Earlier, on Friday, the idol of Shri Ram Lalla, carved by renowned Mysuru sculptor Arun Yogiraj, was placed inside the sanctum sanctorum of the temple. Published Date – 20 January 2024, 10:55 PM File Photo of Uddhav Thackeray Mumbai: Shiv Sena (UBT) chief Uddhav Thackeray received an invitation for the Pran Pratishtha ceremony of Ram Lalla at Ram Temple in Ayodhya, according to sources. The invitation has been received by speed post, said sources. Meanwhile, posters depicting the child-version of Lord Ram adorned the entry gate to the grand Ayodhya temple on Saturday, two days ahead…
Author: Telanganapress
హైదరాబాద్: వరుస దాడంలతో నకిలీ మందుల ఆటకట్టిస్తున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ను (TDCA) కృషిని ఇంటర్ పోల్ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్పోల్ లేఖ రాసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెను ముప్పని, నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా రోగికి వినాశకరమైన పరిణామాలను కలుగజేస్తాయని అందులో పేర్కొంది. నకిలీ మందులు గుర్తించడం కష్టమని, అవి నిజమైన ఉత్పత్తులకు సమానంగా కనిపించేలా తయారు చేస్తారన్నారు. తెలంగాణ DCAఅధికారులు మార్కెట్లో నకిలీ డ్రగ్స్ తరలింపు , తయారీని గుర్తించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. Also Read.. మెగా ఫ్యాన్స్ కి శుభవార్త.. చిరంజీవి బయోపిక్ అధికారిక ప్రకటన తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఇంటర్ పోల్ ప్రశంసలు కురిపించింది. ఇటీవల సన్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, అరిస్టోర్మికల్ ఫార్మా వంటి ప్రఖ్యాత కంపెనీల పేర్లతో ఫేక్ మెడిసిన్…
అగ్ర కథానాయకుడు చిరంజీవి తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించారు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై మాట్లాడారు. January 21, 2024 / 03:48 AM IST అగ్ర కథానాయకుడు చిరంజీవి తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించారు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా వెల్లడించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏఎన్నార్ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై మాట్లాడారు. ‘నేను స్టార్గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.…
They inflicted the first All Out in the 10th minute of the game to take a 15-9 lead and never let go after that. Updated On – 20 January 2024, 11:06 PM Hyderabad: Raiders Pawan Sehrawat and Omkar Patil’s best efforts led Telugu Titans to their first home win and season’s second win as they thrashed UP Yoddhas 49-32 in the Pro Kabaddi League match at the Gachibowli Indoor Stadium, Hyderabad on Saturday. It was a clash between two stars Pawan Sehraawat and Pardeep Narwal, skippers of Titans and Yoddhas respectively but the former took the…
నాగర్ కర్నూలు : రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఓ డిప్యూటి సర్వేయర్ ఏసీబీకి చిక్కారు. రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ ఇచ్చేందుకు లంచం తీసుకున్న డిప్యూటి సర్వేయర్ ను అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. Also Read.. మ్యాచ్ చూస్తూ.. రెండు గ్లాస్ల బీరు లాగించేసిన లేడీ.. వీడియో వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సిరాజ్ అనే రైతు.. తన భూమికి చెందిన ప్రొసిడింగ్స్ కాపీ కోసం కల్వకుర్తి ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. ఇందుకోసం డిప్యూటీ సర్వేయర్ రమావత్ వాస్య లంచం డిమాండ్ చేయడంతో.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. Also Read.. మామిడి పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి ఈ క్రమంలో శనివారం ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ సర్వేయర్ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. January 21, 2024 / 02:50 AM IST ప్రతి హామీ అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలేది లేదు ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మనదే వచ్చే మూడు, నాలుగు నెలల్లో జిల్లా పార్టీ నూతన కార్యవర్గం ప్రతి నెలా అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశం త్వరలో బంజారాహిల్స్లో జిల్లా పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండాను ఎగరవేద్దామని, ఆ దిశగా శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో…
The surge in TSRTC buses has been attributed to the Maha Lakshmi free bus travel for women scheme of the Congress-led government. Updated On – 20 January 2024, 11:57 PM File photo Hyderabad: The Telangana Road Transport Corporation (TSRTC) has ferried about 2.50 crore women for free during Sankranti festival season in buses this year between January 10 and 18. While on an average day, about 27 lakh women travel in buses across the State, during the festive season, 29 lakh women choose the public transport to travel to their hometowns and return. Meanwhile, the occupancy…
హైదరాబాద్ : అయోధ్య రాముడికి పోచంపల్లి నుంచి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. శనివారం సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలీసంఘం ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాల తయారీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీన పట్టువస్త్రాలను అయోధ్యకు తీసుకెళ్లి, ఆలయ పూజారులకు సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. Also Read.. భర్త అనుమతి లేకుండానే సానియా విడాకులు.. వివాదంపై తండ్రి క్లారిటీ Source link
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉపాధి కోల్పోయామని ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అన్ని వర్గాలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. January 21, 2024 / 01:49 AM IST కాంగ్రెస్ సర్కారు నిర్వాకమే? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ వీళ్ల చావులకు బాధ్యులెవరు? ఆత్మైస్థెర్యాన్ని నింపని పొన్నం చర్చలు హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉపాధి కోల్పోయామని ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? అన్ని వర్గాలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వీరి మరణాలకు కారణమైందా? కేవలం 40 రోజుల్లోనే 9 మంది ఆటోడ్రైవర్ల ఉసురు పోసుకొన్నదా? అంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ అవుననే సమాధానం ఇస్తున్నది. ఈ పోస్టును రీపోస్ట్ చేస్తున్న నెటిజన్లు.. వీళ్ల చావులకు బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అప్పులు కట్టలేక, ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక మృత్యువాతపడుతున్నారని అంటున్నారు.…
In an increasingly uncertain world, bridging differences and working collectively to address global challenges is a necessity. Published Date – 20 January 2024, 11:58 PM By Dr Ramesh Chennamaneni The theme of the 54th Annual Meeting of the World Economic Forum (WEF) at Davos was Rebuilding Trust. After intense conversations and debates, the WEF, held from January 15-19, and attended by over 2,800 government representatives, CEOs, board presidents and envoys from 120 countries, including 60 heads of state, drew to a close. Davos could indeed provide a crucial space for all the participants to focus on…