Road Accident | విజయనగరం(Vijayanagaram ) జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు అన్నదమ్ములు( Brothers) దుర్మరణం చెందారు. January 21, 2024 / 03:01 PM IST అమరావతి : విజయనగరం(Vijayanagaram ) జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు అన్నదమ్ములు( Brothers) దుర్మరణం చెందారు. గొల్లపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేష్ , సురేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్ను ఢీ కొన్నారు. ప్రమాదంలో ఇద్దరు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. Previous article Neha Solanki | ముసిముసి నవ్వులతో మురిపిస్తున్న నేహా సోలంకి.. Next article Source link
Author: Telanganapress
Th actress took to X (formerly Twitter) and wrote: “Expressing my heartfelt gratitude to @DCP_IFSO. Thank you for apprehending those responsible. Feeling truly grateful for the community that embraces me with love, support and shields me. Published Date – 21 January 2024, 02:04 PM Mumbai: Actress Rashmika Mandanna has reacted after the main accused, who created her deepfake video, was arrested. Th actress took to X (formerly Twitter) and wrote: “Expressing my heartfelt gratitude to @DCP_IFSO. Thank you for apprehending those responsible. Feeling truly grateful for the community that embraces me with love, support and shields me.…
చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం హనుమాన్. మహేష్ బాబు గుంటూరు కారం మూవీని తట్టుకుని బాక్సాఫీస్ దెగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తోలి భారతీయ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ తిరిగే కథ ఇది. హనుమంతుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వచ్చే ప్రతి టికెట్ పై 5రూపాయలని రామమందిరానికి విరాళంగా ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన హనుమాన్ చిత్ర యూనిట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అనుకున్నట్టే ఇప్పటి వరకు వచ్చిన రూ. 2,66,41,055ను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా ఒక్కో టికెట్ నుంచి రూ. 5 చొప్పున ఇంత మొత్తం అయినట్టు చెబుతూ వివరాలను వెల్లడించింది. ప్రజల విరాళాలతో రామాయలం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఇచ్చిన విరాళాలతో రేపు అత్యంత ఘనంగా…
DK Shivakumar : అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నటక డిప్యూటీ సీఎం డీకే సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. January 21, 2024 / 02:03 PM IST DK Shivakumar : అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట వేడుకల సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్నటక డిప్యూటీ సీఎం డీకే సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. తమ మతం, భక్తి, విశ్వాసాలను తాము ప్రచారం చేసుకోబోమని అన్నారు. ఆలయాల్లో తమ మంత్రులు పూజలు చేస్తున్నారని, తమ పూజలు ఫలిస్తాయని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. అందరూ ప్రార్ధనలు చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిద్ధరామయ్య పేరులో రామ ఉందని, తన పేరుల శివ ఉందని, తమను ఏ ఒక్కరూ ఒత్తిడి చేయలేరని అన్నారు. తమ కర్తవ్యాన్ని తాము నెరవేరుస్తామని చెప్పారు. అయోధ్య రామాలయంలో రాముడి…
Despite the apparent simplicity of these opportunities, they have become enticing targets for scammers, leading unsuspecting victims into traps that result in financial losses and shattered expectations. Updated On – 21 January 2024, 01:03 PM New Delhi: As the trend of remote work gains momentum providing individuals with unprecedented opportunities to work from the comfort of their homes, it has also become a breeding ground for fraudulent schemes. Jobseekers are increasingly facing challenges in distinguishing legitimate remote job opportunities from dubious scams that exploit their aspirations for financial gain. One of the most prevalent forms of…
మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించింది. బీఆర్ఎస్ ఇంకో ఏడో, ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేది. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయాం. పోయినసారి మల్కాజ్ గిరి లోక్సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయాం. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్ గిరిలో ఈ సారి విజయం మనదే. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్.. గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటి రెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారు. వారి మాటలనే నేను గుర్తు చేశాను. నేను బిల్లులు కట్టొద్దంటే.. భట్టి నాది…
Shoaib Malik : మూడో పెండ్లితో వార్తల్లో నిలిచిన పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) టీ20ల్లో సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో షోయబ్ 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, టీ20ల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి ఆసియా క్రికెటర్(Asian Cricketer)గా మాలిక్… January 21, 2024 / 12:59 PM IST Shoaib Malik : మూడో పెండ్లితో వార్తల్లో నిలిచిన పాకిస్థాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) టీ20ల్లో సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో షోయబ్ 13 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో, టీ20ల్లో ఈ మైలురాయికి చేరువైన తొలి ఆసియా క్రికెటర్(Asian Cricketer)గా మాలిక్ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయంగా చూస్తే.. వెస్టిండీస్ మాజీ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) తర్వాత టీ20ల్లో 13 వేల రన్స్ కొట్టిన రెండో ఆటగాడిగా షోయబ్ గుర్తింపు సాధించాడు. బంగ్లాదేశ్…
The revelation comes amid long-standing rumours and speculation surrounding the strained relationship between Malik and Mirza, who got married in April 2010 in the Indian player’s hometown of Hyderabad. Published Date – 21 January 2024, 11:51 AM New Delhi: Sania Mirza’s family on Sunday confirmed that the Indian tennis icon and Shoaib Malik have separated, a day after Pakistani cricketer announced his second marriage with actor Sana Javed. Their split marks the end of a high-profile union that had generated huge interest among sports lovers from the two countries. The 41-year-old Malik on Saturday posted his…
హైబీపీ, లోబీపీ రెండూ ప్రమాదమే. జీవనశైలి కారణంగా ఈవ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. 30 శాతం మంది రోగులు జీవనశైలి, ఆహారంలో మార్పులతో హైబీపీని కంట్రోల్లో ఉంచుకోవడంలో విజయం సాధించారు. కానీ జీవనశైలి మార్పుల ద్వారా అధిక రక్తపోటు అదుపులో లేనప్పుడు మాత్రమే..మందుల వైపు మొగ్గు చూపాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే టమాటోలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయని పలు అధ్యయనాల్లో తేలింది. టమోటాలు, అధిక రక్తపోటు మధ్య సంబంధం ఏమిటి?యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు ఎక్కువ టమోటాలు తినే వ్యక్తుల్లో అధికరక్తపోటు కంట్రోల్లో ఉంటుందని రుజువైంది. అధ్యయనం ప్రకారం, టమోటాలు తక్కువగా తినే వారి కంటే ఎక్కువ టమోటాలు తినేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 36 శాతం తక్కువగా ఉంటుంది. ఇప్పటికే అధిక రక్తపోటు ఉన్నవారిలో, ముఖ్యంగా దశ 1 అధిక రక్తపోటు ఉన్నవారిలో అధిక రక్తపోటును తగ్గించడంలో టమోటాలను…
Naresh | ఫిల్మ్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేష్ ఇంటర్వ్యూ ఫొటోలు-Namasthe Telangana Home Actors Naresh Interview As He Complted 50 Years In Film Industry Photos January 21, 2024 / 12:00 PM IST Source link