Author: Telanganapress

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గూగుల్ పే తన విద్యుత్ బిల్లు చెల్లింపు సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ యాప్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ బిల్లులను చెల్లించడానికి వీలు కల్పించింది గూగుల్ పే. ఈ నేపథ్యంలో Google Pay రాష్ట్ర యాజమాన్యంలోని రెండు విద్యుత్ బిల్లర్‌లతో భాగస్వామ్యం చేసుకుంది. అందులో ఒకటి నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSNPDCL) కాగా మరొకటి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL). వీటి సహకారంతో Google Pay రాష్ట్రంలోని వినియోగదారుల కోసం చెల్లింపు ఎంపికలను విస్తరిస్తూ.. యాప్ ద్వారా విద్యుత్ బిల్లులను సజావుగా సెటిల్ చేసుకునేందుకు అధికారం ఇస్తుంది. ఇక డిటిహెచ్, ఇంటర్నెట్, గ్యాస్, ఫాస్టాగ్, ప్లే రీఛార్జ్ మరియు విద్యుత్‌తో సహా వివిధ బిల్లులు చెల్లించడానికి ఎక్కువ మంది వినియోగదారులు గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడంతో డిజిటల్ చెల్లింపుల స్వీకరణలో తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందున్నట్టు ప్రకటించింది.…

Read More

Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. January 20, 2024 / 05:30 PM IST Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ దారితప్పింది. సాంకేతిక కారణాల కారణంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిపోయింది. ఇది గమనించిన ఏటీసీ సిబ్బంది.. వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. దీంతో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. రా కదలిరా సభలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి అరకుకు హెలికాప్టర్‌లో బయల్దేరారు. హెలికాప్టర్‌ బయల్దేరిన కొద్దిసేటికే అందులో సాంకేతిక కారణాల వల్ల సమన్వయ లోపం తలెత్తింది. దీంతో ఏటీసీ ఇచ్చిన రూట్‌మ్యాప్‌ అర్థం చేసుకోవడంలో పైలట్‌ గందరగోళానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఒకవైపు వెళ్లాల్సిన హెలికాప్టర్‌ను మరోవైపు తీసుకెళ్లాడు. రాంగ్‌రూట్‌లో…

Read More

ECMO – Extra Corporeal Membrane Oxygenation is one of the most advanced life saving support systems for severely damaged lungs, heart Updated On – 20 January 2024, 04:42 PM Hyderabad: Yashoda Hospitals Hitech City organized the 13th international Conference & Live Workshop on “ECMO” by ECMO Society of India. According to a press release, ECMO – Extra Corporeal Membrane Oxygenation is one of the most advanced life saving support systems for severely damaged lungs, heart. In this 13th international Conference & Live Workshop over 20 of the world’s best international faculty and over 100 renowned national…

Read More

జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Read Also: ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న నిరుపేదలపై మల్కాజిగిరి సర్కిల్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్ట్రీట్ వెండర్స్ చట్టాలను ఉల్లంఘిస్తూ వారి వాణిజ్యసముదాలను కూలగొట్టారని స్ట్రీట్ వెండర్స్‎తో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. జోనల్ కమిషనర్ వచ్చి మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ పై చర్యలు తీసుకునే వరకు తమ దీక్ష కొనసాగుతుందని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి అన్యాయ చర్యలకు పాల్పడుతున్న సర్కిల్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారికి మద్దతు పలుకుతున్న పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మర్రి…

Read More

ICICI Bank Q3 Results | మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం గ్రోత్ నమోదు చేసింది. January 20, 2024 / 04:37 PM IST ICICI Bank Q3 Results | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను బ్రేక్ చేస్తూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘ఐసీఐసీఐ బ్యాంక్’ 23.6 శాతం నికర లాభం గడించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం రూ.10,272 కోట్లుగా నిలిచింది. మార్కెట్ వర్గాలు రూ.9,981 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ 13.4 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2022-23 సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో రూ.16,465 కోట్ల నికర వడ్డీ ఆదాయం గడిస్తే, ఈ ఏడాది రూ.18,678 కోట్ల ఆదాయం సంపాదించింది.…

Read More

RPO-Hyderabad informed the applicants that all appointments booked for January 22 from 9 am to 2.15 pm were rescheduled and would be processed on the same day at all 5 PSKs and 14 PoPSKs Published Date – 20 January 2024, 03:30 PM Hyderabad: In view of the half-a-day holiday (till 2.30 pm) declared by the Government of India on January 22 on the occasion of the Ram Lalla Pran Pratishtha at Ayodhya, the Regional Passport Office, Hyderabad, has issued a revised appointment schedule for the day. In a press release issued here on Saturday, the RPO-Hyderabad…

Read More

 హైదరాబాద్: జాతీయస్తాయిలో క్రీడలకు ప్రోత్సాహం కరువైందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శనివారం జాతీయ స్థాయి కరాటే పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  క్రీడాలంటే ఒక్క క్రికెట్ మాత్రమే అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. విద్యార్థి దశ నుండే పిల్లలను తల్లిదండ్రులు క్రీడలలో ప్రోత్సహించాలని సూచించారు. పోటీలలో 10 రాష్ట్రాల నుండి 1000మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. Also Read.. ప్రచార ఆర్భటానికే రేవంత్ దావోస్ పర్యటన Source link

Read More

Sarfaraz Ahmed: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కుదుపు. ఆ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం టెస్టులలో వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌.. దేశాన్ని వీడనున్నట్టు పాకిస్తాన్‌ మీడియా కోడై కూస్తోంది. January 20, 2024 / 03:35 PM IST Sarfaraz Ahmed: వరుస ఓటములతో పాటు బోర్డు రాజకీయాలు, ఛైర్మన్‌ రాజీనామాతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కుదుపు. ఆ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం టెస్టులలో వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌.. దేశాన్ని వీడనున్నట్టు పాకిస్తాన్‌ మీడియా కోడై కూస్తోంది. 2017లో తన సారథ్యంలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్తాన్‌కు అందించిన సర్ఫరాజ్‌.. ఇటీవల కాలంలో మహ్మద్‌ రిజ్వాన్‌తో పాటు ఇతర వికెట్‌ కీపర్ల నుంచి పోటీని తట్టుకోలేక జట్టులో ప్లేస్‌ కోసం నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. సర్ఫరాజ్‌ ఇటీవలే పాకిస్తాన్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో ఆడాడు. వైట్‌ బాల్‌ క్రికెట్‌లో…

Read More

Was it for achieving the State of Telangana, or developing it, he asked, going on to say that Revanth Reddy would evolve into the Eknath Shinde of Telangana once the parliamentary elections were over. Published Date – 20 January 2024, 02:34 PM Hyderabad: Hitting back hard at Chief Minister Revanth Reddy for his disparaging remarks on the Bharat Rashtra Samithi (BRS) in London, BRS working president KT Rama Rao on Saturday asked why the Congress wanted to bury the BRS. Was it for achieving the State of Telangana, or developing it, he asked, going on to…

Read More

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు తెలంగాణ భవన్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో బీఆర్ఎస్ కు ఏ రోజు పొత్తు లేదు. భవిష్యత్తులోనూ ఉండదు. సికింద్రాబాద్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి 5 ఏండ్లలో ఏం చేసిండో చెప్పాలి. కెసిఅర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని. బీఅర్ఎస్ కెసిఅర్ అద్వర్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక బీజేపీ చేతులెత్తేసింది. శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు…

Read More