Author: Telanganapress

ఈనెల 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రేపు నిర్వహించే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 4వేలకుపైగా వీఐపీలతోపాటు సామాన్య భక్తులు కూడా దర్శించుకునేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటకాశాలలు ఏర్పాటు చేశారు. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఈ ఏర్పాట్లను చేశాయి. రాంకీరసోయ్ నుంచి లంగర్ వరకు వంటశాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతివీధిలో వీటిని ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: రూ.500 కోసం గొడవ పడి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు! కిచిడీ, ఆలూపూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్ లు భక్తులకు అందించనున్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీని భక్తులను అందించనున్నారు. బాబా హర్జీత్ సింగ్ రసూల్ పుర్ నేత్రుత్వంలో నిహాంగ్…

Read More

‘అయోధ్య లైవ్‌’ పేరిట వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దని తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్‌ అంటూ, విశేషాలంటూ.. January 21, 2024 / 07:16 AM IST Ayodhya Live | హైదరాబాద్‌, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ‘అయోధ్య లైవ్‌’ పేరిట వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దని తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కోరారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల లైవ్‌ అంటూ, విశేషాలంటూ.. ఇలా వేర్వేరు పేర్లతో లింక్‌లు పంపుతూ సైబర్‌ నేరస్థులు దోపిడీలకు పాల్పడే అవకాశం ఉన్నదని, ఫోన్లకు వచ్చే సందేశాలను, వాట్సాప్‌ లింక్‌లను, మెయిల్స్‌ ను ఓపెన్‌ చేయొద్దంటూ సూచించారు. తప్పుడు సమాచారంపై జాగ్రత్త! న్యూఢిల్లీ: రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కేంద్రం మీడియా, సోషల్‌ మీడియా సంస్థలకు శనివారం పలు సూచనలు జారీ చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి వార్తల ప్రసారం, సమాచారం ప్రచురణ…

Read More

Dhankhar said members of state assemblies should be well-versed with the provisions of the Constitution. Updated On – 20 January 2024, 10:02 PM Raipur: Vice President and Rajya Sabha chairman Jagdeep Dhankhar on Saturday underlined the need for coordination between the treasury and opposition benches for democracy to flourish and bring a positive outcome. Addressing newly-elected legislators of the Chhattisgarh legislative assembly here, Dhankhar said the power of the Opposition lies in the smooth conduct of the House, and that the criticism of treasury benches should be done in a creative way and should be “solution-oriented”.…

Read More

బీసీల సమస్యల పరిష్కారం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనగణనలో ఓ బీసీ సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీలకు మహిళా సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతోనే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీ అయినా, ఓబీసీ డిమాండ్లను పరిష్కరించలేదని మండిపడ్డారు. బీసీల పట్ల మోదీ, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపిస్తోందో ఎండగట్టేందుకే ఢిల్లీకి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: కొమురవెల్లి మల్లన భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!! Source link

Read More

గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్‌లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సిన పోస్టుమ్యాన్‌ నిర్లక్ష్యంగా ఇలా పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం చౌడాపూర్‌లో చోటుచేసుకున్నది. January 21, 2024 / 06:47 AM IST ఉత్తరాలు, ఐడీ, పాన్‌కార్డులూ లభ్యం పంచకుండా పడేసిన పోస్టుమ్యాన్‌ 2011 నుంచి పంపిణీలో నిర్లక్ష్యం తహసీల్దార్‌కు కార్డుల అప్పగింత ఘటనపై అధికారుల విచారణ Postman | కులకచర్ల, జనవరి 20: గ్రామాల్లో ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు శనివారం గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకు వచ్చిన ట్రాక్టర్‌లో దర్శనమిచ్చాయి. వాటిని చూసిన గ్రామస్థులు.. భద్రంగా ప్రజలకు అందజేయాల్సిన పోస్టుమ్యాన్‌ నిర్లక్ష్యంగా ఇలా పడేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వికారాబాద్‌…

Read More

On January 18, Ingenuity executed its 72nd flight at the Red Planet. Published Date – 20 January 2024, 10:14 PM Washington: Ingenuity Mars Helicopter has lost contact with Perseverance rover, which acts as a relay between the helicopter and mission officials on Earth, NASA said. Ingenuity landed on the Red Planet in February 2021 attached to the belly of NASA’s Mars Perseverance rover and it also marked the two-year anniversary of its first flight, which took place on April 19, 2021. Originally tasked with only five test flights to prove its “pioneering” technology, Ingenuity helicopter exceeded…

Read More

లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, బీజేపీ కలిసిపోతాయని, సీఎం రేవంత్‌ కాంగ్రెస్‌ ఏక్‌నాథ్‌ షిండేగా మారతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ రక్తమంతా బీజేపీదేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్‌ చోటా మోదీగా మారారని విమర్శించారు. శనివారం తెలంగాణభవన్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. January 21, 2024 / 05:51 AM IST మోదీ-అదానీ డబుల్‌ ఇంజిన్‌.. రేవంత్‌ ట్రిపుల్‌ ఇంజిన్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీజేపీ కలిసిపోతయ్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌పై గతంలో ఎందరో ఎన్నో నీలిగిండ్రు.. ఆ అహంకారులందరూ మట్టి కరిచిండ్రు తెలంగాణను బొందపెట్టుడు మీవల్ల అయితదా?.. ముందు ఇచ్చిన హామీల సంగతి చూడండి ప్రజలెవరూ జనవరి కరెంటు బిల్లులు కట్టొద్దు.. ఆ బిల్లులను సోనియాకు పంపండి.. కేటీఆర్‌ పిలుపు తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతవ్‌ రేవంత్‌? తెలంగాణ తెచ్చినందుకా? అభివృద్ధి చేసినందుకా?…

Read More

The seat sharing talks in Uttar Pradesh are crucial for India block parties in their goal to take on the BJP collectively in the Lok Sabha polls expected to take place in April-May this year. Updated On – 20 January 2024, 10:50 PM File Photo Lucknow: Samajwadi Party leader Akhilesh Yadav has emphasised on the winnability factor in seat-sharing talks with Congress in Uttar Pradesh for the Lok Sabha polls and expressed confidence that a way will be found in future talks to seal a pact. The seat sharing talks in Uttar Pradesh are crucial for…

Read More

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో సానియా మీర్జా వివాహబంధంపై ఎప్పటి నుండి గాసిప్స్ వస్తున్నాయి. వీరిద్దరి వైవాహిక జీవితం ఎప్పుడో ముగిసిందని అందరు అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. అయితే నేడు ఉదయం తాజాగా సానియా మాజీ భర్త క్రికెటర్ షోయబ్ మాలిక్, పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. అయితే ఇటీవల సానియా ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల గురించి ఇన్ డైరెక్ట్ గా పోస్టు పెట్టడం, ఇప్పుడు షోయబ్ రెండో పెళ్లి ఫొటోలు తెరపైకి రావడంతో సానియా విడాకులపై ఓ స్పష్టత వచ్చింది. దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తన కూతురు సానియా మీర్జా ఖులాని ఎంచుకుందన్నారు. ఇస్లాంలో ఖులా అంటే విడాకులు అని అర్ధం. అయితే ఖులాపై సానియా మీర్జా తండ్రి మరింత లోతుగా చెప్తూ.. ముస్లిం మహిళలకు…

Read More

మంచిర్యాల అదనపు కలెక్టర్‌ రాహుల్‌ వేమనపల్లి, జనవరి 20 : విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌ అన్నారు. శనివారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ విద్యాలయం, జడ్పీ హైస్కూల్‌ను ఆయన పరిశీలించారు. చదువుతోనే భవిష్యత్‌ బాగుంటుందని, ప్రతి ఒక్కరూ ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కల్పించారా.. అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సదానందం, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీవో బాపురావు, సర్పంచు గాలి మధు, ఎంఈవో తిరుపతిరెడ్డి, వైద్యాధికారి రాజేశ్‌, ఏపీవో సత్యప్రసాద్‌, వెటర్నరీ వైద్యురాలు అరుణ, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ సువర్ణ, నీల్వాయి హెచ్‌ఎం గిరిధర్‌ రెడ్డి, కస్తూర్బా ప్రిన్సిపాల్‌ మయూరి, పంచాయతీ కార్యదర్శులు అశోక్‌ పాల్గొన్నారు. Source link

Read More