Author: Telanganapress

అమరావతి : రూ.500 కోసం గొడవపడి మనస్థాపానికి గురై దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ విషాదకర ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడలోని వాసవీ నగర్‌లో కొలుసు రాంబాబు(45), కనకదుర్గ(40) దంపతులు నివాసం ఉంటారు. Also Read.. ఏ గాలి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గెలువును అడ్డుకోలేకపోయింది శనివారం మధ్యాహ్నం రూ.500 కోసం ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు కూడా మరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Source link

Read More

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.11,052.60 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.8,792.42 కోట్ల కంటే ఇది 25.7 శాతం అధికం. January 21, 2024 / 12:48 AM IST ముంబై, జనవరి 20: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.11,052.60 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.8,792.42 కోట్ల కంటే ఇది 25.7 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.4 శాతం ఎగబాకి రూ.18, 678 కోట్లకు చేరుకున్నది. బ్యాంక్‌నకు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం అధికమై రూ.5,975…

Read More

As many as 46,480 cases booked by TSSPDCL anti-power pilferage teams in eight months Published Date – 20 January 2024, 11:45 PM Hyderabad: A whopping 46,480 cases have been booked in last eight months by the anti-power pilferage teams of the Telangana State Southern Power Distribution Corporation Limited (TSSPDCL). Of these, the highest number of cases – 4,194 – were booked in Hyderabad south circle comprising the old city. As per the information obtained, the TSSPDCL authorities are focusing on all the categories of power consumers including domestic, non-domestic/commercial, religious places, agriculture, poultry farms, seasonal industries…

Read More

Elon Musk | ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’.. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. January 20, 2024 / 11:17 PM IST Elon Musk | ఎలన్ మస్క్ సారధ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ తన యూజర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు యాప్ ద్వారా నేరుగా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది. యూజర్లు తమ యాప్ అప్ డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ పొందవచ్చు. ఈ మేరకు ఎక్స్ ఇంజినీర్.. సంస్థ ఖాతా ద్వారా ‘ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘ఎక్స్’లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తున్నది. కనుక యూజర్లు తమ యాప్ అప్ డేట్ చేసి ఫీచర్‌ను ఉపయోగించుకోండి` అని సూచించారు. అయితే ‘ఎక్స్’ ప్రీమియం యూజర్లకే వీడియో, ఆడియో…

Read More

The courtroom drama unfolds between the Moti Mahal and the Daryaganj restaurants, as they lock horns over the usage of the tagline “Inventors of Butter Chicken and Dal Makhani”. Published Date – 20 January 2024, 10:30 PM New Delhi: In a delicious legal battle, the Delhi High Court is set to adjudicate the rightful claimant to the title of developing the beloved Indian culinary delights – Butter Chicken and Dal Makhani. The courtroom drama unfolds between the Moti Mahal and the Daryaganj restaurants, as they lock horns over the usage of the tagline “Inventors of Butter Chicken…

Read More

హైదరాబాద్: టీ షర్టుల పైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) చేర్యాల్ పెయింటింగ్ ని వేసిన  తెలంగాణ కళాకారులు రాకేష్, వినయ్ లకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాంటి వినూత్నమైన పద్ధతుల వలన సాంప్రదాయ కళలకు మరింత డిమాండ్ వస్తుందని కేటీఆర్ అన్నారు. వీటికి మరింత ఆన్లైన్ మార్కెటింగ్,  బ్రాండింగ్ అవసరం ఉన్నదని ఆయన అన్నారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ పొందిన చేర్యాల పెయింటింగ్ వంటి ఉత్పత్తులకు ప్రచారం వలన కళాకారులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈరోజు రాకేష్ వినయ్ లు రూపొందించిన టీ షర్టులను తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆవిష్కరించారు. I am extremely happy to see the concept of handmade, GI-tagged Cheriyal Painting on T-Shirts. Diversity in arts brings progress for the artisans. Good job Rakesh, Vinay and Subhajit. Gift a…

Read More

Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్‌ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. January 20, 2024 / 09:52 PM IST Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేడుకల్లో స్వామివారి కల్యాణం, పట్నంవారం, లష్కర్‌ వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. ఆదివారం పట్నం వారంతో ఉత్సవాలు మొదలై 12 ఆదివారాలు కొనసాగనున్నాయి. ఈ నెల 22న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద పెద్దపట్నం జరుగనున్నది. కల్యాణం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమాన్ని హైదరాబాద్‌ ఒగ్గు పూజారులు, ఆలయ పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పిస్తారు. పట్నంవారం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన 50వేల…

Read More

Talking to media persons after the preparatory meeting of the party for Secunderabad and Hyderabad parliamentary constituencies, he said the party had registered huge leads in the assembly polls in the limits of the Secunderabad constituency. Published Date – 20 January 2024, 09:35 PM Hyderabad: BRS leader and MLA Maganti Gopinath on Saturday exuded confidence that the city electors who proved to be strong votaries of development in the assembly elections, would continue to extend the same support to the party in ensuing parliamentary polls also. Talking to media persons after the preparatory meeting of the…

Read More

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టులు తయారు ముఠాను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 12 మంది సభ్యుల గల ముఠాను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.   Also Read.. రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారు  విదేశీయులకు పాస్‌పోర్టులు వచ్చేందుకు అవసరమైన నకిలీ ఆధార్‌ కార్డు, ఓటరు కార్డు, ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తోందన్నారు. వీటి సాయంతో ఇప్పటికే వందల మంది విదేశీయులు, నిందితులు పాస్‌పోర్టులు పోందినట్లు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అబ్దుల్‌ సత్తార్‌ ఉస్మాన్‌ అల్‌ జవహరితోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. Source link

Read More

Honda NX500 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్ ఆవిష్కరించింది. January 20, 2024 / 09:34 PM IST Honda NX500 ADV | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. దేశీయ మార్కెట్లోకి ఎన్ఎక్స్500 అడ్వెంచర్ టూరర్ బైక్ ఆవిష్కరించింది. హోండా సీబీ500ఎక్స్ స్థానంలో న్యూ ఎన్ఎక్స్500 అడ్వెంచర్ బైక్ తీసుకొచ్చింది. సీబీ500ఎక్స్ మోటారు సైకిల్‌లో వినియోగించిన 471సీసీ, పార్లల్ ట్విన్ ఇంజిన్‌నే న్యూ ఎన్ఎక్స్500 మోటారు సైకిల్‌లో వినియోగించారు. ఈ ఇంజిన్ లిక్విడ్ కూల్డ్, 4-స్ట్రోక్ డీఓహెచ్సీ కన్‌స్ట్రక్షన్‌గా ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8600 ఆర్పీఎం వద్ద 46.5 బీహెచ్పీ విద్యుత్, 6500 ఆర్పీఎం వద్ద 43 టార్క్ వెలువరిస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తోపాటు…

Read More