని వృథా చేశారని అన్నారు. ఆ భవనాన్ని స్టడీ సెంటర్‌గా మారుస్తామని, లేదా దానిని ప్రభుత్వ దవాఖానగా మారుస్తామని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంచుతామని కాంగ్రెస్‌ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ భవనాన్ని తన నివాసంగా మార్చుకున్నారు. Read also: రేపు అయోధ్య రామమందిరం…

Read More

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్‌తో 14 ఏండ్ల బాలుడు మరణించాడు. January 21, 2024 / 09:30 AM IST మాలే: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను (Dornier Aircraft) వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్‌తో (Brain Stroke) 14 ఏండ్ల బాలుడు మరణించాడు. గాఫ్‌ అలీఫ్ విల్లింగిలి గ్రామానికి చెందిన ఓ కుర్రాడు బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నాడు. అతని పరిస్థితి విషమించడంతో రాజధాని మాలేలోని దవాఖానకు వేగంగా తరలించడానికి ఎయిర్‌ అంబులెన్స్‌ (Air Ambulance) కోసం అతని కుటుంబ సభ్యులు అభ్యర్థించారు. కానీ అనుమతి లభించకచలేదు. దీంతో 16 గంటల తర్వాత మాలేకి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. స్ట్రోక్…

Read More

The Indian pair secured a 21-18, 21-14 against Tokyo Olympics bronze medallists Chia and Wooi Yik and progressed to the final of the BWF 750 Series badminton tournament. Published Date – 21 January 2024, 08:59 AM New Delhi: World No.2 men’s doubles pair of Chirag Shetty and Satwiksairaj Rankireddy recorded a stellar victory in what was a repeat of the Asian Game 2022 semi-finals against Aaron Chia and Soh Wooi Yik of Malaysia in the India Open 2024 at the Indira Gandhi Indoor Stadium here on Saturday. The Indian pair secured a 21-18, 21-14 against Tokyo…

Read More

గోవాలోని ఓ స్టార్ హోటల్ మేనేజర్ తన భార్యను సముద్రంలోకి తోసేసి హత్య చేశారు. ఆ తర్వాత తన భార్య ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయిందంటూ డ్రామాలు ఆడాడు. ఓ వ్యక్తి తీసిన వీడియోలో కావాలనే అతను తన భార్యను హత్య చేశాడని తేలడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన గౌరవ్ కతియార్, దక్షిణగోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే లక్నోకు చెందిన దీక్షా గాంగ్వార్ తో పెళ్లి జరిగింది. ఇద్దరు కూడా గోవాలోనే కాపురం పెట్టారు. అయితే గౌరవ్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా తన భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్న గౌరవ్..ఆమెను తన హోటల్ దగ్గర ఉన్న కాబో డి రామా బీచ్ కు తీసుకెళ్లాడు. బీచ్ లో రాళ్లు ఉన్న…

Read More

అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సవాల్‌ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శనివారం మీడియాతో మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు. January 21, 2024 / 08:49 AM IST Asaduddin Owaisi | బెంగళూరు, జనవరి 20: అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ వృత్తాంతాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి సవాల్‌ చేశారు. బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు. కర్ణాటకలోని కలబురగిలో శనివారం మీడియాతో మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు సమయంలో ఆలయం లేదని పేర్కొన్నారు. బాబ్రీ మసీదును కూల్చకుంటే.. ఈ రోజున జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదన్నారు. బాబ్రీ మసీదులో ముస్లింలు 500 ఏండ్లకు పైగా నమాజ్‌ చేశారని, యూపీ సీఎంగా…

Read More

‘The alignment would be done as per the needs of the future generation and not according to individual judgements.’ Published Date – 20 January 2024, 10:01 PM Hyderabad: Deputy Chief Minister and Finance Minister Bhatti Vikramarka Mallu said Regional Ring Road (RRR) alignment would be done as per the needs of the future generation and not according to individual judgements. The Finance Minister, who along with Roads and Buildings Minister Komatireddy Venkat Reddy discussed the budget allocation proposals for various roads, buildings, railway bridges and film industry with the senior officials of the departments in the…

Read More